122 Views తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కట్ట మైసమ్మ దేవాలయ కమిటీమరియు వాకర్స్అసోసియేషన్ఆధ్వర్యంలోశ్రీ ముత్యాలపోచమ్మ దేవాలయం వద్దఆషాడ ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం వాటర్ట్యాంక్ మరియు నేమ్ బోర్డునునెలకొల్పి ప్రారంభించారు ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంకారపు అనిత రవీందర్,ఎంపీటీసీ కోడి అంతయ్య,వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాపెల్లి ఆనందం,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గజభీంకార్ రాజన్న,మచ్చ ఆంజనేయులు,బత్తిని మల్లేశం,సామల రమేష్,ముండ్రాయి దేవయ్య,సిహెచ్ ప్రసాద్,జూకంటి శంకర్,కందుకూరి రాములు,అంకారపు మహేష్,ఇటికల మహేందర్,జిల్లా నవీన్,కోడం యాదగిరి,కోడం రమేష్,రంగు అంజయ్య,కోడం శ్రీధర్ఆలయ పూజారి […]
ప్రాంతీయం
కార్మికులకు కూలి పెంచాలి సిఐటియు జిల్లా అధ్యక్షుడు కోడం రమణ డిమాండ్ చేశారు
111 Viewsటెక్స్ టైల్ పార్క్ లో బతుకమ్మ చీరల బ్లౌజ్ పీస్ వస్త్రానికి కార్మికులకు కూలి పెంచకుంటే సమ్మెలోకి వెళతాంసిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ తంగళ్ళపల్లి మండలం టెక్స్ టైల్ పార్క్ పవర్లూమ్ కార్మికుల సమావేశం యూనియన్ అధ్యక్షులు కూచన శంకర్ అధ్యక్షతన టెక్స్ టైల్ పార్క్ లో జరిగిందిఈ సమావేశానికి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ టెక్స్ టైల్ పార్క్ […]
ఉపాధ్యక్షుడిగా రాజు నియామకం
111 Viewsబహుజన సమాజ్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఉపాధ్యక్షులుగా రాజు తంగళ్ళపల్లి మండలం మండలంలోని పద్మానగర్ గ్రామానికి చెందిన మెర్గు రాజును నియామకం చేయడం జరుగుతుంది జిల్లా అధ్యక్షులు వర్దవెల్లి స్వామిగౌడ్ ఆదేశాలనుపాటిస్తూ ఈ యొక్క నియమకాన్ని ప్రకటించడం జరుగుతుంది నియామకం ఈ క్షణం నుండే అమలౌతుందని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో బీసీ వర్గాలను రాజకీయంగా సంఘటితపరిచేటువంటి ప్రణాళికతో బహుజన సమాజ్ పార్టీ ముందుకు పోతుందని ఇప్పటికైనా బీసీ […]
అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర పిలుపుమేరకు పాఠశాలలు బందుకు సహకరించాలి…
168 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూన్ 24, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వక్రీకరించడం దృష్టిలో పెట్టుకొని జూన్ 26 రోజున రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు అఖిల భారత విద్యార్థి పరిషత్ పిలుపునివ్వడం జరిగింది. ముస్తాబాద్ మండల కేంద్రంలో రాష్ట్ర పిలుపుమేరకు అఖిల భారత విద్యార్థి పరిషత్ ముస్తాబాద్ శాఖ ఈబంధుని ప్రతి ఒక్కరు సహకరించి విజయవంతం చేయవలసిందిగా ప్రకాష్ నాయక్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా […]
ఆర్టీసీ బస్సు బోల్తాపడి ప్రయాణికులు గాయపడ్డ వారిని పరామర్శించడం ఆర్థికంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్…
133 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూన్ 24, ఆర్టీసీబస్సు ఇల్లంతకుంట రూట్ లో ప్రమాద శాతం బోల్తాబడ్డ విషయాన్ని తెలుసుకుని బస్సులో ఉన్న ప్రయాణికులు చాలామందికి తీవ్రంగా దెబ్బలు తగిలినావని వారిని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆ విషయం తెలుసుకున్న కంచర్ల రవి గౌడ్ ఆప్రయాణీకులను వారిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్యం ఎట్లా ఉంటుందని అడిగారు ఈసందర్భంగా గాయపడ్డ వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర […]
సంపర్క్ అభియాన్ ద్వారా ప్రధానిమోడీ ప్రవేశపెట్టిన పథకాలు. *ప్రతి గడపగడపకు వెళ్లి వివరిస్తున్న బిజెపి పార్టీ. *9.ఏళ్ల సుపరిపాలనలో సాధించిన ప్రగతి. * ప్రజలవద్దకే తీసుకెళుతున్న కరపత్రాలు బిజెపీ…
250 Viewsముస్తాబాద్, ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 24, ఇంటింటికి బిజెపి మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ పట్టణంలో ప్రధాని మోదీ 9 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన పలు అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలపై ప్రతిఇంటి గడప గడపకు తిరిగి ప్రజల దగ్గరకువెళ్లి కరపత్రాలు పంచుతూ 9090902024 కు మిస్డ్ కాల్ ఇప్పించి అవగాహన కల్పించారు… ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనేమేని చక్రధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మెంగని […]
బిజెపి నాయకులు చీర్లవంచ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు
135 Viewsమహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా తంగళ్ళపల్లి మండలంచీర్లవంచ గ్రామంలో ప్రధాని మోదీ 9 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలపై ఇంటింటికి తిరిగి ప్రజలకు కరపత్రాలు పంచుతూ 9090902024కు మిస్డ్ కాల్ ఇప్పించి అవగాహన కల్పించడం జరిగిందిఈ కార్యక్రమంలో వరి బాబు వేల్పుల మహేష్ గంగు సంపత్ మామిడి వేణు బొడ్డు ప్రశాంత్ రుద్ర ప్రశాంత్ బస రంజిత్ బస మల్లేశం పెద్దల కనుకయ్య వేల్పుల […]
మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు
123 Views తంగళ్ళపల్లి మండలంఇందిరమ్మ కాలనీ కి చెందిన సాదుల భాస్కర్ కు రూ.1.25 లక్షల విలువైన ఏల్ వో సి మంజూరు చేసిన మంత్రి కేటీఆర్ ప్రమాదంలో గాయపడ్డ భాస్కర్ కు శస్త్ర చికిత్స కోసం ఎల్ వో సి మంజూరు చేసిన అమాత్యుడు మండల పరిషత్ లో భాస్కర్ కు ఎల్ వో సి అంద జేసిన ఎంపిపి మానస,ప్రజా ప్రతినిధులు,నేతలుఈకార్యక్రమంలో బిఅర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న,సర్పంచ్ బైరి శ్రీవాణి,ఏంపిటిసి సిలువెరి ప్రసూన,సిలువెరి […]
నవీన్ పార్థివ దేహం రాక….. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
177 Viewsపొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లి – గుండెపోటుతో మరణించిన శివయ్య గారి నవీన్ గుండెపోటుతో మరణించిన శివయ్య గారి నవీన్ గల్ఫ్ అధికారులతో మాట్లాడి రెండు రోజులు శ్రమించి మృతదేహాన్ని స్వగ్రామం ఎల్లారెడ్డిపేటకు పంపించే ప్రయత్నం చేసిన దుబాయ్ ఈ.టి.సి.ఏ అధ్యక్షులు రాధారపు సత్యం< గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ కమిటీ అధ్యక్షులు గుండెల్లి శ్రీనివాస్ కూడా మృతదేహం స్వగ్రామం రావడానికి కృషి చేశారుమృతదేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్న రాధారపు సత్యం తోటి మిత్రులుతల్లి తండ్రులకు ఒక్కగానొక్క […]
మిడ్ మానేరు ముప్పు గ్రామాల త్యాగాలు వెలకట్టలేని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత కేకే మహేందర్ రెడ్డి అన్నారు
133 Views మీరు నష్టపోయిన కూడా అందరికీ న్యాయం చేసిన ఘనత నిర్వాసితులది నిర్వాసితులకు రావాల్సిన పరిహారం ఇవ్వకుండా వారిని నానా ఇబ్బందులూ పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వనిది నిర్వాసితులకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ భూ సేకరణ చట్టం తెస్తే దాన్ని తుంగలో తొక్కి వారికి అన్యాయం చేస్తున్నారు పోలిస్ పహారాలో పర్యటనలు చేస్తూ ప్రశ్నించే గొంతులను అణగదొక్కేప్రయత్నం మంత్రి కెటిఆర్ చేస్తుండని మండిపాటు తంగళ్ళపల్లి మండల చిర్లవంచ గ్రామంలో కాంగ్రెస్ […]










