226 Viewsమంచిర్యాల జిల్లా * ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ,,18000/- ఇచ్చేంతవరకు పోరాడుదాం – సీఐటీయు * ఆశాల వర్కర్ల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల విధానాలు నశించాలి * రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి * ఆశా రాష్ట్ర బస్సు జాత బహిరంగ సభలో పాల్గొన్న జయలక్ష్మి ఆశా వర్కర్ యూనియన్ (సీఐటీయు) రాష్ట్ర అధ్యక్షురాలు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కరించాలని డిసెంబర్ 15న నిర్మల్ జిల్లాలో ప్రారంభమైన ఆశా […]
ప్రాంతీయం
నేన్నెలా పోలీస్ స్టేషన్ సందర్శించిన కమిషనర్ శ్రీనివాస్ ఐపిఎస్.
197 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *నేన్నాల పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సిపి* *రిసెప్షన్ రికార్డ్స్, స్టేషన్ పరిసరాలు పరిశీలన* *ప్రతి గ్రామం సందర్శించాలి, విజబుల్ పోలీసింగ్ నిర్వహించాలి : పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని నేన్నెలా పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్., తో కలిసి […]
మంచిర్యాలలో రేపటి నుండి సీఎం కప్ 2024 జిల్లా స్థాయి క్రీడలు
102 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో రేపటి నుండి డిసెంబర్ 21 వరకు సీఎం కప్ 2024 జిల్లా స్థాయి క్రీడలు ప్రారంభం. మంచిర్యాల జిల్లా కేంద్రం లో ఈ నెల 17 నుండి డిసెంబర్ 21 వరకు సీఎం కప్ 2024 జిల్లా స్థాయి క్రీడా పోటీలను జరుగుతాయని డివైఎస్ఓ కీర్తి రాజావీరు తెలిపారు. డిసెంబర్ 17న మంచిర్యాల జడ్పీ హైస్కూల్ మైదానంలో వాలీబాల్, బాస్కెట్బాల్, నెట్ బాల్ మరియు యోగ నిర్వహిస్తారు. 18న కబడ్డీ, కిక్ […]
కార్పొరేషన్ దిశగా అడుగులు వేస్తున్న మంచిర్యాల
132 Viewsమంచిర్యాల జిల్లా. కార్పొరేషన్ దిశగా అడుగులు వేస్తున్న మంచిర్యాల . మంచిర్యాల కార్పొరేషన్ నమూనా మ్యాపును విడుదల చేశారు. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల మున్సిపాలిటీ, కార్పొరేషన్ దిశగా అడుగులు వేస్తుంది దీనికి సంబంధించి కార్పొరేషన్ నమూనా మ్యాపును పురపాలక సంఘం నుండి విడుదల చేశారు. మంచిర్యాల కార్పొరేషన్ లో భాగంగా మంచిర్యాల మండలం, నస్పూర్ మండలాలను మరియు మరికొన్ని గ్రామాలను కలుపుకొని మంచిర్యాల కార్పొరేషన్ నమూనా మ్యాపును విడుదల చేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి […]
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్
74 Viewsమృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 16 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నర్సన్నపేట గ్రామంలో గత వారం రోజుల ఎంబరి సంగయ్య అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా ముదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు తాజా మాజీ […]
12 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
229 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* ఆటో ట్రాలి లో అక్రమంగా రవాణా చేస్తున్న 12 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం శ్రీనివాసులు ఐపీఎస్ (ఐజి) ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు సీఐ రాజ్ కుమార్ , టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మరియు టాస్క్ ఫోర్సు సిబ్బంది కలిసి మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కలమడుగు కొమరం భీమ్ చౌరస్తా నుండి ఇంద్రవెల్లి […]
మంచిర్యాలలో డి జె ఎఫ్ మంచిర్యాల జిల్లా కమిటీ సమావేశం
110 Viewsమంచిర్యాల జిల్లా. డి జె ఎఫ్ మంచిర్యాల జిల్లా కమిటీ సమావేశం. ఈనాటి డి జె ఎఫ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.. రాష్ట్ర అధ్యక్షులు మోటపలుకుల వెంకట్ ,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోల శ్రీనివాస్ ,రాష్ట్ర సహాయ కార్యదర్శి బత్తుల సతీష్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మోకనపల్లి బద్రి, జిల్లా జనరల్ సెక్రెటరీ బర్ల తిరుపతి, జిల్లా కార్యదర్శి రాజేందర్, రాగి రాజేష్, రాధిక తదితరులు పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో […]
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
92 Viewsమంచిర్యాల నియోజకవర్గం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు పొక్కిరాల ప్రేమ సాగర్ రావు. కాలేశ్వరం నీటిని వినియోగించుకోకుండా కోటి 53 లక్షల టన్నుల వరిని పండించమని మంచిర్యాల ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఒక్క లీటరు నీటిని తీసుకోకుండా ఒక కోటి 53 లక్షల టన్నుల వడ్లను పండించామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు […]
రఘునాథ్ జన్మదినం సందర్భంగా మేఘా రక్తదాన కార్యక్రమం – బిజెపి
82 Viewsమంచిర్యాల జిల్లా. నేడు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి జన్మదినం సందర్భంగా బీజేపీ మంచిర్యాల పట్టణ శ్రేణులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో మంచిర్యాల పట్టణంలోని FCA ఫంక్షన్ హాల్ లో మెగా రక్త శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్త దాన శిబిరంలో బీజేపీ కార్యకర్తలు మరియు అభిమానులు రక్త దానం చేయడం. అనంతరం కార్యకర్తల నడుమ రఘునాథ్ కేక్ కట్ చేయడం జరిగింది. జిల్లా నుండి […]
సువార్తను ప్రకటించడమే నిజమైన క్రిస్మస్… పాస్టర్ కులేరి కిషోర్ కుమార్
86 Views సువార్తను ప్రకటించడమే నిజమైన క్రిస్మస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలోని ఇండిపెండెంట్ పెంతుకోస్తు చర్చిలో ఆదివారం సండే స్కూల్ పిల్లలకు హైదరాబాదు నుంచి వచ్చిన పాస్టర్ పాలెన్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ గిఫ్ట్ లను అందజేశారు. ఈ సందర్భంగా పాస్టర్ పాలిన్ ట్రాన్సిస్ మాట్లాడుతూ క్రైస్తవుల హృదయాలలో పగ, ద్వేషం ఉండకూడదని ఏసుక్రీస్తు ప్రేమను పంచడానికి ఈ లోకంలో మానవతారునిగా జన్మించాడని ఆయన ప్రేమను వెల్లడిపరచడానికి కలవరి సిల్వలో […]










