201 Viewsమంగపేట , సెప్టెంబర్ 01 మంగపేట మండలం పిఆర్టి యు టిఎస్ మండల శాఖ అధ్యక్షులు చంద భద్రయ్య ఆధ్వర్యంలో సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధా నమును అమలు పరచాలని మండలం లోని ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపిన మం గపేట తాసిల్దార్ కి విర స్వామికి మెమరాండం ఇచ్చారు.ఈ సందర్భంగా చందా భద్రయ్య మాట్లాడుతూ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్రంగా […]
ప్రాంతీయం
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
107 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో కుటుంబ పోషణ భారమై ఆత్మహత్య చేసుకున్న సూర లక్ష్మి కుటుంబానికి శుక్రవారం చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ కుటుంబాన్ని పరామర్శించి రూ, ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లయ్య, ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు….. Telugu News 24/7tslocalvibe.com
ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల్లో రక్షాబంధన్ వేడుకలు
178 Viewsదౌల్తాబాద్: ఏబీవీపీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు రజనీకాంత్, వెంకటేష్ లో మాట్లాడుతూ రక్షాబంధన్ కుటుంబ, సామాజిక, దేశ ఐక్యతకు చిహ్నం అని, మన సంస్కృతిలో భాగం సాంప్రదాయ బద్ధంగా కొనసాగిస్తున్నామని అన్నారు. మతం వ్యక్తి గతం, దేశ రక్షణ అందరి బాధ్యత అని అన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతి పండుగకు విశేషమైన ప్రాధాన్యత ఉందన్నారు. […]
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
121 Viewsదౌల్తాబాద్: ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి త్యాగరాజు లు అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ పిఆర్టియు మండల శాఖ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షన్ ఉద్యోగి హక్కు దీనిని హరించడం సమంజసం కాదని అన్నారు. ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ […]
సామాజిక పరివర్తన పాదయాత్రను విజయవంతం చేయాలి*
98 Views*సామాజిక పరివర్తన పాదయాత్రను విజయవంతం చేయాలి* – డిబీఫ్ జాతీయ కార్యదర్శి పి. శంకర్. డీబీఎఫ్, బామ్ సేఫ్,దళిత బహుజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు సామాజిక పరివర్తన పాదయాత్రను దుబ్బాక నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతుందని డిబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, బామ్ సేఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాంపల్లి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రం ప్రెస్ క్లబ్ లో విలేకరుల […]
సర్పంచ్ పుట్టినరోజు వేడుకలు
215 Viewsఏటూరునాగారం సర్పంచ్ పుట్టినరోజు వేడుకలు ఏటూరునాగారం, సెప్టెంబర్ 01 ఏటూరునాగారం బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆదివాసులు సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు ఏటూరునాగారం సర్పంచ్ ఈసం రామ్మూర్తి పుట్టినరోజు సందర్బంగా కేక్ కట్ చేసి శుభా కాంక్షలు తెలిపిన మండల బిఆర్ఎస్ నాయకులు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గడదాస్ సునీల్ కుమార్,సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ కూనూరు అశోక్ గౌడ్,జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎండి ఖాజా పాషా,ఎంపీటీసీ కోట […]
మనసున్న మహా రాజు సీఎం కెసిఆర్ విఓఏల క్షిరాభిషేకం
176 Views ఏటూరునాగారం, సెప్టెంబర్ 01 ఏటూరునాగారం మండల కేంద్రంలోని విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (విఓఏ)లవేతనం 3, 900/-నుంచి 5,000/- పెంచు తూ అదనపు సహయంగా 3000 కలిపి మొత్తం ఎనిమిది వేల రూపాయలు మూలవేత నంగా కేసీఆర్ ఇస్తున్నట్టు ప్రక టించిన సందర్భంగా ముఖ్య మంత్రి కేసీఆర్ చిత్రపటానికి మండల విఓఏ అధ్యక్షురాలు కూనూరు స్రవంతి ఎండీ హసీనా వై పద్మ,జయ,కే రాణిలత అరుణ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ […]
188 Views ఎంపి కవితను కలిసిన నూతన అధ్యక్షుడు ములుగు,సెప్టెంబర్ 01 ములుగు జిల్లా బారస నూతన అధ్యక్షులుగా ఎంపిక అయిన కాకులమర్రి లక్ష్మణ్ రావు (లక్ష్మణ్ బాబు) మహబూ బాబాద్ పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవితని మర్యాద పూర్వకంగా కలిసి బొకే అంద జేసి శుభాకాంక్షలు తెలిపి తన ఎంపికకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులుగా నియమితులైన లక్ష్మణ్ రావుకి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కవితమ్మ.ఈ కార్యక్రమంలో భారస నాయ కులు ప్రదీప్ […]
బడే నాగ జ్యోతి గెలుపు కై వినూత్న ప్రచారం గెలిపిద్దాం అంటూ మోరీలకు వాల్ రైటింగ్
306 Viewsబడే నాగ జ్యోతి గెలుపు కై వినూత్న ప్రచారం గెలిపిద్దాం అంటూ మోరీలకు వాల్ రైటింగ్ మంగపేట,సెప్టెంబర్ 01 మంగపేట మండలంలోని కమలాపురం నుండి ఏకె మల్లారం వరకు ఏటూరు నాగారం మణుగూరు రాష్ట్ర రహదారికి ఇరువైపులా ఉన్న మోరిలకు ఇంటి గోడలకు దిమ్మలకు ఉమ్మడి వరంగల్ బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాటూరి ఏడు కొండలు మల్లూరు గ్రామ కమిటీ అధ్యక్షులు మునిగేల సాంబులు బిఆర్ఎస్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రస్తుత జడ్పీ […]
నీవు నాకు రక్ష నేను నీకు రక్ష
121 Viewsఏటూరునాగారం, సెప్టెంబర్ 01 ఏటూరునాగారం మండలంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మానవ సంబంధాలు సంస్కృతీ సాంప్ర దాయాలు ఆచారాలు కాపా డుకోవడం కోసం రక్షా బంధన్ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఒకరికొకరు నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనం దరం ఈ ధర్మానికి దేశానికీ రక్ష అనే నినాదంతో రక్షా బంధన్ ఉత్సవంలో విద్యార్థులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రఖండ […]










