సెప్టెంబర్ 10న జరగబోయే బీసీ సింహ గర్జనను విజయవంతం చేయాలి…
ముస్తాబాద్ ప్రతినిది సెప్టెంబర్4, గంభీరావుపేట్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ ఈనెల10న జరిగే బీసీ సింహగర్జన విజయవంతం చేయాలని విద్యార్థిని విద్యార్థులకు పిలుపునిచ్చారు. బీసీలకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు 60 సీట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీలందరూ రాజకీయ పార్టీ ప్రకటిస్తే అన్ని అగ్రకుల పార్టీలకు టులెట్ బోర్డ్ పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు బీసీలకు 60టికెట్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం కాదంటే బీసీ సింహగర్జనలో రాజకీయ పార్టీ పెట్టడానికి కూడా వెనకడుగు వేయమని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లానుండి 5వేల విద్యార్థిని విద్యార్థులు తరలిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలకే టికెట్లని బిజెపి పార్టీ సర్వే బిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్లకే చెప్పడం దురదృష్టకరమని బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 60 టికెట్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం .ఈ కార్యక్రమంలో గంభీరావుపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షులు పాపగారి పవన్ కళ్యాణ్ గౌడ్ మరియు నాయకులు సంకీర్త గౌడ్, నరేంద్ర ,సాయి కిరణ్, వివాంత్, అనీష్ తదితరులు పాల్గొన్నారు.
242 Viewsనవంబర్/16; మండల అభివృద్ధి కార్యాలయం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంపీపీ జనగామ శరత్ రావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశము ఏర్పాటు చేశారు, ఈసమావేశంలో ఎంపీపీ అన్ని శాఖలు మరియు అంశాల వారీగా అధికారులతో ప్రజా ప్రతినిధులను సమన్వయం చేస్తూ గ్రామస్థాయిలో సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా విధులను డిసెంబర్ లోగా నిర్వహించాలని సూచించారు, సర్పంచులు, ఎంపిటిసిలు, వివిధ హోదాలు కలిగిన అధికారులు కొన్ని గ్రామాలలో సమస్యలు పరిష్కార దిశకు వెళ్తుండగా అక్కడక్కడ […]
50 Views ప్రజలతో మమేకమై సేవ చేయడం పోలీసుల బాధ్యత – జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్ జిల్లా పోలీసుల ఆధ్వర్యం లో ప్రతిమ హాస్పిటల్ , కరీంనగర్ వారి సహకారం తో జైనూర్ పరిసర ప్రాంత వాసులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు విద్యార్థులు యువత ఉన్నత చదువులు అభ్యసించాలి అపరిచిత, అనుమానాస్పద వ్యక్తుల మాయ మాటలు విని మోసపోవద్దు కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా, మార్చి 12 పోలీసులు మీకోసం కార్యక్రమం […]
388 Viewsముస్తాబాద్, నవంబర్ 5 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది కరీంనగర్ కు కేటాయించిన 70 బస్సుల్లో 35 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించినది విధమే సిరిసిల్ల నుండి కరీంనగర్ కు ఎలక్ట్రిక్ బస్సుల్లో మహిళలు ఎక్కడంతో బస్సు డ్రైవర్ నేడే ప్రారంభించాము డబ్బులు ఇస్తేనే ఎక్కాలి లేదంటే దిగిపోవాలి […]