315 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 18, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గౌడసంఘం మండల అధ్యక్షుడిగా మోహిని కుంట గ్రామానికి చెందిన మోతే బాలరాజ్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. ఉపాధ్యక్షుడుగా గడ్డమీది రామచంద్రం గౌడ్, కదిరే సత్య గౌడ్, ప్రధాన కార్యదర్శిగా, అక్కపల్లి రాజారాం గౌడ్, కోశాధికారిగా, గున్నాల వెంకటస్వామి గౌడ్, అధికార ప్రతినిధి, తుపాకుల శ్రీనివాస్ గౌడ్, కార్యవర్గ సభ్యులు బండపల్లి అశోక్ గౌడ్,లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బాలరాజ్ […]
ప్రాంతీయం
రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్
180 Viewsజిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు గా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పపూర్ గ్రామానికి చెందిన చిదుగు గోవర్ధన్ గౌడ్, జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు గా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పపూర్ గ్రామానికి చెందిన చిదుగు గోవర్ధన్ గౌడ్, కోశాధికారిగా బొప్పపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొండ రమేష్ గౌడ్, సహాయకార్యదర్శిగా ఎల్లారెడ్డిపేట మండలంలోని తిమ్మాపూర్ కు చెందిన బుర్ర ఉపేందర్ గౌడ్,న్యాయ సలహాదారుగా సిరిసిల్ల పట్టణానికి చెందిన చెక్కిళ్ళ మహేష్ గౌడ్ జిల్లా గౌడ సంఘ పాలకవర్గంలో […]
రేపటి నుండి కంటి వెలుగు ప్రారంభం…. వైద్యాధికారిణి డాక్టర్ స్రవంతి
246 Viewsరేపటి నుండి కంటి వెలుగు ప్రారంభం తెలంగాణా ను సంపూర్ణ అంధత్వం నిర్మూలన రాష్ట్రం గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా కంటి వెలుగు కార్యక్రమం చేపట్టింది అని మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి అన్నారు. రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎల్లారెడ్డి పెట్ పరిధిలోని ఎల్లారెడ్డి పెట్ మరియు వీర్ణపల్లి మండలాలల్లో మొదలు అవుతుంది అని తెలిపారు. మొత్తం మూడు టీమ్ లు ఇట్టి కార్యక్రమంలో పాల్గొంటాయి తెలిపారు. […]
ప్రజాపక్షం తెలుగు దినపత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
476 Viewsప్రజా పక్షం ప్రతినిధి ఎల్లారెడ్డిపేట జనవరి 18 :ప్రజాపక్షం తెలుగు దినపత్రిక నూతన సంవత్సరాది 2023 క్యాలెండర్ ను ఎల్లారెడ్డిపేట మండల తహశీల్దార్ జయంత్ కుమార్ బుధవారం ఆవిష్కరించారు,ఈ సందర్భంగా తహాశీల్దార్ జయంత్ కుమార్ మాట్లాడుతూ ప్రజాపక్షం తెలుగు దినపత్రిక ప్రజల కోసం తాజా వార్తలను వెలువరుస్తూ ప్రజలను చైతన్య వంతులను చేస్తూ ప్రజల ప్రజాప్రతినిధుల మన్ననలను పొందుతుందన్నారు,ప్రజాపక్షం ప్రజల పక్షం మని ఆయన కొనియాడారు,ప్రజాపక్షం 2023 సంవత్సర క్యాలెండర్ ను సిఐ మొగిలి , […]
వాలీబాల్ క్రీడాకారులకు సన్మానం
144 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో సోమవారం జరిగిన మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ లో ఇందుప్రియల్ గ్రామానికి మొదటి బహుమతి పొందడంతో మంగళవారం సర్పంచ్ శ్యామల కుమార్ వాలీబాల్ టీం సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి విజయాలు జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో సాధించి గ్రామానికి పేరు తీసుకొచ్చే విధంగా యువకులు కష్టపడాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పాన్సర్ తోట కుమార్, నరేందర్ రెడ్డి, డేవిడ్, రాజు, స్వామి, స్వామి, పంచాయతీ కార్యదర్శి రాజేష్, […]
నిరుపేద కుటుంబాలకు ఆర్ధిక సహాయం
138 Views పేదకుటుంబానికి బియ్యం ఆర్థిక సహాయం పంపిణీ గ్రామసర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్. మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో మంగళవారం రోజు స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్. మావంతు సహాయంగా గ్రామంలో మంగళవారం రోజు ఎండీ ఫెరోజ్ బేగంవాళ్ల పరిస్థితి తెలుసుకొని వాళ్ల కుటుంబానికి 50 కేజీల బియ్యం కిరాణంకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. సర్పంచ్ మాట్లాడుతూ ఐదు ఆరు సంవత్సరాల నుండి బియ్యము ఆర్థిక సహాయం పుస్తెమట్టెలు గ్రామ ప్రజల […]
లష్కర్ బోనాల తరహాలో గ్రామదేవతల పండగలు. సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి
233 Viewsలష్కర్ బోనాల తరహాలో గ్రామదేవతల పండగలు. సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఎల్లారెడ్డిపేట గ్రామ దేవతలైన గిద్దె చెరువు మైసమ్మ,దుర్గమ్మ పండుగలను వచ్చే నెల 8,9,10 వ తేదీన నిర్వహించనున్నట్లు సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి తెలిపారు.ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ ఆవరణలో అన్ని కుల సంఘాల తో మైసమ్మ,దుర్గమ్మ దేవతల పునఃప్రతిష్టపన కార్యక్రమంలో బాగంగా సన్నాహక సమావేశంజరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో అన్ని కుల సంఘాల వారు ఇంటికో బోనం చొప్పున […]
సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేద కుటుంబాలకు కొండంత భరోసా
152 Viewsదౌల్తాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశారు. ఈ సందర్బంగా దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న లబ్ధిదారులకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో తన కార్యాలయంలో సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశారు. దౌలతాబాద్ మండల పరిధిలోని […]
క్రీడలతో మానసిక ఉల్లాసం
137 Viewsదౌల్తాబాద్: క్రీడలతో శారీరక దారుఢ్యం తో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని ఇన్చార్జి సర్పంచ్ ముత్యం గారి యాదగిరి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ లు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో మహమ్మద్ ఖాజా బేగం జ్ఞాపకార్థంతో మండల వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత అన్ని రంగాలతో పాటు క్రీడారంగంలో కూడా ముందు ఉండాలని అన్నారు. రోజురోజుకు క్రీడలకు యువత […]
ఘనంగా సంక్రాంతి సంబరాలు
129 Viewsరాయపోల్. రాయపోల్ మండలంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంట వాకిళ్లు రంగువల్లులతో నిండిపోయాయి. మహిళలు తెల్లవారుజామునుండే తమ వాకిళ్లలో భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల ప్రదర్శన, పతంగుల ను తెలియజేసే విధంగా రంగువల్లులు వేసుకున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు సంక్రాంతి సంబరాల్లో మునిగితేలారు. మండల పరిధిలోని అనాజిపూర్ గ్రామ శివారులో ఉన్న బయన్న గుండ్ల వద్ద ఎడ్ల బండ్లు ఊరేగించి జాతర […]










