ప్రాంతీయం

గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు పరవళ్లు దూకుతుంది

131 Viewsగంభీరావుపేట మండలం లో రెండు మూడు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు నర్మాల ఎగువ మానేరు మత్తడి నుండి నీరు ప్రమాదకరంగా దూకుతుండడంతో ప్రజల భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మానేరు డ్యామ్ ను చూడడానికి ఎవరిని అనుమతించడం లేదని,గంభీరావుపేట నుండి లింగన్నపేట నుండి పోయే వారందరికి దూర ప్రాంతాల నుండి, చుట్టుపక్కల, పరిసర ప్రాంతాల నుండి వచ్చే సందర్శకులపై ఆంక్షలు విందించడమైందని ఈ సందర్భంగా గంభీరావుపేట పోలీసులు […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

న్యూ రెడ్డి మెస్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య,

285 Viewsన్యూ రెడ్డి మెస్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ ఎల్లారెడ్డిపేట సెప్టెంబర్ 04 : ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి లో న్యూ రెడ్డి మెస్ ఫ్యామిలీ రెస్టారెంట్ సోమవారం ప్రారంభమైంది, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మారావు , బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పాల్గొన్నారు, ఈ సందర్భంగా […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

న్యూ రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య,

220 Viewsన్యూ రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ /ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి లో న్యూ రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ సోమవారం ప్రారంభమైంది, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మారావు , బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పాల్గొన్నారు, ఈ సందర్భంగా జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, బిఆర్ఎస్ […]

ప్రాంతీయం

సెప్టెంబర్ 10న జరగబోయే బీసీ సింహగర్జనను విజయవంతం చేయాలి… 

124 Viewsసెప్టెంబర్ 10న జరగబోయే బీసీ సింహ గర్జనను విజయవంతం చేయాలి…     ముస్తాబాద్ ప్రతినిది సెప్టెంబర్4, గంభీరావుపేట్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ ఈనెల10న జరిగే బీసీ సింహగర్జన విజయవంతం చేయాలని విద్యార్థిని విద్యార్థులకు పిలుపునిచ్చారు. బీసీలకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు 60 సీట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీలందరూ రాజకీయ పార్టీ ప్రకటిస్తే అన్ని […]

ప్రాంతీయం

పాఠశాలలకు సెలవులు ప్రకటించేనా…

267 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్4, ఇదివరకే  మూడు రోజుల క్రితం 72 గంటలపాటు వర్షం సమీపిస్తున్నదని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ.. ప్రభుత్వ అధికారులు పాఠశాలలను ఇదివరకే సెలవులు ప్రకటన చేయకపోవడం గమనార్హం అంటున్నారు కొందరు పలువురు నిన్న, నేడు, రేపు భారీనుండి అతిభారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖవెల్లడి ఇక కొన్నిచోట్ల భారీ శబ్దాలతో పిడుగులు కొన్నిచోట్ల యెల్లో అలర్ట్ జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం స్కూళ్లకు సెలవు ప్రకటన చేస్తారో లేదో […]

ప్రాంతీయం విద్య

మన రాష్ట్రంలో విద్యార్థులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాల మీద మోజు. సంపాదన మీద ఆలోచన

119 Viewsమన రాష్ట్రంలో విద్యార్థులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాల మీద మోజు. సంపాదన మీద ఆలోచన ఉండటం మంచిదే. అయితే చదువంటే ఇంజనీరింగ్ ఒక్కటేనా? ‘ఇంజనీర్ అవ్వాలి. అమెరికా పోవాలి’ ఇదే ధ్యాస కనపడుతోంది. ఈ మధ్య CA కూడా తయారయింది. మన తెలుగు రాష్ట్రాలనుండి సివిల్స్ కు వెళ్ళేవారి సంఖ్య, అందులో నెగ్గుకొచ్చేవారి సంఖ్య, బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోలిస్తే చాలా చాలా తక్కువ. మనకు వచ్చే ఐఏయస్, ఐపియస్ అధికారులలో త్రిపాఠీలు, మిశ్రాలు, […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

కొండ దంపతుల గృహానికి సుమ శ్రీనివాస్ చౌదరి…

233 Viewsకొండ దంపతుల ఇంటికి సుమ శ్రీనివాస్ చౌదరి గతంలో ఎల్లారెడ్డిపేట తాసిల్దార్ గా విధులు నిర్వహించిన సుమ శ్రీనివాస్ చౌదరి ఖమ్మం జిల్లా పంచాయతీ వెల్ఫేర్ ఆఫీసర్ గా నియమితులైన సందర్భంగా ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి కి చెందిన మాజీ ఏఎంసి చైర్మన్ కొండ రమేష్ దంపతుల ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా సుమకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా కొండ రమేష్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట తహసిల్దార్ గా […]

ప్రాంతీయం

నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న ఎమ్మెల్యే

120 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని మహమ్మద్ షాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టలో ఆదివారం దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దయతో గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి రూ. 50 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు…. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

క్షణికావేశంలో చేసే పొరపాట్లు జీవితాన్ని మార్చేస్తాయి

105 Views– ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి దౌల్తాబాద్: క్షణికావేశంలో చేసే పొరపాట్లు మనిషి జీవితాన్ని మార్చేస్తాయని ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి మండల పరిధిలోని చెట్ల నర్సంపల్లి గ్రామంలో కనువిప్పు కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, మూఢనమ్మకాలు, సామాజిక రుగ్మతలు, సోషల్ మీడియా ప్రభావం, మహిళల చట్టాలు, సైబర్ నేరాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే సీఈఐఆర్ పోర్టల్ లో వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేమ […]

ప్రాంతీయం రాజకీయం

సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి*

132 Views  సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి* *వచ్చే ఎన్నికల్లో ఢంకా మోగించి అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి కెసిఆర్ కి కానుకగా ఇవ్వాలి* *సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకున్న ఘనత కేసిఆర్ ది* *ప్రైవేటీకరణ నుంచి తప్పించి సింగరేణి సీఎం కెసిఆర్ కాపాడారు* *సింగరేణి పాఠశాలల కాంట్రాక్ట్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది సమావేశంలో కల్వకుంట్ల కవిత* హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని, ఆ ప్రాంతాల్లో […]