161 Viewsగ్రామ సభలో పోడు భూముల సమస్యలు… తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది శుక్రవారం రోజున పోడు భూముల సమస్యలపై బాధితులు పేర్లను నమోదు చేసుకున్నారు రాచర్ల తిమ్మాపూర్ సర్పంచ్ పడగల రవీందర్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ గ్రామ సభలో 19 అప్లికేషన్లు తీసుకొని పరిశీలించడం జరిగిందని తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్ విలేకరులతో తెలిపారు […]
ప్రాంతీయం
గ్రామ సభలో పూర్ భూమి సమస్యలపై వినతులు
163 Viewsగ్రామ సభలో పోడు భూముల సమస్యలు… తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది శుక్రవారం రోజున పోడు భూముల సమస్యలపై బాధితులు పేర్లను నమోదు చేసుకున్నారు రాచర్ల తిమ్మాపూర్ సర్పంచ్ పడగల రవీందర్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ గ్రామ సభలో 19 అప్లికేషన్లు తీసుకొని పరిశీలించడం జరిగిందని తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్ విలేకరులతో తెలిపారు […]
ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించిన సహించేది లేదు: తహసిల్దార్ బాలరాజ్
149 Viewsగజ్వేల్ పట్టణంలో గత కొన్ని రోజుల నుండి ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్టు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసినట్టు వచ్చిన సమాచారం అవాస్తవమని ప్రభుత్వ నిబంధనలను ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్ వద్ద 68 సర్వేనెంబర్ అసైన్మెంట్ భూమి అని ఈ భూమికి ఆనుకొని పక్కనే ఉన్న 44 సర్వే నెంబర్లు పట్టాదారులు వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉన్నారని అలాంటి భూమికి ప్రభుత్వ భూమికి ఎలాంటి సంబంధం లేదని గజ్వేల్ తాసిల్దార్ అన్నారు ఈ […]
ఫలించ బోతున్న న్యాయవాదుల కోరిక గజ్వేల్ కి సబ్ కోర్ట్
142 Viewsఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారి సూచన ప్రకారం ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాపరెడ్డి గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ గారు న్యాయశాఖ ఇంద్రకరణ్ రెడ్డి గారిని బార్ అసోసియేషన్ గజ్వేల్ న్యాయవాదులు కలవడం జరిగింది. గజ్వేల్ లో ఉన్న శిథిలావస్థకు చేరుకున్న న్యాయ స్థానం భవనం మరియు సబ్ కోర్ట్ గురించి విషయాలను fdc చైర్మన్ ప్రతాపరెడ్డి గారు వివరించడం జరిగింది గజ్వేల్ కు తక్షణము […]
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
134 Viewsదౌల్తాబాద్: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని హైమద్ నగర్ గ్రామంలో మురికి కాలువలు, సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ షేక్ ఇమాంబి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి, సర్పంచులు […]
సబ్ ఇంజనీర్ కు సన్మానం
136 Viewsదౌల్తాబాద్: దౌల్తాబాద్ సెక్షన్ ఆఫీస్ కు నూతనంగా వచ్చిన సబ్ ఇంజనీర్ లక్ష్మణ్ ను యునైటెడ్ ఎలక్ట్రాసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు రామగౌని రవి కుమార్ గౌడ్ తదితరులు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ గౌడ్,రాజ శేఖర్,శ్రీమాన్, తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
నిరుపేద కుటుంబాలకు బ్లాంకెట్ల పంపిణీ…
122 Viewsముస్తాబాద్ నవంబర్ 24 చిట్నీని మాధవి వెంకటేశ్వర్ రావు గూడెం దంపతులు వారి కుమారులు చిట్నీని అభినవ్, చిట్నీని సాయిరాం జన్మదినం సందర్భంగా గూడెం గ్రామానికి చెందిన విద్యాసాగర్ రావు తెలుపగ గూడెం వాస్తవ్యులు మాధవి వెంకటేశ్వర్ రావు దంపతులు నిరుపేద కుటుంబాలకు 20, బ్లాంకెట్స్ పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లోని పెద్దమ్మల కాలనీలో నిరుపేద కుటుంబాలకు 20 బ్లాంకెట్స్ అందించిన మండల అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు తెరాస పార్టీ పట్టణ […]
అన్నదానం మహాదానం – గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి
120 Viewsగజ్వేల్ ప్రజ్ఞ పూర్ మున్సిపల్ చైర్మన్ Nc.రాజమౌళి సౌజన్యంతో వైశ్య సంగం వారి ఆధ్వర్యంలో బుదవారం అమావాస్య అన్నదాన కార్యక్రమం.నిర్వహించారు ప్రతి అమావాస్య అన్నదానం కార్యక్రమంలో భాగంగా కీర్తిశేషులు నేతి చిన్న రాజయ్య నేతి చిన్న రాజమణి జ్ఞాపకార్థం అమావాస్య అన్నదానం దాదాపు ఐదు వందల మందికి అన్నదానం నిర్వహించారు. ఈసందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ అన్నదానం మహా దానం అని అమావాస్య రోజున అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందని పితృదేవతలకు శాంతి కలుగుతుందని […]
న్యాయవాదుల మూడవరోజు రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన సి.ఐ. టి.యు సంఘము
139 Viewsసిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో బుధవారం సబ్ కోర్టు , కోర్టు భవనం సాధన కొరకు గత మూడు రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సి.ఐ. టి.యు సంఘము తరుపున సంఘీభావం తెలిపినారు. ఈ సందర్బంగా సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి మాట్లాడుతూ గజ్వెల్ ప్రాంతంలో జిల్లా కోర్టు సాధన ,సబ్ కోర్టుసాధన , కోర్టు భవనం సాధన గజ్వెల్ కు అత్యంత అవసరమని గజ్వెల్ స్వంత నియోజకవర్గమములో […]
దళితులను అంటరాని వారుగా చూస్తున్న అగ్రవర్ణాలు
155 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశం లో తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ దళిత మహిళ నీరు తాగిందని కర్ణాటకలోని చామరాజ నగరు జిల్లా హెగ్గోతర గ్రామంలోఓ పెళ్లికి వచ్చిన దళిత మహిళ అగ్రవర్ణాలు నివసించే చోట నుండి ట్యాంక్ లోని తాగునీటిని తాగిందని అగ్రహానికి గురైన అక్కడిప్రజలు గోమూత్రంతో ట్యాంకును శుద్ధి చేయడం అనేది సిగ్గుచేటు స్వతంత్రం వచ్చి 80 […]










