142 Viewsముస్తాబాద్/నవంబర్/14; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గూడెం గ్రామానికి చెందిన చిట్నీని మాధవి- వెంకటేశ్వర్ రావు దంపతులు ముస్తాబాద్ మండలం తుర్కపల్లె గ్రామంలో నిరుపేదలు15 మంది నిరుపేద వృద్దులుకు చలి ఎక్కువగా ఉండటం వలన బ్లాంకేట్స్ విద్యసాగర్ రావు ద్వారా దుప్పట్లు సర్పంచ్ కశోల్లా పద్మ దుర్గాప్రసాద్ చేతుల మీదుగా అందించారు. ఈకార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాస్, వార్డు మెంబర్లు జెల్లరాజు, మచ్చరాజు, అంకని మనసా, అంకని దుర్గవ్వ , రామస్వామి, వృద్దులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. […]
ప్రాంతీయం
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ…
122 Viewsముస్తాబాద్/ప్రతినిధి/నవంబర్/14; రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండేపల్లి గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు నక్కరవి ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. లబ్ధిదారులు 1.కాసాని శ్రీను-లింగయ్య 60000, 2. కీసరి నిహంత్ కుమార్ 32500, 3.Pరాంబాబు 25000, 4.పెద్దిలత – రాములు ఈకార్యక్రమంలో సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న – లింగం, ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు, వార్డు సభ్యులు నక్క భబిత, పన్యాల లత, దుబ్బాక లత, పసుల శేఖర్, తంగళ్లపల్లి మహేష్, తెరాస […]
బాలల దినోత్సవం, స్వయంపాలన, వీడ్కోలు సమావేశ కార్యక్రమాలు
143 Viewsరాయపోల్ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల వడ్డేపల్లిలో స్వయం పరిపాలన దినోత్సవం, చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రాథమిక పాఠశాల వడ్డేపల్లిలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఇఓగా ఫిరోజ్ ఖాన్, ఎంఈఓగా హారిక, ప్రధానోపాధ్యాయురాలుగా శ్రీజ వ్యవహరించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి బోధన చేపట్టారు. అదే విధంగా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బేగంపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు హాజరయ్యారు. పాఠశాల ఉపాధ్యాయులు వేణు, విద్యాసాగర్, జీనత్, శిరీష, […]
ఘనంగా బాలాల దినోత్సవం
131 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో ఈ సోమవారం భరతదేశ ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవం సందర్బంగా చందాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్ అధ్యక్షతన బాలల గ్రామసభ నిర్వహించి బాల బాలికల యొక్క సమస్యలు తెలుసు కోవడానికి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్, ఉప సర్పంచ్ కొండూరి సంతోష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి […]
ముద్దచర్మ వ్యాధి(LSD)నివారణ టీకాలు కార్యక్రమం
165 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం సోమవారం రోజు చందాయిపేట గ్రామంలో ముద్దచర్మ వ్యాధి(LSD)నివారణ టీకాలు కార్యక్రమం ను గ్రామ సర్పంచ్ బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్ ప్రారంభించడం జరిగింది. ఈ టీకాలను ప్రతీ పశువుకు ఇవ్వాలని, ఈ టీకాలను వినియోగించుకోవాలని సర్పంచ్ చూచించారు. వెటర్నరీ అసిస్టెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ఈ వ్యాధి గోమార్లు, ఈగలు, దోమలు, కేటకాలు ద్వారా వ్యాపిస్తుందని, శరీరం పై బొబ్బలు ఏర్పడుతాయని, కొట్టాలని శుభ్రం చేసుకుని,కీటకాలు రాకుండా పొగ పెట్టాలని రైతులు కు […]
అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటిన దుబ్బాక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు
150 Viewsహైదరాబాద్ యూసుఫ్ గూడ విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో 13 ఆదివారం రెండవ అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో 5 దేశాల నుంచి సుమారు 4000 మంది కరాటే విద్యార్థులు పాల్గొనగా దుబ్బాక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు 5 గోల్డ్ మెడల్స్,4 సిల్వర్ మెడల్స్, 5 బ్రౌంజ్ మోడల్స్ సాధించారని మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపాడు. అలానే మాస్టర్ శ్రీకాంత్ ని మాస్టర్ మెమొంటో తో ఛాంపియన్షిప్ కప్ తో […]
సీఎం సహాయనిధి నిరుపేద కుటుంబాలకు కొండంత అండ – సర్పంచ్ గడ్డమీద భాగ్య ఎల్లం – ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు బండారు దేవేందర్
149 Viewsదౌల్తాబాద్ మండల పరిధిలోని తిరుమ్మలపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానల్లో చికత్స పొందుతున్న పేదప్రజలను ఆదుకోవాడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సీఎం సహాయనిధి నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటుందని సర్పంచ్ భాగ్య ఎల్లం ,ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు బండారు దేవేందర్ అన్నారు. శనివారం మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు సీఎం సహాయనిధి చెక్కులను తీరుమ్మలపూర్ గ్రామనికి చెందిన మంతెన స్వామికి […]
*అభిమానానికి అవధుల్లేవ్..* – *నిజామాబాద్ నుండి ఇందుప్రియల్* – *ఆరు రోజుల ప్రయాణం* – *మంచి చేస్తే ఎనలేని గుర్తింపు* – *మహమ్మద్ సుల్తానా ఉమర్ ని కలవడానికి వచ్చిన మాదాస్తు సత్యనారాయణ*
151 Viewsసమాజంలో మంచి పనులు చేస్తే ఎంతో గుర్తింపు వస్తుందని వాటికి తోడు ఎందరో అభిమానాన్ని గెలుచుకోవచ్చని సామాజిక ప్రజాసేవకురాలు ఇందుప్రియాల్ అంగన్వాడీ టీచర్ మహమ్మద్ సుల్తానా ఉమర్ గారే నిదర్శనం. వారు చేసే సామాజిక ప్రజాసేవ కార్యక్రమాలను చూసి ఒక వీరాభిమాని నిజామాబాద్ జిల్లా నుండి ఆరు రోజులు ప్రయాణం చేస్తూ ఇందుప్రియల్ గ్రామంలో తాను అభిమానించే సుల్తాన గారిని కలిశాడు. మనం చేసే పనులే మనకు సమాజంలో గుర్తింపును తీసుకొస్తాయని అనడానికి ఇదే నిదర్శనం.ఎన్ని […]
బిజెపి పార్టీ నాయకులు బహిరంగ సభకు వెళ్తున్న క్రమం…
138 Views ముస్తాబాద్/నవంబర్/12; ముస్తాబాద్ మండల చీకొడ్ గ్రామం నుండి నరేంద్ర మోడీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీనీ దేశానికి అంకితం చేస్తున్న సందర్భంలో మండల బీజేపి నాయకులు భారీ బహిరంగ సభకు వెళ్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాధ నరేష్, మాజీ కిషన్ మొర్చా జిల్లాఅధ్యక్షులు కరెడ్ల మల్లారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చర్లపల్లి సుధాకర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఊరడి రాజు, బీజేవైఎం […]
బాధిత కుటుంబాలను పరామర్శించి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన రణం
140 Viewsదౌల్తాబాద్ మండలం గ్రామాల్లో వివిధ బాధిత కుటుంబాలను పరామర్శించిన మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ ఇందుప్రియల్ గ్రామానికి చెందిన ఇద్దరికి సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందచేసినారు. అలాగే మాచీన్ పల్లి గ్రామానికి చెందిన రైతు బంధు అద్యక్షుడు అశోక్ కొడుకు చనిపోయిన విషయం తెలుసుకొని ఆ కుటుంబం ఓదార్చి ధైర్యం చెప్పారు.అక్కడినుండి శేరిల్లా గ్రామానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో మరణించిన నడిపల్ల లక్ష్మణ్ ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని […]










