ప్రాంతీయం

చదువుల తల్లికి పెద్ద కష్టం – దాతల కోసం ఎదురుచూస్తున్న స్రవంతి

139 Views మండల పరిధిలోని కొనాయిపల్లి విద్యార్థిని స్రవంతి హార్టి సెట్ 2022లో బీఎస్సీ హార్టికల్చర్ విభాగంలో రాష్ట్రంలో మూడవ ర్యాంకు సాధించింది. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో పై చదువుల కోసం దాతల కోసం ఎదురు చూస్తుంది. వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని కొనాయిపల్లికి చెందిన స్వామి కూలి పని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. స్వామికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురు కళ్యాణి ఆర్థిక ఇబ్బందులతో చదువు మధ్యలో […]

ప్రాంతీయం

*యాదాద్రి జిల్లా,తుర్కపల్లి మండలం:*

131 Viewsగందమల్ల గ్రామంలో GOVT WHIP ఆలేరు MLA గొంగిడి సునీతమహేందర్ రెడ్డి గారు చేప పిల్లలు పంపిణి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…!! Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

నర్మాల ఎగువ. మానేరు డ్యామ్ లో చేపల వేటకువెళ్లి వ్యక్తి మృత్యువాత పడిన ఘటనలో తన భార్య బాలమణి పిర్యాదు మేరకు ఎస్ ఐ మహేష్ కేసు నమోదు చేశారు

139 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు లో గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి దేవయ్య ( 45 ) అనే వ్యక్తి గురువారం మధ్యాహ్నం 2గంటలకు చేపలు పట్టేందుకు తోటి కులస్తులతో సహా నర్మాల ఎగువ మానేరు డ్యామ్ లోకి వెళ్లారు అందరు యధావిధిగా సాయంత్రం 6 గంటల వరకు ఇంటికి తోటి మత్స్యకారులు చేరుకోగా కొత్తపల్లి దేవయ్య ఇంటికి రాకపోవడం తో అతని భార్య బాలమణి శుక్రవారం ఉదయం […]

ప్రాంతీయం

నిరుపేద వధువుకు పుస్తె మట్టెలు అందజేత

145 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని ఇందుప్రియల్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన పోతరాజు సత్తవ్వ లచ్చయ్య కుమార్తె మంజుల వివాహానికి ఎమ్మెన్నార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్ట్ డివిజన్ బాధ్యులు చందరాజు, పోతరాజు రవీందర్, తలారి నర్సింలు పుస్తెమట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజవర్గంలోని ఎమ్మెన్నార్ ట్రస్ట్ నిరుపేదలకు అండగా ఉంటుందని తెలిపారు. నియోజవర్గంలో పేదింటి ఆడపిల్లలకు మేనమామగా మద్దుల నాగేశ్వర్ రెడ్డి చేయూతనందిస్తున్నాడని […]

ప్రాంతీయం

బాదిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

126 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో శ్రీరాముల మైసవ్వ మరణించగా సర్పంచ్ అయ్యగారి నర్సింలు శుక్రవారం కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేలు రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భీమయ్య గారి సత్యం, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చంద్రారెడ్డి, వార్డు మెంబర్లు పంజాల బాల్ నర్సగౌడ్, బిక్షపతి, తలారి నర్సింలు, నాయకులు దశరథం, నాగరాజు, కృష్ణ […]

ప్రాంతీయం

సైబర్ నేరస్తులు పంపించే అనుమానిత లింకులను ఓపెన్ చేసి డబ్బులు పంపించి మోసపోవద్దు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్

127 Viewsసిద్దిపేట జిల్లా కొల్గూర్ గ్రామానికి చెందిన తిగుళ్ల భానుప్రియ, రెండు రోజుల క్రితం ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు బాగా వస్తాయని ఎవరో చెప్పగా ఆన్లైన్లో లింకు వెతకగా లింక్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజీలో గుర్తుతెలియని సైబర్ నేరస్తుడు పంపించిన లింకును ఇంస్టాగ్రామ్ లో ఓపెన్ చేసి అతను పంపించిన ఫోన్ నెంబర్ కు బాధితురాలు రెండు దఫాలుగా గూగుల్ పే ఫోన్ పే ద్వారా ₹ 23,548/- రూపాయలు పంపించింది మరుసటి రోజు […]

ప్రాంతీయం

రేవంత్ రెడ్డిని కలిసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు జశ్వంత్ రెడ్డి

134 Viewsరేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నేతలు టీపీసీసీ డెలిగేట్ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాదాడి జశ్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని హైదరాబాదులో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా మాదాడి జశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని అన్ని విధాల అండగా ఉంటామని గజ్వేల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా […]

ప్రాంతీయం

విద్యార్థులకు అభినందన

131 Viewsదౌల్తాబాద్: ఇటీవల భద్రాచలంలో జరిగిన క్రీడా పోటీలో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థులు 6 ఇంటర్ సొసైటీ లీగ్ లో పాల్గొని 65 కేజీ కేటగిరి రోస్టిలింగ్లో ఐదు రౌండ్లలో గోల్డ్ మెడల్ సాధించిన రామాంజనేయులు, 75 కేజీ కేటగిరిలో బ్రాంచ్ మోడల్ సాధించిన రాహుల్, అలాగే రన్నింగ్ 4×400 మీటర్లలో శ్రీశైలం ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థులను జిల్లా బిసి సంక్షేమ అధికారి సరోజ అభినందించారు. మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో మూడు నెలల […]

ప్రాంతీయం

విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

127 Views దౌల్తాబాద్: మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో నీళ్లు రాక విద్యార్థుల ఇబ్బందులు పడ్డారని పత్రికల్లో వచ్చిన కథనాలకు జిల్లా సంక్షేమ అధికారి సరోజ శుక్రవారం పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నీళ్లు రాకపోవడానికి గల కారణాలను విద్యార్థులు, అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. విద్యార్థులు బయటకు వెళ్లకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లింగరాజుపల్లి సర్పంచ్ కేత కనకరాజు, ఏఈ శరత్, ఇన్చార్జి ప్రిన్సిపల్ నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. […]

ప్రాంతీయం

గౌడ సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

123 Viewsదళిత బహుజన విప్లవ వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించడానికి ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి మున్సిపల్ శాఖ మంత్రి తారక రామారావు గారికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారికి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ గజ్వేల్ గౌడ సంఘం అధ్యక్షులు లింగంగారి రాజా గౌడ్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం […]