ప్రాంతీయం

మహిళా సంఘ సభ్యులకు బ్యాంకు రుణాలు అందరికీ అందించాలి

130 Viewsమహిళా సంఘ సభ్యులకు బ్యాంకు రుణాలు అందరికీ అందించాలి మహిళా సంఘ సభ్యులకు బ్యాంకు రుణాలు అందరికీ అందించాలి డి ఆర్ డి ఏ పి డి గోపాల్ రావు సెర్ప్ సిబ్బందితో సమీక్ష సమావేశం దౌల్తాబాద్ మండల మహిళా సమైక్య కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి మహిళకు బ్యాంకు మరియు శ్రీనిధి ద్వారా లోన్ కల్పించాలన్నారు. మహిళా సంఘాలు చిన్న సంఘాలు ప్రతినెల సమావేశంలో నిర్వహించుకొని లావాదేవీ […]

ప్రాంతీయం

నూతన వధూవరులను ఆశీర్వదించిన మామిడి మోహన్ రెడ్డి

162 Viewsసిద్దిపేట మునిసిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు కుమారుడు సాయికుమార్ మనీష వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన దుబ్బాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి వారితో రాయపోల్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ,  సీనియర్ నాయకులు నర్సింలు, వీరరెడ్డిపల్లి సర్పంచ్ వెంకట్ రెడ్డి, రామారం మాజీ సర్పంచ్ మహేష్,  రాయపోల్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చారి, తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రాంతీయం

మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ

207 Viewsమాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ.   ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గుండారం గ్రామ మాజీ సర్పంచ్ మైదంపల్లి సతీష్ రావు తల్లి గురువారం రోజున మరణించగా రంగారావు,సతీష్ రావు లను జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి,ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజ్  పరామర్శించారు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న బిజెపి ప్రభుత్వం

129 Viewsఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న బిజెపి ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టగొట్టేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జెడ్పీటీసీ రణం జ్యోతి మండిపడ్డారు. ఇందుకు కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు భారీగా తగ్గడమే ఇందుకు నిదర్శనమన్నారు. రణం జ్యోతి మాట్లాడుతూ, బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి కేంద్రం కేవలం రూ.60 వేల కోట్లు కేటాయించిందని తీవ్ర అసంతృప్తిని […]

ప్రాంతీయం

గ్రామాలలో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలి

145 Views గ్రామాలలో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలి గ్రామాలలో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలి – ఉపాధి హామీ కూలీలకు పని కల్పించకపోతే చర్యలు తప్పవు – డిఆర్ డిఏ పిడి గోపాలరావు – విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరిమాణ చర్యలు తప్పవు ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు అవగాహన కల్పించి అధిక సంఖ్యలో ఉపాధి కూలీలకు పని కల్పించాలని డి ఆర్ డి ఓ పిడి గోపాలరావు […]

ప్రాంతీయం

ఎన్సాన్ పల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్

133 Viewsరాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశానుసారం శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం లోని ఎన్సాన్ పల్లి గ్రామ శివారులో 28ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మెడికల్ కళాశాల డైరెక్టర్ విమలాతామస్, డిఎంఈ రమేష్ రెడ్డి ఆసుపత్రి కి తప్పనిసరిగా కావలసిన కోన్ని సూచనలు కలెక్టర్ తెలిపారు. నిర్మాణ ఏజెన్సీ టిఎస్ఎంఎస్ఐడిసి ఇంజనిర్ అధికారులు కలెక్టర్ కి […]

ప్రాంతీయం

నూతన వధూవరులను ఆశీర్వదించిన సోలీపేట సుజాత రామలింగరెడ్డి

141 Viewsసిద్దిపేట మునిసిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు కుమారుడు సాయికుమార్ మనీష వివాహానికి సిద్దిపేట లోని పత్తి మార్కెట్ లో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సోలిపేట సుజాత రామలింగరెడ్డి వారితో పాటు దుబ్బాక నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డి, వెంకటి రెడ్డి, మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ బక్క కనకయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మాజి గ్రామ శాఖ జనార్ధన్ రెడ్డి, బాపురెడ్డి దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కర […]

ప్రాంతీయం

బీఆర్ఎస్ తోనే..దేశం సుభిక్షం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

130 Viewsఇక్కడ బీడు భూములకు గోదావరి జలాలు పారించి సస్యశ్యామలం చేస్తామని ఆనాడు మాట ఇచ్చిన సీఎం కేసీఆర్ నేడు ప్రాజెక్టులు నిర్మించి మాట నిలుపుకున్నాడని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.. గజ్వెల్ నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్దీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి లతో కలిసి కొడకండ్ల వద్ద మల్లన్నసాగర్ జలాలను కూడవెళ్లి వాగులోకి, వర్గల్ వద్ద కొండపోచమ్మ […]

ప్రాంతీయం

కిష్టయ్య కుటుంబానికి సీనియర్ నాయకులు రాజగోపాల్ పరామర్శ

145 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామంలో కిష్టయ్య మరణించగా విషయం తెలుసుకున్న చేగుంట మండలం పులిమామిడి కిష్టాపూర్ మాజీ సర్పంచ్ సీనియర్ జర్నలిస్ట్ దుబ్బాక నియోజకవర్గ బీజేపీ నాయకుడు నాయిని రాజగోపాల్ వారి కుటుంబాన్ని పరామర్శించారు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కిష్టయ్య ఆకస్మిక మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు..కిష్టయ్య కుమారుడు రాజును ఓదార్చారు వారితో పాటు స్థానిక నాయకులు రుక్మేందర్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

నిరుపేద వధువుకు ఆపన్న హస్తం – మానవత్వం చాటుకున్న ఇప్ప దయాకర్

136 Views  మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దౌర్తాబాద్ పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు ఆర్థిక ఇబ్బందులతో ఆడబిడ్డ వివాహం చేయడానికి ఇబ్బంది పడుతున్న కుటుంబానికి చేదోడుగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. బి ఆర్ యస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇప్ప దయాకర్. దౌల్తబాద్ మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామానికి చెందన మద్దెల నర్సయ్య సుగుణ కుమార్తె లావణ్య వివాహనికి పుస్తే మట్టెలు అందజేశారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద […]