116 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని దొమ్మాట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వడ్ల నర్సింలు బుధవారం గుండెపోటుతో మృతిచెందగా బిఆర్ఎస్ మండల యువజన అధ్యక్షులు నర్ర రాజేందర్ రూ.5 వేలు, భగత్ సింగ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రూ.10 వేలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సింలు కుటుంబానికి అండగా ఉంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షఫీ, చంద్రయ్య, యాదగిరి, రవి, సాయిలు, కృష్ణ, కనకరాజు, నాగరాజు, పాండు, ఖాజా, […]
ప్రాంతీయం
ఆర్థిక సహాయం అందజేత
148 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ కు చెందిన గొల్ల లింగం గత కొన్ని రోజులుగా సోరియాసిస్ వ్యాధితో బాధపడుతుండగా బుధవారం బిఆర్ఎస్ యూత్ నాయకులు సయ్యద్ కలీలుద్దీన్ రూ 5వేలు, ముత్యం గారి స్వామి రూ.2 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ […]
బిఆర్ఎస్ తోనే గ్రామాల అభివృద్ధి
126 Viewsదౌల్తాబాద్: బిఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని మాచిన్ పల్లి గ్రామంలో రూ.5 లక్షలతో ముదిరాజ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ గ్రామాలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి పథంలోకి తీసుకు పోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తుందని […]
సరిపడే ఎరువులు అందుబాటులో ఉన్నాయి జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్
142 Viewsసరిపడే ఎరువులు అందుబాటులో ఉన్నాయి జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ దౌల్తాబాద్: యాసంగి సీజన్లో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఫర్టిలైజర్ షాపులను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతుకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని, బిల్లుల పైన రైతు సంతకం తీసుకోవాలని అన్నారు. నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందులు అందుబాటులో ఉంచాలని యాజమాన్లకు సూచించారు. […]
సిరిసిల్ల రాజేశ్వరి ఇక లేరు… చెదరని ఆత్మవిశ్వాసం ఆమె కవిత్వం.
142 Viewsసిరిసిల్ల రాజేశ్వరి ఇక లేరు… చెదరని ఆత్మవిశ్వాసం ఆమె కవిత్వం. సిరిసిల్ల నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి జీవితాన్ని వైకల్యం చిన్న భిన్నం చేసింది. ఎక్కడ చెదరని గుందేనిబ్బరం తో కాళ్ల ను చేతులుగా మలచుకుని తన ఆత్మవిశ్వాసాన్ని అక్షరాలుగా నిలబెట్టి ఎన్నో కవితలు రాశారు. చెదరని ఆత్మవిశ్వాసం తో రాజేశ్వరి ఎన్నో కవితలు.రాశారు.”సంకల్పం ముందు వైకల్యం ఎంత! దృడ చిత్తం ముందు దురదృష్టం ఎంత! ఎదురీత ముందు విధిరాత ఎంత. పోరాటం ముందు […]
సెస్ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో బిఆర్ఎస్ శ్రేణులు…
145 Viewsముస్తాబాద్ డిసెంబర్ 27, సెస్ఎన్నికల్లో అధికార పార్టీ బిఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి ప్రధాన రహదారి వెంబడి టపాకాయలు పేల్చి భారీ డీజే మేలాలతొ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు కలిసి సందుపట్ల అంజిరెడ్డికి శాల్వాతో సన్మానం చేసి పూలమాల వేసి ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లికి పూలమాల సమర్పించి ర్యాలీ కొనసాగించారు. ఈకార్యక్రమంలో మండల రైతుబంధు […]
గంభీరావుపేట మండలకేంద్రం లోషాదీ ముబారక్ చెక్కులు పంపిణీ
143 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని మంగళవారం ఇద్దరు ముస్లిం మహిళలకు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు, ముస్లిం సోదరులు అందరు కలసి పంపిణీ చేశారు ఈ కార్యక్రమం లో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ కోఆపరేట్ సభ్యులు మహమ్మద్ అహ్మద్, గంభీరావుపేట మండల పరిషత్ మాజీ కార్పొరేట్ సభ్యులు ఆలీ, గంభీరావుపేట మైనారిటీ మండల అధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్ వహీద్, నాయకులు […]
వైద్య ఆరోగ్యం విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.
137 Views గజ్వేల్ మండలం అహ్మదిపూర్ గ్రామనికి చాకలి భాగ్యమ్మ కి 24000.మంద రాజు 25000 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిది నుండి మంజూరు కాబడిన చెక్కులను మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అందచేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహిస్తూ వైద్య ఆరోగ్య శాఖ లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని అన్నారు.రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం అయిందని అన్నారు.కొత్తగా మెడికల్ కాలేజీలతో […]
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అంద చేసిన గ్రామ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్
159 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో మంగళవారం రోజు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులకు కుర్మా పాపవ్వకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ముస్తాబాద్ మండల సెస్ డైరెక్టర్ గా సందుపట్ల అంజిరెడ్డి…
140 Views ముస్తాబాద్ డిసెంబర్ 26, ముస్తాబాద్ మండలం నుంచి టిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన సెస్ డైరెక్టర్ అభ్యర్థి పోటీచేసి గెలుపొందిన సందుపట్ల అంజిరెడ్డి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి చౌరస్తా కూడలిలో ఎద్దండి నరసింహారెడ్డి గుర్రాల రమేష్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ సభ్యులు సెస్ డైరెక్టర్ గా సందుపట్ల అంజిరెడ్డిని 743 మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మండల ఎంపీపీ జనగామ శరత్ రావు, మండల రైతు బంధు […]










