150 Viewsతెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాద్యాయ ఫెడరేషన్ రాయపోల్ మండల మహాసభ శుక్రవారం సాయంత్రం ప్రాథమిక పాఠశాల ఆరేపల్లిలో నిర్వహించటం జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిధులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి టి.యాదగిరి హాజరై టి ఎస్ యు టి ఎఫ్ రాయపోల్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగిందని తెలియజేశారు. టి ఎస్ యు టి ఎఫ్ రాయపోల్ మండల నూతన కమిటీ అధ్యక్షులు టి.శివలింగం ప్రాథమిక పాఠశాల రాంసాగర్ ఏస్సీ కాలనీ, ఉపాధ్యక్షులు ఎస్.స్వామి […]
ప్రాంతీయం
బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలి – సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వెంకట నర్సింహా రెడ్డి
144 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు బి ఆర్ ఎస్ పార్టీ కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని రాయపోల్ మండల సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ ఈచినా పార్టీ నాయకులు కలసి కటుగా పని చేసి మన పార్టీ నాయకుడిని గెలిపించి దుబ్బాకలో బిఆర్ఎస్ […]
బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్ ని కలిసిన ఎంపీ
140 Views ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు..ఈసందర్భంగా సీఎం కేసీఆర్ గారికి పుష్పగుచ్చము అందించి శుభాకాంక్షలు తెలియజేశారు..కేసీఆర్ గారిని కలిసిన వారిలో..ఎంపీ లు నామ నాగేశ్వర రావు,రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సురేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com
బాధిత కుటుంబాన్ని పరామర్శ
136 Viewsదౌల్తాబాద్: దౌల్తాబాద్ టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఉమ్మడి నర్సింహారెడ్డి తండ్రి శివారెడ్డి మరణించగా విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోలిపేట సుజాత రామలింగారెడ్డి, చిందం రాజ్ కుమార్ లు పరామర్శించారు. అనంతరం ఇటీవల ప్రమాదవశాత్తు ట్రాక్టర్ నుండి పడి గాయపడిన సపాయి కార్మికురాలు రామవ్వను పరామర్శించారు. వారి వెంట నాయకులు రైతన్న, కిష్టారెడ్డి, గోవిందరెడ్డి, సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భాను ప్రసాద్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.. Telugu News 24/7tslocalvibe.com
నిరుపేద వధువుకు పుస్తె మట్టెలు అందించిన ఎం ఎన్ ఆర్ ట్రస్ట్
138 Viewsఏ ఇంట ఆపద వచ్చిన అన్నగా అండగా నిలుస్తాడు..పేదింటి ఆడ పిల్లలకు మేనమామగా చేయూతను అందిస్తాడు.. తోగుట మండల పరిధిలోని వెంకట్రావ్ పెట గ్రామం లో నిరుపేద కుటుంబానికి చెందిన బండారి రూప కీ”శే”రాములు గౌడ్ కుమార్తె అఖిల వివాహానికి ఎం.ఎన్.ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్ట్ బాధ్యులు పోతరాజు రవీందర్.చందా రాజు లతో పుస్తమట్టలను అందజేశారు ఈ సందర్భంగా పేదలకు పెద్దాన్నగా నియోజకవర్గంలో ఏ […]
జర్నలిస్ట్ కుటుంబానికి 10 వేలు ఆర్థిక సహాయం అందజేత
143 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రాజక్కపేట గ్రామనికి చెందిన దుబ్బాక నియోజకవర్గ జర్నలిస్టు టీవీ9 యాదగిరి కుమారుడు సాయి కుమార్ మృతి చెందగా కోమటిరెడ్డి రజీనికాంత్ రెడ్డి పరామర్శించి,మృతుడికి నివాళులు అర్పించారు.అనంతరం జర్నలిస్ట్ కు 10వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.వీరి వెంట జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com
సీఎం కేసీఆర్ నాయకత్వంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయం – *BRS దౌల్తాబాద్ మండల యువజన నాయకులు పఠాన్ మస్తాన్*
134 Viewsదేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో ముందుకు వెళ్తున్నారని BRS మండల యువజన నాయకులు మస్తాన్ పఠాన్ అన్నారు. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో లౌకికత్వానికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. కేంద్రంలో అధికారం కోసం బీజేపీ మతాన్ని వాడుకుంటూ, మత రాజకీయాలు చేస్తోందన్నారు. గంగా జమూన తెహజీబ్ కు ప్రతీకగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ స్థాపించడం జరిగిందన్నారు. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని […]
మండల స్థాయి గణిత ప్రతిభ పోటీలలో వడ్డేపల్లి విద్యార్థుల ప్రతిభ
136 Viewsవిద్యార్థులు గణితంను కష్టంతో కాకుండా ఇష్టం పెంచుకొని సాధన చేస్తే సులభతరం అవుతుందని మండల విద్యాధికారి నరసవ్వ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండలం వడ్డేపల్లి ఉన్నత పాఠశాల సందర్శించి మండల స్థాయి గణిత ప్రతిభ పరీక్షలలో విజయం సాధించి జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను గణిత ఉపాధ్యాయులు వెంకట్ నర్సింగరావును అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్ననాటి నుంచే విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని కనుగుణంగా నడుచుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో […]
తెలంగాణ గణిత ఫోరమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
145 Viewsరాయపోల్ మండల కేంద్రంలోని రాయపోల్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో ముందస్తుగా గణిత సంబరాలలో భాగంగా రాయపోల్ మండల పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, ప్రతిభ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపోల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ మాట్లాడుతూ విద్యార్థులు గణితాన్ని చూసి భయపడకుండా సాధన చేస్తే సులభతరమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి గణిత శ్రీరాములు, సలహాదారులు టి.రాములు, […]
సిఐటియు తెలంగాణ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి – సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య
141 Viewsడిసెంబర్ 21 నుండి 23 వరకు జరిగే సిఐటియు తెలంగాణ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య పిలుపునిచ్చారు. రాయపోలు మండలం అనాజపురం గ్రామంలో రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఐటియు రాష్ట్ర మహాసభలు మొదటిసారిగా సిద్దిపేట పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని ఈ మహాసభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభలకు జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కేరళ కార్మిక శాఖ మంత్రి శివం కుట్టి […]










