ప్రాంతీయం

సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వం

137 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని లింగరాజ్ పల్లి గ్రామంలో ముదిరాజ్ భవననికి స్థలాన్ని పరిశీలించి, సిసి రోడ్లు నిర్మాణానికి 10 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. గ్రామానికి పాఠశాల ప్రహరీ గోడ కుడా త్వరలోనే మంజూరు చేస్తామని హమి ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లింగరాజ్ పల్లి మొదటి నుంచి తెలంగాణ ఉద్యమనికీ ఊపిరీ పట్టులాటిదీ బోనాల బతుకమ్మలతో ఉద్యమంలో పాల్గొన్నా నాయకులు, లింగరాజ్ పల్లి గ్రామ అభివృద్ధికీ అన్ని రకాలుగా […]

ప్రాంతీయం

ఆర్టీఐ ఆక్టివిస్ట్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ గా మహమ్మద్ అన్వర్ అలీ నియామకం

177 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో శనివారం మహమ్మద్ అన్వర్ అలీ నియామకం చేసినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జి ముత్తు ఉత్తర్వులు జారీ చేశారు గంభీరావుపేట మండల కేంద్రం లో ని కోలమద్ది గ్రామానికి చెందిన మహమ్మద్ అన్వర్ అలీ ని నియమిస్తున్నట్లు నియామక పత్రం అందజేశారుతెలుగు రాష్ట్రాల అధ్యక్షులు జి.ముత్తు ఉత్తర్వులు జారీ చేశారు.ప్రజలందరూ కూడా సమాచార హక్కు చట్టం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా […]

ప్రాంతీయం

అక్కరం వాటర్ ప్లాంట్ సందర్శించిన స్మిత సభర్వాల్

144 Viewsమిషన్ భగీరథ ఇంజనీర్లకు వర్క్ షాప్ అనంతరం ముఖ్యమంత్రి కార్యదర్శి స్మిత సబర్వాల్ గజ్వేల్ మండలంలోని అక్కరంలో గల 40 ML క్లియర్ వాటర్ రిజర్వాయర్ మరియు క్లియర్ వాటర్ పంప్ హౌస్ పనులను, కుకునూరు పల్లి మండలం తిప్పారంలో గల మల్లన్న సాగర్ అప్ టెక్, మంగోల్ గ్రామ పరిధిలో గల గ్రావిటీ కెనాల్ క్రాసింగ్ మరియు ఒంగోలు గ్రామంలో గల 540 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె […]

ప్రాంతీయం

గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కేట్ సందర్శించిన ఒరిస్సా రైతు ప్రతినిధుల బృందం…

142 Views గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కేట్ ని గడ స్పెషల్ ఆఫీసర్ ముత్యం రెడ్డి ఆధ్వర్యంలో ఒరిస్సా రైతుప్రతినిధుల బృందం సందర్శించడం జరిగిందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తెలిపారు. మార్కేట్ మొత్తం చూపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి గురించి వారికి తెలుపుతూ ఘనంగా స్వాగతం పలికినట్లు వారు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఒరిస్సా రైతు ప్రతినిధి కో ఆర్డినేటర్ దేవి ప్రసాద్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తోనే నవ నిర్మాణ […]

ప్రాంతీయం

సారూ జరా ట్రాక్టర్ లోన్ మాఫీ చేయరూ

218 Views ఈరోజు *ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గౌ,,శ్రీ. తన్నీరు హరీష్ రావు* గారిని కలిసిన సర్పంచ్లు చిన్న గ్రామపంచాయతీలలో ట్రాక్టర్ లోన్లు ఇబ్బందికరంగా మారాయని ట్రాక్టర్ లోన్లు మాఫీ చేయాల్సిందిగా మంత్రి హరీష్ రావును కోరడం జరిగింది మంత్రిగారు సానుకూలంగా స్పందించారు కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి , జగదేవపుర్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చాట్లపల్లి సర్పంచ్ రాచర్ల నరేష్, మందాపూర్ సర్పంచ్ బిక్షపతి, జంగం రెడ్డిపల్లి సర్పంచ్ కుమార్, […]

Breaking News ప్రాంతీయం

ప్రజల పక్షం ప్రజాపక్షం దినపత్రిక… పత్రికలు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటాయి

366 Viewsప్రజల పక్షం ప్రజాపక్షం దినపత్రిక… పత్రికలు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటాయి రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పి చైర్ పర్సన్ అరుణ రాఘవరెడ్డి ప్రజాపక్షం/ కోనరావుపేట: /రిపోర్టర్ కరుణాకర్/ ప్రజాపక్షం జాతీయ దినపత్రిక నూతన క్యాలెండర్ను రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పి చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల పక్షంగా ప్రజా పక్షం జాతీయ దినపత్రిక పని చేస్తూ ప్రజల పాఠకుల అభిమానాలను, మన్నలను పొందుతూ ముందుకు వెళుతుందని ప్రజా […]

ప్రాంతీయం

మా చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

159 Viewsమా చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 42 వ కార్యక్రమాన్ని దౌల్తబాద్ మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామానికి చెందిన చేగుంట్ల రాజాగౌడ్ కొండపాక సత్య సాయి జూనియర్ కాలేజిలో వంటపని చేసేవాడు. ఇటీవలే కుకునూరుపల్లి వద్ద యాక్సిడెంట్ లో చనిపోగా గ్రామానికి చెందిన నాగరాజు టీచర్,ఈ విషయాన్ని మా చెలిమి ఫౌండేషన్ దృష్టికి తీసుకురాగా వారి కుటుంబానికి ఫౌండేషన్ తరపున రూ.3500 నిత్యావసర సరుకులు, రూ. 9000 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి దొంతుల […]

ప్రాంతీయం

కారు ద్విచక్ర వాహనం డీ నలుగురికి తీవ్ర గాయాలు

142 Viewsసిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో భారత పెట్రోల్ పంపు సమీపంలో కారు ద్విచక్ర వాహనం కు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ చెందిన మల్లేశం, మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని దొంగల ధర్మారం గ్రామానికి చెందిన స్వామి వినయ్ వంశీల కు గాయాలయ్యాయి. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ద్యేయం

143 Views సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ గారి లక్ష్యమని మెదక్ పార్లమెంట్ సభ్యులు సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు.. తొగుట మండలం లోని పెద్ద మాసం పల్లిలో 5 లక్షల తో నిర్మించతల పెట్టిన వడ్డెర సంఘం కమ్యూనిటీ హాల్ కు ఎంపీ గారు భూమి పూజ చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కులాలు, మతాలవారు సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ […]

ప్రాంతీయం

మున్సిపల్ పాలకవర్గం తృతీయ వార్షికోత్సవ వేడుకలు

149 Views   అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలోనే గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి ప్రత్యేక గుర్తింపు రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారం మరువలేమని గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి.రాజమౌళి గుప్త అన్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ మరియు పాలకవర్గం బాధ్యతలు చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా+మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సమావేశం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ […]