159 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై20, సిరిసిల్లలొ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీగా చేరిన విద్యార్థులు సాధారంగ ఆహ్వానించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు చేరడం చాలా సంతోషమని వారు ప్రభుత్వ విద్యా వ్యతిరేకులపై ఎప్పటికప్పుడు పోరాటం చేయాలని నూతనంగా చేరిన విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థులకు రావలసిన పెండింగ్ స్కాలర్షిప్ లు ఫీజు రియబాస్మెంటును వెంటనే విడుదల చేయాలని […]
ప్రాంతీయం
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు
175 Viewsరోడ్డు ప్రమాదంలో గొల్లపల్లి వాసి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు :రాజన్న సిరిసిల్ల జిల్లా లో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన బండి సందీప్29, బండి బాబు30 లు బుధవారం వ్యక్తిగత పనులపై పల్సర్ TS 23B 5438 నెంబర్ గల బైకుపై సుద్దాల గ్రామానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రగుడు రెండవ బైపాస్ […]
ముస్తాబాద్ మండలరెడ్డిసంగం నూతన కార్యవర్గం ఏకగ్రీవం…
722 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై19, రెడ్డి సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముందుగానే జరగగా ముస్తాబాద్ మండల సంఘసభ్యులు సముచిత నిర్ణయం చేపట్టారు. గడువు ముగిసిన తర్వాత ఒక్కో పదవికి ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు సంఘసభ్యులే ప్రకటించారు. ముస్తాబాద్ మండల రెడ్డిసంఘం అధ్యక్షులుగా ఆవునూరు కుంభాల చిన్నమల్లారెడ్డి, నామాపూర్ గౌరవ అధ్యక్షులుగా కొండం రాజిరెడ్డి , డైరెక్టర్లు ఏడుగురు, ఉపాధ్యక్షులు ఆరుగురు, ప్రధానకార్యదర్శిగా కుంభాల […]
ఎంపీడీఓ చేసిన వాక్యాలపై సిఐటీయు, సిపిఎంల ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో …
144 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై18, ముస్తాబాద్ మండల ఎంపిడిఓ రమాదేవి పారిశుద్ధ్య కార్మికులఫై అనుచిత వాక్యలను తీవ్రంగా కండిస్తూ జిల్లాసిఐటీయు, సిపిఎం నాయకులు ప్రధాన రహదారిఫై సుమారు 3 గంటలపాటు బయటాంచి ధర్నా రాస్తారోకో చేసారు. ఎంపిడిఓను వెంటనే సస్పెండు చేయాలనీ నినాదాలతో మండల కేంద్రం ఒక్కసారిగా హోరెత్తించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ….. స్థానిక ఎంపీడీవో రమాదేవి సపాకార్మికులు రాత్రినక పగలు అనక ఆడ మగ తేడా లేకుండా గ్రామాలను […]
సఫాయి కార్మికులకు మద్దతు తెలిపిన బీసీ విద్యార్థి రాష్ట్రకోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్…
227 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై18, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని కెసిఆర్ ఇచ్చిన హామీలు విస్మరించడంతో గత13 రోజులుగా సఫాయి కార్మికులు దీక్ష చేస్తున్నారు. ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ శిబిరంలో సమ్మె చేస్తున్న కార్మికుల సందర్శించి వారికి మద్దతుగా సంఘీభావం తెలిపారు. రవిగౌడ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు వాళ్ల డిమాండ్లను పరిష్కరించాలని ఈరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు గ్రామాలలో పరిశుభ్రత […]
బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కు ఘనంగా సన్మానం…
130 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై 18, బిసిస్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల జిల్లా మొట్టమొదటి సంచాలకులు (డైరెక్టర్) తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన ఉద్యోగ నైపున్య శిక్షణ శిబిరంలో జెల్లవెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలిసిన వారిలో సామాజిక కార్యకర్త బీసీ నేతలు జనగామ శ్రీనివాస్, పర్ష తిరుపతి ముదిరాజ్, అబ్దుల్ మునాఫ్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
అదృశ్యమైన మహిళ రాందాస్ చెరువులో శవమై తేలింది.*
242 Views రాయపోల్: మహిళ అదృశ్యమై మృతి చెందిన సంఘటన రాయపోల్ మండల పరిధిలోని సయ్యద్ నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సయ్యద్ నగర్ కు చెందిన పటాన్ మదీనా(35) రామరం గ్రామంలోని రాందాస్ చెరువులో పడి మహిళా మృతి చెందినట్లు తెలిపారు. వీరి వృత్తి రాళ్లు కొట్టుకుంటూ జీవనం కొనసాగించేవారు. రోజు లాగానే శుక్రవారం కుటుంబ సభ్యులం అందరం రాత్రి నిద్రపోయామని తెల్లవారుజామున లేచి చూసేసరికి పటాన్ మదీనా కనిపించకపోవడంతో బంధువుల […]
త్వరలో గృహలక్ష్మి దరఖాస్తులు
122 Views ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటికే పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. సొంత జాగాలు ఉండి ఇల్లు నిర్మించుకోవాలంటే వారికి ‘గృహలక్ష్మి’ పథకం కింద రూ.3 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నాం. ఆన్లైన్ ద్వారా స్వీకరణ.. కలెక్టర్ ఆధ్వర్యంలో పరిశీలన ఎమ్మెల్యే, జిల్లా మంత్రికి దరఖాస్తులు ఇచ్చే అవకాశం జాగ ఉండి ఇల్లు కట్టుకొనే వారికి రూ.3 లక్షల సాయం తెలంగాణలో ప్రతి […]
కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
123 Viewsఅబద్దాలతో రాజకీయం చేయడం తగదు,._* *_రైతులు అసత్య ప్రచారాలు నమ్మొద్దు._* *_మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్_* తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ సందర్శించిన మండల కాంగ్రెస్ నాయకులు సబ్ స్టేషన్ లోని లాగ్ బుక్కులు పరిశీలించి 24 గంటల విద్యుత్ ఎప్పటి నుండి వస్తుందో తెలుసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అమెరికాలో కరెంటు పై మాట్లాడినప్పటినుండే ఈ తెలంగాణ ప్రభుత్వం బయపడి ప్రజలు అసహ్యించుకుంటారని 24 గంటల కరెంటు గత నాలుగు […]
స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఎస్సై కి సన్మానం భగవద్గీత బహుకరణ
588 Viewsఎల్లారెడ్డిపేట జులై 17 :ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ , గొల్లపల్లి రాచర్ల స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఎస్సై రామ్ ప్రేమ్ దీప్ చారి కి శాలువా కప్పి సన్మానించారు అనంతరం భగవద్గీత బహుకరించారు,ఈ కార్యక్రమంలో మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ప్రధాన కార్యదర్శి వంగాల వసంత్ కుమార్ చారి , రాచర్ల స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి వంగాల సురేందర్ చారి , ఉపాధ్యక్షుడు వంగాల నరేందర్ చారి , కోశాధికారి శ్రీరామోజు శ్రీనివాస్ […]









