ప్రాంతీయం

*కేసుల్లో శిక్షల శాతం పెంచాలి,ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి.*

131 Viewsకోర్టు తీర్పులలో శిక్షల శాతం పెరిగేలా కృషి చేసిన  పీపి లను అభినందించిన ఎస్పీ* *విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంశ  ప్రోత్సాహకాలు:* *జిల్లా ఎస్పీ  రాహుల్ హెగ్డే ఐపీఎస్ * నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని జిల్లా ఎస్పీ  రాహుల్ హెగ్డే ఐపీఎస్  సూచించారు. ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో నేర […]

ప్రాంతీయం

నిరసన దీక్ష చేపట్టిన బిజెపి నాయకులు…

148 Viewsముస్తాబాద్/అక్టోబర్/20; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మొర్రాయిపల్లి గ్రామంలో డబల్ బెడ్ రూములు మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ మండలశాఖ ఆధ్వర్యంలో మొర్రాయిపల్లి గ్రామపంచాయతీ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల అధ్యక్షుడు కస్తూరికార్తీక్ రెడ్డి మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల నుండి డబల్ బెడ్ రూమ్ లు మంజూరు చేస్తామంటూ మాటిచ్చి ముస్తాబాద్ మండల ప్రజాప్రతినిధులతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కేటీఆర్ వెంటనే డబుల్ బెడ్ రూములు మంజూరు చేయాలని […]

ప్రాంతీయం

ఉచిత బస్ పాస్ ల పంపిణీ…

154 Viewsముస్తాబాద్/అక్టోబర్/19; విద్యార్థి ప్రజ్ఞ సంక్షేమ సంఘం ముఖ్యసలహాదారు ఎడమల హన్మంతరెడ్డి  విశ్రాంత మండల విద్యాశాఖాధికారి సౌజన్యంతో ఈవిద్యా సంవత్సరం 2022-2023.లో ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలికలకు ఉచిత బస్సు పాసులు ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే విద్యార్థినులకు ముస్తాబాద్ మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు) ముస్తాబాద్ కు 146 బస్ పాస్ లు అందజేసారు. ఈఉచిత బస్సు పాసుల పంపిణీ కార్యక్రమంలో విద్యార్థి ప్రజ్ఞ చీఫ్ అడ్వైజర్ విశ్రాంత […]

ప్రాంతీయం

70 కోట్ల బీసీలకు అస్తిత్వాన్ని ప్రకటించాలి…

140 Views ముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్ 19 రాజన్న సిరిసిల్ల పట్టణంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించంచారు. ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచల రవి గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్రను ఈనెల 24 నాడు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో దేశంలో 70 కోట్ల బీసీల అస్తిత్వానికి సంబంధించి బీసీ గణంపై ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ విధానాన్ని ప్రకటించాలని బీసీ విద్యార్థి సంఘం […]

ప్రాంతీయం

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ…

151 Viewsముస్తాబాద్/అక్టోబర్/19;రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ చేతుల మీదుగా లబ్ది దారుడు ఎడ్ల దేవేందర్ కు 43,000 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేశారు లబ్ది దారుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

సీఎం సహాయనిధి చెక్కులు అందజేత…

125 Viewsముస్తాబాద్/అక్టోబర్/18; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారాస మండల పార్టీ కార్యాలమంలో ముస్తాబాద్ పట్టణానికి చెందిన చెవుల మల్లేశం యాదవ్ (45000)  సుధాకర్ ( 40,000) జంపాల నందిని(24, 000) మీస నర్సవ్వ (40,000) లకు లక్షయాభై వేల రుపాలను తెలంగాణ రాస్ట్ర ప్రభుత్వం సీఎం సహయక నిధి కింద మంజూరీ చేనసి చెక్కులను పట్టణ అధ్యక్షులు ఎద్దెండి నర్సింహ్మ రెడ్డి నేతృత్వంలో లబ్ధిదారులకు అందజేసారు. ఈకార్యక్రమంలో  తెరాస మండలాధ్యక్షులు బోంపెల్లి సురేందర్ […]

ప్రాంతీయం

గుర్తుతెలియని వ్యక్తులు చేపలపై విష ప్రయోగం…

121 Viewsముస్తాబాద్/అక్టోబర్/16; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఉపాధి నిమిత్తం చిన్న కుంటలో వేలసంఖ్యలో చేపలు చనిపోయి ఉన్నాయి… చేపలు చనిపోయి దరికి చేరుతుండడంతో చెరువులో విషప్రయోగం  వల్లే చేపలు మృత్యువాత పడ్డాయని బంధనకల్ గ్రామానికి చెందిన ఏఎంసి చైర్మన్ ముదిరాజ్ చిగురు నరేష్ వాపోయాడు. చిగురి నరేష్ మాట్లాడుతూ మాఅన్న కేటీఆర్ సూచనల మేరకు మునుగోడులో ఎలక్షన్ సందర్భంగా ప్రచారానికి తాను వెల్లగా ఇదే అదును చూసుకుని ఎవరో […]

ప్రాంతీయం

సీఎం కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ తో బతికేళ్ల దీసిన విశ్వనాథం.. దహన సంస్కారాలకు పూర్వవిద్యార్థుల ఆర్థికసాయం…

132 Views ముస్తాబాద్ ప్రతినిధి అక్టోబర్ 15: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 1981 82 పదో తరగతి బ్యాచ్  కు చెందిన  విద్యార్థులు తమతో కలిసి చదువుకుని ఇటీవల అనారోగ్యంతో మరణించిన కంచరి విశ్వనాథం (57 ) కుటుంబ సభ్యులకు దహన సంస్కారాల కోసం రూ.10 వేలు ఆర్థికసాయం అందజేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. కన్న  తల్లి తండ్రులను తోబుట్టీన సోదరులను   కోల్పోయిన విశ్వనాథం బ్రహ్మచారి […]

ప్రాంతీయం

అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీ నిర్వహణ…

119 Viewsముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/15; రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట స్థానిక జెడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో భారతరత్న, మిస్సయిల్స్ మ్యాన్, ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా దేశ అభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణల పాత్ర నీకు నచ్చిన ఆవిష్కరణ అంశంపై 8,9,10 విద్యార్థులకు చేయూత మిత్ర ఫౌండేషన్ ఎల్లారెడ్డిపేట వారి ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీ నిర్వహించారు ఈపోటీలో 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు దూస శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి పాఠశాల శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలకు ప్రయోగశాల […]

ప్రాంతీయం

ప్రాథమిక చికిత్స కిట్టులను అందించిన లయన్ క్లబ్ సెక్రటరీ…

124 Viewsముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/15; సిరిసిల్ల జిల్లా   లయన్స్ క్లబ్ ఆఫ్ నంది కిషన్ తన పెళ్లిరోజును పురస్కరించుకొని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మూడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు మరియు హై స్కూల్ కు విద్యార్థులకు ఏమైనా గాయాలు అయితే చికిత్స చేయడానికి ఉపయోగపడే ప్రాథమిక చికిత్స కిట్ ల ను అందించారు. ఈకార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ పయ్యావుల రామచంద్రం, జోన్ చైర్మన్ నందికిషన్, డిస్టిక్ క్యాబినెట్ మెంబెర్ ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు […]