134 Views జగదేవపూర్ మండల పరిధిలోని శ్రీ కొండపోచమ్మ దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. జాతర రెండవ వారం కావడంతో మంగళవారం భక్తుల తాకిడి పెరిగింది.కొమురవెల్లి మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న భక్తులు కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకునే ఆనవాయితిని కొనసాగుతుండడంతో ఆదివారం కొమురవెల్లి వచ్చి అక్కడ స్వామివారిని దర్శించుకొని తర్వాత సోమవారం మరియు మంగళవారం కొండపోచమ్మ సన్నిధికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా ఆలయ పరిసర ప్రాంతమంతా భక్తులతో నిండి పోవడంతో భక్తుల సంఖ్యకు అనుగుణంగా […]
ప్రాంతీయం
హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి రూరల్ సీఐ ఉపేందర్
200 Viewsహెల్మెట్ ధారణతో ప్రాణాలు నిలుస్తాయి. బైక్ పై కిందపడి గాయాల పాలైన యువ కుడికి హెల్మెట్ ప్రదానం చేసిన రూరల్ సి ఐ ఉపేందర్. ద్విచక్ర వాహన దారులు విధిగా హెల్మెట్ ధరించాలని ప్రమాద వశాత్తూ బైక్ నుండి క్రింద పడ్డా,ప్రమాదం జరిగినా తలకు గాయాలతో ప్రాణాలు పోతాయని సిరిసిల్ల రూరల్ సి ఐ ఉపేందర్ తెలిపారు. తంగళ్ల పల్లి మండలం బద్దెన పల్లి గ్రామానికి చెందిన పన్యాల శ్రీనివాస్ రెడ్డి ఇటీవల వేముల వాడ […]
ప్రమాదం లో గాయపడ్డ పిల్లలకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలి…
185 Viewsబిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ … ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జనవరి 31, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ప్రైవేట్ స్కూల్ బసు, ఆర్టీసీ బస్ కొట్టడంతో 15 మంది విద్యార్థులకు తీవ్రంగా గాయాలు కావడం జరిగిందని. ప్రభుత్వం ప్రమాదం లో గాయపడ్డ పిల్లలకి మెరుగైన వైద్యం అందించాలని బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు నడపడంతో […]
ఈ బడ్జెట్ సమావేశాల్లో గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి…
165 Viewsముస్తాబాద్ వెంకట్ రెడ్డి జనవరి 31, మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద గల్ఫ్ కార్మికుల సంక్షేమంకొరకు గల్ఫ్ బోర్డు ఏర్పాటుచేయాలని గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో గల్ఫ్ నాయకులు రాస్తారోకో చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే 500 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటుచేసి గల్ఫ్ లో మరణించిన కుటుంబాలకు 5,లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందజేస్తామని […]
కళ్యాణలక్ష్మిచెక్కుల పంపిణీ…
424 Viewsముస్తాబాద్ జనవరి 31, ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి చేతుల మీదుగా లబ్దిదారులకు ఒక్కొక్కరికి ఒక లక్ష 116 రూపాయల గల చెక్కులను ముస్తాబాద్ లోనే 17 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం ఒక్కరోజు 34 పంపిణీ చేశారు . నిన్నటి రోజున 40 చెక్కులను కలుపుకొని గత రెండు రోజుల్లో మొత్తం74 కళ్యాణలక్ష్మి చెక్కులని పంపిణీ చేశారు. ప్రతీ […]
దుబ్బాక ప్రాంతీయ ఆసుపత్రిలో మరొక అరుదైన ఆపరేషన్
138 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతీయ ఆసుపత్రిలో సూపరిడెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ మరొక అరుదైన ఆపరేషన్ చేశారు.దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని దౌల్తాబాద్ మండలంకు చెందిన బేకరీ రాధిక వయసు 38 సంవత్సరాలు,గత రెండు సంవత్సరాల నుండి కడుపునొప్పితో బాధపడుతూ అనేక ప్రైవేట్ ఆస్పత్రులు తిరిగి తిరిగి దుబ్బాక వంద పడకల ఆసుపత్రికి రెండు రోజుల క్రితం రావడం జరిగింది.వారికి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి కడుపులో లాడ్జ్ పైబ్రాయిడ్ గడ్డ ఉందని డాక్టర్ హేమరాజ్ సింగ్ […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
136 Views బాధిత కుటుంబానికి అండగా ఉండి తమ వంతు సహకారం అందిస్తామని బీజేపీ సీనియర్ నాయకులు మంతుర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఇటీవల నిరుపేద కుటుంబానికి చెందిన రైతు లాలు ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకొని బీజేపీ సీనియర్ నాయకులు మంతుర్ ప్రభాకర్ రెడ్డి సోమవారం రైతు కుటుంబాన్ని పరామర్శించి, 5,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం మృతుని కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు […]
స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై ఆరా తీసిన మంత్రి కేటీఆర్…
529 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 31, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనపై మంత్రి కేటీఆర్ గారు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తో ఫోన్లో మాట్లాడారు. గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెల్సుకున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమయితే హైద్రాబాద్ కి తరలించాలని సూచించారు. పాఠశాల బస్ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ అరా,విద్యార్థులకు మెరుగైన […]
గొడుగుపల్లిలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన – దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్
171 Viewsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం గొడుగుపల్లి గ్రామంలో ప్రారంభించిన దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నయనానందకరంగా ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని జడ్పీటీసీ రణం జ్యోతి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి కంటి చూపు సమస్యలు లేకుండా చేయాలన్నదే లక్ష్యమన్నారు. ఈ చక్కటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం […]
ఆరోగ్య కేంద్రంలో కుష్టు వ్యాధి పక్షోత్సవాలు….
161 Viewsజాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలనా కార్యక్రమం జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయని, “కుష్ఠు వ్యాధి తో పోరాడుదాం & కుష్ఠు వ్యాధిని గత చరిత్రగా మార్చేద్ధం ” అనే శీర్షిక తో ఈ పక్షోత్సవాలు జరుగుతాయని ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి అన్నారు.ఈ సందర్భంగా రోజు స్పర్శ్ లెప్రసి అవగాహన పక్షోత్సవాలు మహాత్మ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని సామాజిక ఆరోగ్య కేంద్రం లో ప్రతిజ్ఞ చేయడం జరిగిందని తెలిపారు. సోమవారం […]










