129 Viewsటీఎస్ పిఎస్ ను వెంటనే రద్దు చేసి కొత్త కమిటీని నియమించాలి గజ్వేల్ నియోజకవర్గం లో ఆర్డీవో కార్యాలయం ఎదుట వైఎస్సార్ తెలంగాణ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఇన్చార్జి మేదిని రామలింగారెడ్డి అధ్వర్యంలో దీక్ష నిర్వహించి తహశీల్దార్ కి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి రాగుల నాగరాజు. కోడెల రాజు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేవీ ఎల్లం. మండల అధ్యక్షులు. చిదు ప్రభాకర్ రెడ్డి. గమిది నరేందర్ […]
ప్రాంతీయం
మల్లన్నసాగర్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు
138 Viewsమల్లన్నసాగర్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ నుంచి ట్రయల్ రన్ ను మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్ ప్రారంభించారు. కుకునూర్ పల్లి మండలం మంగోల్ గ్రామంలో నిర్మించిన వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ తో సిద్దిపేట, మేడ్చల్, యాదాద్రి, జనగామ జిల్లాలకు భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు తప్పనున్నాయి అని తెలిపారు Manne […]
వెల్దండి లక్షి కుటుంబానికి అండగా ఉంటాం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి
145 Views తొగుట: రోడ్డు ప్రమాదంలో పెద్దమసాన్ పల్లికి చెందిన వెల్దండి లక్ష్మి గారు మరణించడం చాలా బాధాకరమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దమసాన్ పల్లిలో ఆమె పార్థీవ దేహానికి నివాళి అర్పించి, ఆమె కుమారుడు ప్రశాంత్, కుమార్తె మౌనికలను పరామర్శించి, ఓదార్చారు… మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు..రూ.4000 ఆర్ధిక సహాయం అందించారు. రైతు […]
టీ ఎస్ పి ఎస్ సి బోర్డు రద్దు చేయాలని ఛలో కలక్టరేట్ విజయవంతం బీఎస్పీ గజ్వేల్ నాయకులు
155 Viewsటీ ఎస్ పి ఎస్ సి బోర్డు రద్దు చేయాలని ఛలో కలక్టరేట్ విజయవంతం బీఎస్పీ గజ్వేల్ నాయకులు సిద్దిపేట జిల్లా టీఎస్ పి ఎస్ సి బోర్డు రద్దు చేయాలని , చైర్మన్ జనార్దన్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలని ,రద్దు చేసిన పరీక్షలు నిష్పక్షపాతంగా జరపాలని,ఈ కేసును సీబీఐ కి అప్పగించాలని,తెలంగాణ రాష్ట్రంలోని 36 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని సిద్దిపేట జిల్లా కమిటీ పిలుపు మేరకు ఛలో కలెక్టరేట్ లో […]
కుకునూరుపల్లి మండలంలో నూతన టైల్స్ హోల్ సేల్ అవుట్ లైట్ భూమి పూజ కార్యక్రమం
150 Viewsకుకునూరుపల్లి మండలంలో నూతన టైల్స్ హోల్ సేల్ అవుట్ లైట్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన యజమాని రవి జై ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, మర్కుక్ జెడ్పిటిసి ఏంబరి మంగమ్మ రామచంద్రం ,మార్కుక్ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ , మర్కుక్ మండల బిసి సెల్ రాష్ట్ర సేవ రత్న అవార్డు మేకల ముదిరాజ్,,వర్గల్ జెడ్పిటిసి బాలమల్లు యాదవ్, దామరకుంట ఎంపిటిసి కృష్ణ యాదవ్, కొత్త శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత […]
ఆర్వీఎం ఆసుపత్రిలో పరామర్శ
124 Viewsతొగుట: ములుగు లోని ఆర్వీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురిని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, చందాపూర్ సర్పంచ్ బొడ్డు నర్సింలు లు పరామర్శించారు. వేంకట్రావుపేట కు చెందిన కల్లెపు సుగుణమ్మ, చందాపూర్ కు చెందిన తుప్పతి మల్లమ్మలకు ఆసుపత్రిలో శాస్త్ర చికిత్స చేయడం జరిగింది. వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది. వైద్యులతో మాట్లాడటం జరిగింది. ఆర్వీఎం ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ మంచినీళ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. […]
అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబానికి సహాయం చేసిన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్
135 Views జగదేవపూర్ మండలములోని బస్వాపూర్ గ్రామంలో ఒక పేద కుటుంబ ఆర్థిక పరిస్తితిని అర్థం చేసుకొని సహాయం చేసే వారిలో ముందుండే మన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ గ్రామంలో కొంతకాలం క్రితం కొంతం నర్సింలు అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది. వారికి ఒక కొడుకు, భార్య లక్ష్మి వికలాంగురాలు కావడంతో తన కొడుకుని ఎంతో కష్టపడి పోసించుకుంటుంది.వీరి యొక్క పరిస్థితిని తెలుసుకున్న మన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సహాయం చేయడానికి ముందుకొచ్చి వారి తరుపున 5000 […]
మహేందర్ కు అండగా ఉంటాం మెరుగైన వైద్యం కోసం ఆదేశించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు
127 Views తొగుట; విద్యుత్ షాక్ మూలంగా ప్రమాదానికి గురైన బండారు పల్లికి చెందిన బుచ్చక్క మహేందర్ కు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అండగా నిలుస్తున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న మహేందర్ ను సర్పంచ్ లు కుంభం శారదా రఘోత్తమ్ రెడ్డి, బొడ్డు నర్సింలు తో కలిసి పరామర్శించారు..ప్రమాదం జరిగిన వెంటనే ఎంపీ గారు స్పందించి ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో […]
గౌడ సంఘానికి 310 గజాల స్థలం వితరణ చేసిన చిదుగు గోవర్ధన్ గౌడ్…
174 Viewsగౌడ సంఘానికి 310 గజాల స్థలం వితరణ చేసిన చిదుగు గోవర్ధన్ గౌడ్ – ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం హర్షం ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘానికి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ 310 గజాల సొంత స్థలాన్ని ఇచ్చినట్లు ఆయన శనివారం ప్రకటించారు.ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం మండల అధ్యక్షులు ముస్కం దత్తాద్రి గౌడ్ అధ్యక్షతన సమావేశం సాయి శివ పంక్షన్ హాల్ లో […]
మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర కో- ఆర్డినేటర్ గా రాచమల్ల ఎల్లేష్
135 Views తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గా జగదేవ్ పూర్ మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ ను ప్రభుత్వం నియమించింది. ఈ నెల 11వ తేదీన జ్యోతిరావు పూలే 197వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవనంలో జరిగే జయంతి వేడుకల నిర్వహణకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ ను ఉత్సవాల కమిటీ […]










