ప్రాంతీయం

కనమేని ఆధ్వర్యంలో 500,లకు పైచిలుకు బైకు ర్యాలీ…

256 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి19, భారతీయ జనతాపార్టీ కనమేని చక్రధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు తెర్లుమద్ది క్రాసింగ్ నుండి 500కు పైచిలుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. శనివారం రోజున అకాలవర్షం దాటికి నష్టపోయిన మండలంలోని ముస్తాబాద్ నామాపూర్, గూడెం, కొండాపూర్, ఆవునూర్ గ్రామాలతో పాటు పలుగ్రామాలలో సందర్శించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల నియోజకవర్గం ప్రాతినిథ్యం వహిస్తున్నటువంటి మంత్రి కేటీఆర్ రైతులకు వరి పంట నష్టపోయిన రైతులకు తక్షణ సహాయంగా నష్టపరిహారం చెల్లించాలని ఉమ్మడి ఆంద్రప్రదేశ్ […]

ప్రాంతీయం

ఆర్.టి.ఐ /హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ మర్కుక్ మండల అధ్యక్షునిగా పోయిల ఆంజనేయులు మీడియా టుడే 

203 Viewsఆర్.టి.ఐ /హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ మర్కుక్ మండల అధ్యక్షునిగా పోయిల ఆంజనేయులు మీడియా టుడే సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ (మార్చి 19) ఈరోజు బోయిగూడా సికింద్రాబాద్ లో ఆర్టిఐ హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్.టి.ఐ హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ ఫౌండర్ అధ్యక్షులు జంగిలి ప్రశాంత్ కుసుమ కవిత మరియు వివిధ జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు మరియు లీగల్ అడ్వైసర్లు పాల్గొనడం జరిగింది […]

ప్రాంతీయం

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలి.

285 Viewsఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. * టిడిపి దుబ్బాక ఇన్చార్జి ఇల్లెందుల రమేష్.  అసమర్ధత నిర్లక్ష్యం తోటే టిఎస్పిఎస్సి ప్రశ్నాపత్రం లీకేజీ జరిగిందని తెలుగుదేశం పార్టీ దుబ్బాక ఇన్చార్జి ఇల్లెందుల రమేష్ గుప్తా అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ల ఆదేశాల మేరకు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండంగా చేసిన అభివృద్ధి పనులను కరపత్రాల రూపంలో ప్రచురించి […]

ప్రాంతీయం

నిరుద్యోగుల జీవితాలతో సర్కారు చెలగాటం

129 Viewsనిరుద్యోగుల జీవితాలతో సర్కారు చెలగాటం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం మండల కేంద్రం రాయపోలు అంబేద్కర్ విగ్రహం వద్ద ఐటి శాఖ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రులు, ఉన్నతాధికారులు ధన దాహంతో లక్షల మంది నిరుద్యోగులపై నీళ్లు చల్లారని ఆగ్రహం […]

ప్రాంతీయం

లిక్కర్ మీద ఉన్న ధ్యాస విద్యపై లేదు మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలి కాంగ్రెస్ నేతల డిమాండ్

141 Viewsలిక్కర్ మీద ఉన్న ధ్యాస విద్యపై లేదు మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలి కాంగ్రెస్ నేతల డిమాండ్…. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాయిని యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి లిక్కర్ వ్యాపారం పై ఉన్న వ్యామోహం నిరుద్యోగులపై లేదని రాష్ట్రము ఏర్పాటుకు జరిగినప్పటి నుండి కేవలం ఒకే ఒక నోటిఫికేషన్ ఇచ్చి […]

ప్రాంతీయం

సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టును బేషరతుగా గజ్వేల్ కె కేటాయించాలి: గజ్వేల్ బీఎస్పీ నాయకుల డిమాండ్

143 Viewsసీనియర్ సివిల్ జడ్జ్ కోర్టును బేషరతుగా గజ్వేల్ కె కేటాయించాలి: గజ్వేల్ బీఎస్పీ నాయకుల డిమాండ్ సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షకు బీఎస్పీ గజ్వేల్ నియోజకవర్గ నాయకులు మద్దతు ఇవ్వడం జరిగింది. గతంలో గజ్వేల్ పట్టణానికి సివిల్ కోర్టు కావాలని న్యావాదులు ధీక్షలో చేస్తే కచ్చితంగా గజ్వేల్ కి ఇస్తామని ప్రభుత్వం మాట ఇచ్చింది. కానీ గజ్వేల్ కి కేటాయించిన సివిల్ జడ్జ్ కోర్టును సిద్ధిపేటకు తరలించడం సరైంది […]

ప్రాంతీయం

శ్రీ సీతారామ ఉమామహేశ్వర దేవాలయములను సందర్శించిన ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ *తోట శ్రీకాంత్ రావు *

159 Viewsశ్రీ సీతారామ ఉమామహేశ్వర దేవాలయములను సందర్శించిన ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ *తోట శ్రీకాంత్ రావు *ఈరోజు శ్రీ సీతారామ ఉమామహేశ్వర దేవాలయాలను మరియు ఇప్పటివరకు జరిగినటువంటి గుడి అభివృద్ధి పనులను డిప్యూటీ కమిషనర్ తోట శ్రీకాంత్ రావు సందర్శించారు వాటికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు.అదే విధంగా వారికి ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, దేశపతి రాజశేఖర్ శర్మ, నంద బాల శర్మ, సాయి పంతులు, మఠం నవీన్ కుమార్ , ఆశీర్వచనం అందించి దేవుడు యొక్క […]

ప్రాంతీయం

రాష్ట్రంలో బిఆర్ఎస్ పతనం ప్రారంభం – బిజెపి బిసి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గర్నెపల్లి కృష్ణమూర్తి

174 Views రాష్ట్రంలో బిఆర్ఎస్ పతనం ప్రారంభమైందని, దీనికి ఎమ్మెల్సీ ఎన్నికలే ఉదాహరణ అని బిజెపి బిసి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గర్నెపల్లి కృష్ణమూర్తి అన్నారు. శనివారం జగదేవపూర్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతి ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గెలువడంతో రాష్ట్రంలో బిఆర్ఎస్ పతనం ప్రారంభమైందని వాపోయారు. నిరుద్యోగుల పాలిట బిఆర్ఎస్ ప్రభుత్వం శాపంగా మారిందని ఎద్దేవా చేశారు. పేపర్ లీక్ లో బిఆర్ఎస్ […]

ప్రాంతీయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యO

180 Views…ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యO సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ శాసన మండలి సభ్యులు వంటేరు డా”యాదవ రెడ్డి టి ఎస్ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ,మర్కూక్ బి ఆర్ ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు మర్కూక్ కరుణాకర్ రెడ్డి, జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, ఎంపీపీ పాండు గౌడ్,వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి మర్కూక్ మండలంలోని పాతూర్ గ్రామానికి చెందిన పుల్లే సత్తయ్య కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి […]

ప్రాంతీయం

టిఎస్ పిఎస్ సి చైర్మన్ జనార్దన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి…

215 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 17, గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ చైర్మన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిబి సిఐడితో విచారణ జరిపించాలని పేపర్ లీకేజీ చైర్మన్ కమిషన్ కార్యదర్శి సభ్యుల బాధ్యతరాహిత్యాన్ని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాన్ఫిడెన్షియల్ విభాగంలోకి ఇతర సెక్షన్లలో డ్యూటీ చేసే వ్యక్తులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎలా ప్రవేశించారో యూజర్ ఐడి పాస్వర్డ్లు […]