ప్రాంతీయం

సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన – ఎంపిటిసిల పోరం అధ్యక్షుడు బండారు దేవేందర్

134 Viewsరాష్ట్ర ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు, మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపిటిసిల పోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సీఎం సహాయాన్ని నిధి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నల్క కనకరాజుకు 60,000/- వేల రూపాయలు, బోటుక అంజయ్య […]

ప్రాంతీయం

రైతు ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలే…. – ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలి… – రైతులను ఆదుకునేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే – అధికారంలోకి రాగానే ఏక కాలంలో రుణ మాఫీ – ఆర్థిక సహాయం అందజేస్తున్న చెఱకు శ్రీనివాస్ రెడ్డి

185 Viewsమండల పరిధిలోని కోనాపూర్ గ్రామంలో అప్పుల బాధతో నిన్న ఆత్మహత్య చేసుకున్న రైతు సూరంపల్లి అశోక్ అంత్యక్రియల్లో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి 5,000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు ఆత్మ హత్యలన్ని ప్రభుత్వ హత్యలే అన్నారు. క్షణికావేశంలో నిర్ణయాలతో విలువైన ప్రాణాలను కోల్పోవధ్ధన్నారు. కెసిఆర్ పాలనలో రైతుల పరిస్థితి దీనంగా ఉందన్నారు. రైతు రుణమాఫీ, సబ్సిడీలు […]

ప్రాంతీయం

రాష్ట్రస్థాయి టీ ఎల్ ఎమ్ మేలకు యుపిఎస్ చందాపూర్ పాఠశాల ఎంపిక

173 Viewsతెలంగాణ విద్యా శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్.ఎల్.ఎన్ లో భాగంగా నిర్వహించిన తొగుట మండల టి.ఎల్.ఎమ్ మేళలో గణిత శాస్త్ర విభాగంలో యూ.పి.ఎస్ చందాపూర్ నుండి పాల్గొని మొదటి స్థానంలో నిలిచి తొగుట మండలం నుండి సిద్దిపేట జిల్లా స్థాయి టి.ఎల్.ఎమ్ మేళలో పాల్గొని గణితంలో అత్యుత్తమ టి.ఎల్.ఎమ్ ని ప్రదర్శించి, అందరి మన్ననలు పొంది, రాష్ట్ర స్థాయి టి.ఎల్.ఎమ్ మేళాకు యూ.పి. యస్ చందాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గరిపల్లి సిద్దేశ్వర్ గారు ఎంపిక […]

ప్రాంతీయం

ముచ్చర్ల మల్లేశం మరణం చాలా బాధాకరం

153 Views తొగుట; తొగుట మాజీ ఉప సర్పంచ్ ముచ్చర్ల మల్లేశం అకాల మరణం చాలా బాధాకరమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి విచారం వ్యక్తం చేశారు..తొగుటలో ఆయన పార్థీవ దేహాన్ని దర్శించి ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు.. అందరి తలలో నాలుకగా ఉన్న మల్లేశం మరణం తీరని లోటని ఆయన పేర్కొన్నారు.. పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు సుతారి రమేష్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, టీచర్ నర్సింహారెడ్డి, భాస్కర్ గౌడ్, పబ్బతి […]

ప్రకటనలు ప్రాంతీయం

కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి శని ఆదివారాలు పనిచేయవు…. వైద్యాధికారిణి డాక్టర్ స్రవంతి

155 Viewsకంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి శని ఆదివారాలు పనిచేయవని ఎల్లారెడ్డిపేట వైద్యాధికారిని డాక్టర్ స్రవంతి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 30 తారీకు వరకు కంటి వెలుగు ప్రోగ్రాం ఉండగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 33 రోజుల కంటి వెలుగు కార్యక్రమం జరుగుతుందని ప్రతి శని ఆదివారాలు సెలవు దినాలుగా ఈ కార్యక్రమం లో ఉంటుందని మండల ప్రజలు గ్రహించాలని డాక్టర్ స్రవంతి కోరారు. ప్రతిరోజు 300 మందికి స్క్రీనింగ్ టెస్ట్ లు ఉంటాయన్నారు […]

ప్రాంతీయం

బాధిత కుటుంబాలకు పరామర్శించి,ఆర్థిక సహాయం అందజేసిన – దుబ్బాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి

245 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని రామసాగర్ బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు రాగి చంద్రం చిన్న కొడుకు రాగి రాజు గత వారం రోజుల క్రితం మృతి చెందారు. విషయం తెలుసుకున్న దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి, 6000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం వారి చేయడం జరిగింది. కొత్తపల్లి గ్రామంలోని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న లాలు కుటుంబ సభ్యులను పరమర్శించి 8000/- వేల […]

ప్రాంతీయం

బాత్రూం మరమ్మత్తుల కోసం పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం

194 Views-బాత్రూములు చెడిపోవడంతో వాటి మరమ్మత్తుల కోసం 20,000 వేలు అందించిన 2000-2001 సంవత్సరం నాటి పూర్వ విద్యార్థులు -బాత్రూంలు చెడిపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు అవస్థలు -5,000 వేల రూపాయల క్రీడా సామాగ్రి అందిస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు -ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో బాత్రూంలు చెడిపోవడంతో విద్యార్థులు నానా.. అవస్థలు పడుతున్నారు అది గమనించిన 2000-2001 […]

ప్రాంతీయం

రెండవ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ

147 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందుప్రియల్ గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన దౌల్తాబాద్ ఎంపీపీ సంధ్యా రవీందర్. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యామల కుమార్, జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కో ఆప్షన్ రహీమద్దీన్, ఎంపీటీసీ వీరమ్మ మల్లేశం, మెడికల్ ఆఫీసర్, ఎంపీడీవో, ఎంపీఓ, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రెటరీ, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. […]

ప్రాంతీయం

డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కార అవార్డు

192 Views73వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని దిశా సేవా సంస్థ, బహుజన గళం పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్తలకు, సామాజిక సేవకులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం 2022 అవార్డులు అందజేశారు. దానిలో భాగంగానే రాయపోల్ మండల నవ తెలంగాణ రిపోర్టర్ పుట్టరాజుకు డా.బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం 2022 వచ్చిన సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా రీజియన్ మేనేజర్ రేవంత్ కుమార్ నవ తెలంగాణ సిద్దిపేట జిల్లా విలేకరుల సమావేశంలో […]

ప్రాంతీయం

కెసిఆర్ సేవలు – దేశానికి ఆదర్శం

157 Viewsవైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి ముందంజలో దూసుకపోతుందని దౌల్తాబాద్ ఎంపీపీ గంగాధరి సంధ్యా రవీందర్, జెడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామంలో పలువురు పార్టీ నాయకులతో సమావేశమైన ఎంపీపీ, జెడ్పీటీసీలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో భారతీయ […]