146 Views ఈరోజు జగదేవపూర్ మండలంలోని స్థానిక శ్రీ చైతన్య సెయింట్ పీటర్స్ పాఠశాలలో,13వ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటింగ్ నమూనా ను విద్యార్థులకు తెలియజేయుటకు పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఓటింగ్ లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు పాల్గొని వారిలో నుండి ఒక విద్యార్థిని స్కూల్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినిలకు డ్రాయింగ్ కాంపిటేషన్ నిర్వహించడం జరిగింది. ముఖ్య […]
ప్రాంతీయం
రైతు ఉత్పత్తిదారుల సేవా కేంద్రాన్ని ప్రారంభించిన వంటేరు మరియు సర్పంచ్ పిట్టల రాజు
312 Viewsఈరోజు జగదేవపూర్ మండలంలోని ధర్మారం గ్రామంలో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రైతు ఉత్పత్తిదారుల సేవా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి మరియు స్థానిక సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్ . ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రైతులు అందరూ ఒక సమూహంలో చేరడానికి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు, ఈ సంస్థలో సభ్యత్వం తీసుకున్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు సులువుగా అందుతాయి […]
నీళ్ళ ట్యాంక్ కు శంకుస్థాపన చేసిన సర్పంచ్ శారద రగొత్తం రెడ్డి
150 Viewsబండారుపల్లి గ్రామంలోఈరోజు వాటర్ ట్యాంక్ 18 లక్షల అంచనా తో ఎమ్ పి సహాయకరంతో 60.000లీటర్లు కు శంకుస్థాపన చేయడం జరిగింది ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ శారద రగోతంరెడ్డి ఉప సర్పంచ్ మాస్తి రమేష్ గ్రామ సెక్రెటరీ అశ్విని మరియు ఆర్. డబ్లూ.ఎస్ వార్డ్ నెంబర్లు మజ్జిగ వెంకట్ రెడ్డి కోల అరుణశ్రీనివాస్ గౌడ్ కోల వెంకటస్వామి కోలా స్వరూప శ్రీకాంత్ గౌడ్ కవిత బిక్షపతి కొమిరి మన్నెమ్మ ఎ. ఎమ్. సి డైరెక్టర్ […]
సీఎం రిలీఫ్ పాండ్ చెక్కుల పంపిణీ
154 Views తొగుట:ఎంపీ కొత్త ప్రభాకార్ రెడ్డి సహకారంతో మంజూరైన పెద్ద మాసన్ పల్లి గ్రామనికి చెందిన మెట్టు జయమ్మకు గ్రామ సర్పంచ్ మెట్టు వరలక్ష్మి స్వామి 16000 సీఎం రిలిప్ పాండ్ చెక్కును బుధవారం రోజున అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రిపిల్ పాండ్ చేక్కులు నిరుపేదలకు వరంలాటిదని చెక్కు మంజూరు చేసిన ఆరోగ్యశాఖ మంత్రి తన్నిరు హరీష్ రావు.మెదక్ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కు ప్రత్యేక కృతజ్ఞతలు […]
తొగుట మండల్ లో శక్తి కేంద్ర ఇంచార్జి ల సమావేశం
161 Views దుబ్బాక నియోజకవర్గనికి పాలక్ గా నియమించబడ్డ *అంజిరెడ్డి*గారు విచ్చేసి బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షులు *విభీషన్* *రెడ్డి*ఆధ్వర్యంలో తొగుట మండల కేంద్రం లో శక్తి కేంద్ర ఇంచార్జిలతో సమావేశం నిర్వహించడం జరిగింది .అంజి రెడ్డి గారు మాట్లాడుతూ రాబోయే 2023ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా పని చేయాలని కేంద్రప్రభుత్వం నరేంద్రమోడీ గారు ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజల్లో వివరించి ప్రతి గడప గడప కు పన్నా ప్రముఖులు వివరించాలని […]
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
126 Viewsసీఎంఆర్ఎఫ్ పేదలకు వరం సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో తొగుట మండల్ జప్తి లింగారెడ్డి పల్లి గ్రామంలో కోదండ శివలక్ష్మి 16,000 ఎన్నం అనసూయ 14000 రూపాయల చెక్కులను అందించడం జరిగింది ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ మండల పార్టీ ప్రెసిడెంట్ చిలువేరి మల్లారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బక్క కనకయ్య పులిందర్ రెడ్డి యాదవ రెడ్డి నరసింహులు నాగరాజు రమేష్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
143 Viewsదౌల్తాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిఎల్పిఓ మల్లికార్జున్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్, ఇందుప్రియాల్ గ్రామాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు శిబిరానికి వచ్చేలా చూడాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శిబిరం కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేష్ కుమార్, డాక్టర్లు నాగరాజు, ఆశ్లేష, ఎంపీఓ సయ్యద్ గఫూర్ ఖాద్రి, పంచాయతీ కార్యదర్శి […]
కేజీబీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
153 Viewsచైల్డ్ హెల్ప్ లైన్-1098 రాజన్న సిరిసిల్ల జిల్లా వారి ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండలం లోని KGBV తంగళ్ళ పల్లి పాటశాల లో *జాతీయ బాలిక దినోత్సము* ఘనంగా నిర్వహించుకోడం జరిగింది. , ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి *బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ మాట్లాడుతూ* అమ్మాయిలు పట్ల వివక్ష చూపకూడదని ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. ప్రతి సంవత్సరం జనవరి 24న భారతదేశం జాతీయ బాలిక దినోత్సవం జరుపుతుంది మన సమాజంలో […]
విద్యార్థులకు దుస్తుల పంపిణీ
148 Viewsరాయపోల్ మండల పరిధిలోని వడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ చేయడం జరిగింది. జనవరి 26 సందర్బంగా వడ్డేపల్లిలో 60 టి షేర్ట్స్ జాతీయ జెండా కలరు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రం, రాష్ట్ర నాయకులు రాజాగౌడ్, పాఠశాల సిబ్బంది నాయకులు బాలరాజు, రవి, నాగరాజు, చందు, శ్రీకాంత్, స్వామి తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com
హైదరాబాద్ తెలంగాణ భవన్ లో పార్టీ కార్యకర్తకు ఇన్సురెన్సు అనే స్కింలో భాగంగా…
303 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 24, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామలక్ష్మణ పల్లె గ్రామాన్ని చెందిన గూడ సతీష్ రెడ్డి” అనే BRS కార్యకర్త సిరిసిల్ల వెళ్లుతూ బైక్ పై నుండి మరణించిన సందర్భంలో – ఆకుటుంబానికి భారత రాష్ట్ర సమితి పార్టీ అండగా అతడి భార్య అయిన గూడ రజిత గారికి 2, లక్షల రూపాయల ఇన్సురెన్సు ప్రోస్ట్డింగ్ అడర్ కాపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి “సోమ్ భరత్” కుమార్ చేతుల మీదుగా […]










