166 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల్ లింగాయపల్లి తండాలో రెండు రోజుల క్రితం స్రవంతి లలిత వారి పూరి గుడిసెలు ప్రమాదవశాత్తు రెండు పూరి గుడిసె దగ్ధం అయినా విషయం తెలుసుకున్న దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి కనీస అవసరాలు కోసం ఆర్థిక సహాయం చేసి వారికి రెండు క్వింటాళ్ల బియ్యం మరియు నిత్యవసర సరుకులు సరుకులు ఇవ్వడం జరిగింది. మరియు వారికి ఉండడానికి […]
ప్రాంతీయం
ఘనంగా స్వయంపాలన దినోత్సవం – పాఠశాల ప్రధానోపాధ్యాయులు నజియా తబస్సుమ్
852 Viewsస్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు ఒక్క రోజు ఉపాధ్యాయులుగా పాత్ర వహించి మిగతా విద్యార్థులకు పాఠాలు బోధించడం జరిగింది. శుక్రవారం రాయపోల్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బేగంపేట్ పాఠశాలలో స్వయం స్వపరి పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నజియా తబస్సుమ్ మాట్లాడుతు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులుగా పాత్ర వహించి పాఠశాలలోని మిగతా విద్యార్థులకు పాటలు బోధించడం […]
బీర్నీస్ పంటకు రంది లేదు – మునుపు నీళ్లు, కరెంటు బాధ ఉండేది… ఇప్పుడు పక్కన కాలువ, కరెంటు ఫుల్ – కాళేశ్వరం నీళ్లు, ఫుల్ కరెంట్ రావడంతో తిప్పలు తప్పినయ్ – ఇందుప్రియాల్ గ్రామ శివారు కూరగాయ పంట రైతులతో మంత్రి హరీశ్ మాటామంతి
309 Viewsఏమమ్మా… బాగున్నారా… అంతా బీర్నీస్ పంటనే పెట్టినవ్ ఎందుకని ఇందుప్రియాల్ గ్రామ శివారులో కూరగాయలు పండిస్తున్న పొలం చూసి మంత్రి పొలం బాట పట్టారు. మంత్రి మా పొలంకు రావడమేంటనీ ఆశ్చర్యంగా చూస్తూనే… బీర్నీస్ పంటకు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది సారూ అంటూ మహిళా రైతు మంత్రికి బదులిచ్చింది. మరీ గిట్టుబాటు అయితుందా… మీరు ఎంత మంది పనోళ్ళను పెట్టుకున్నవా… అని ఆరా తీయగా… లేదు సార్ అత్త, కోడలు, బిడ్డ అందరూ కలిసి […]
రాయపోల్ మండల పీఎంపి, ఆర్ ఎంపిల నూతన కార్యవర్గం ఎన్నిక
248 Viewsరాయపోల్ మండలంలోని పీఎంపి, ఆర్ఎంపి అసోసియేషన్ నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని పీఎంపి, ఆర్ఎంపి సభ్యులు హాజరై మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. పీఎంపి, ఆర్ఎంపి అసోసియేషన్ మండల అధ్యక్షులుగా ఎర్రోళ్ల మల్లేశం, ఉపాధ్యక్షులు ఎం.మహిపాల్, కార్యదర్శి కె.మహిపాల్, క్యాషియర్ జోన్నోజు నాగులు, సలహాదారులు గాల్ రెడ్డి, మల్లేశం, ప్రసాద్ గౌడ్, బాలచారి, వెంకటేశం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మల్లేశం మాట్లాడుతూ పీఎంపి, ఆర్ఎంపి […]
ముస్తాబాద్ మండలానికి మల్లన్నసాగర్ జలకల…
443 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 3, ఎక్కడ చిక్కదు నీరు ఎండిపోయె నోరు మనుషులే కాకుండా పశుపక్ష్యాదులు నీరు లేక అల్లాడిపోయిన రోజులు చూసాము మండు వేసవిలో గత 8 సంవత్సరాల క్రితం కానరాని నీరు ఇప్పుడు ఈతెలంగాణలో జలకల సంతరించుకుంది సీఎం కేసీఆర్ చేసిన ఆశయాలను మరువలేనివని ఎంపీపీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ మిషన్ కాకతీయ (తాగు,సాగు) నీరు పథకంతో పాటు తదితర పరిసర […]
ప్రభుత్వ జూనియర్ కళాశాల వీడ్కోలు పార్టీలో మాట్లాడుతున్న ఎంపీపీ జనగామ శరత్ రావు…
340 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 3, ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన వీడ్కోలు సమావేశంలో విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి పరీక్షలకు విద్యార్థులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలన్నారు. ఇంటర్మీడియట్ లో విద్యార్థులు మంచి గ్రేడ్ సాధిస్తే మీ బంగారు భవిషత్తు బాగుంటుందని తల్లిదండ్రులకు కల సహకారం చేయాలని ఎంపీపీ జనగామ శరత్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి గుండం నర్సయ్య,సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, కలశాల ప్రిన్సిపాల్ దేవయ్య కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. […]
ఎర్రోళ్ల శ్రీనివాస్ ను కలసిన బీఆర్ఎస్ నాయకులు
205 Views…ఎర్రోళ్ల శ్రీనివాస్ ను కలసిన బీఆర్ఎస్ నాయకులు మర్కుక్ మండల్ తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల చైర్మన్ . ఎర్రోల్ల శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయనను శాలువతో సన్మానించారు.ఆయనను కలసిన వారిలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మదాసు శ్రీనివాస్, ఎంపిటీసి పోరం రాష్ట్ర వర్కింగ్ సభ్యులు దేవి రవీందర్, బీఆర్ఎస్ మర్కుక్ మండలాద్యక్షులు మర్కుక్ కర్ణాకర్ రెడ్డి, బీఆర్ఎస్ బీసీ సెల్ మర్కుక్ […]
నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ప్రతిష్ట కి భూమి పూజ
145 Views జగదేవపూర్ మండల కేంద్రం లోని స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద భగవత్ యూత్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు కోసం భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా ములుగు ఆత్మ కమిటీ ఛైర్మెన్ గుండా రంగా రెడ్డి, స్థానిక ఎస్సై కృష్ణమూర్తి, ఎంపీపీ బాలేశం గౌడ్ హాజరైనారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..భగత్ యూత్ సభ్యులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని స్ఫూర్తిగా తీసుకొని అతని అడుగుజాడల్లో యువత నడవాలని, […]
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం
275 Viewsముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం ఎంపిపి పిల్లి రేణుక కిషన్ జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డిపేట ప్రతినిధి మార్చి 03 : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం అని ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు అన్నారు , హారి దాస్ నగర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి చంద్రకళ కు 60,000 వట్టెల రేణుక కు 30000 తెడ్డు నర్సయ్య కు 24000 రూపాయల […]
మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ఆర్ధిక సహాయం అందజేత
166 Viewsమెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలను పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు ఇప్ప దయాకర్. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల్ రామారం గ్రామంలో ఉపాధి హామీ ఫీల్ అసిస్టెంట్ స్వామి కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. అదేవిధంగా ఎలుక రామయ్య కుటుంబాన్ని పరామర్శించి 4,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో […]










