ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 24, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామలక్ష్మణ పల్లె గ్రామాన్ని చెందిన గూడ సతీష్ రెడ్డి” అనే BRS కార్యకర్త సిరిసిల్ల వెళ్లుతూ బైక్ పై నుండి మరణించిన సందర్భంలో – ఆకుటుంబానికి భారత రాష్ట్ర సమితి పార్టీ అండగా అతడి భార్య అయిన గూడ రజిత గారికి 2, లక్షల రూపాయల ఇన్సురెన్సు ప్రోస్ట్డింగ్ అడర్ కాపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి “సోమ్ భరత్” కుమార్ చేతుల మీదుగా మరియు ముస్తాబాద్ మండల BRS పార్టీ అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు, దమ్మ రవీందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు కోటగిరి నాగరాజు ల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి. మంత్రి తారకరామారావుకి మండల పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.
62 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దెరాగడి ప్రాంతంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి* ???????? *ఆరుగురు అరెస్ట్, పారిపోయిన మరో ఐదుగురు* ???????? *రూ. 21450/-(ఇరవై ఒక్క వేయి నాలుగు వందల యాభై రూపాయల) నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం* రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దెరాగడి పరిసర ప్రాంతాల్లోని చెట్లపొదల్లో రహస్యంగా పందెం పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన […]
105 Viewsదౌల్తాబాద్: నులి పురుగుల మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని దౌల్తాబాద్ వైద్యాధికారి నాగరాజు అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రాథమిక పాఠశాల, మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నులి పురుగుల మాత్రలను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి నులిపురుగులు మాత్రలను వేసుకోవాలని సూచించారు. అలాగే మండల పరిధిలోని గాజులపల్లి సర్పంచ్ అప్ప వారు శ్రీనివాస్ విద్యార్థులకు మాత్రలను వేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు… రాచర్ల గొల్లపల్లి […]