134 Viewsముస్తాబాద్, మే 6 (24/7న్యూస్ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవండి సిరిసిల్ల కాంసెన్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భానుకుమార్ గతపది యేండ్ల కాలంలో బిఆర్ఎస్ దోపిడికి వెన్నుతన్నుగా ఉన్న బిజెపినీ ఉనికి లేకుండా పారదోలాలన్నారు. తెలంగాణ పుట్టుకనే అవమానిస్తూ విభజన చట్టంలో ఉన్నహామీలు గతపదివేలలో ఏఒక్కటి నెరవేర్చకుండా కాలయాపన చేసిన బిజెపికి ఈసారి బుద్ధి చెప్పాలన్నారు. బిజెపితో కుమ్మక్కై ఎలాగైనా బిజెపిని గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారమే చేయకుండా ఇంట్లో ఉంటున్నారన్నారు. విద్యావంతుడు కరీంనగర్ […]
355 Viewsఎల్లారెడ్డిపేటలో భారీ వర్షం…. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో వర్షం కుండపోతగా కురుస్తోంది శుక్రవారం రోజున ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు కరెంటు స్తంభాల దగ్గర చెట్ల వద్ద ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎల్లో అలేర్ట్ ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని దగ్గు జ్వరం జలుబు లాంటి […]
127 Viewsతెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) ఏప్రిల్ 07 తొర్రూరు మండల జడ్పీటీసీ – జెడ్పి ఫ్లోర్ లీడర్ మంగళపెల్లి శ్రీనివాస్ సహచరిని ఉపాధ్యాయురాలు సబిహా భాను తండ్రి రషీద్ ఖాన్ (96) నిన్న సాయంత్రం అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు వారి స్వగ్రామైన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ మున్సిపాలిటి కేంద్రంలోని వారి నివాసానికి వెళ్లి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. […]