165 Viewsముస్తాబాద్ అక్టోబర్ 20 (24/7న్యూస్ ప్రతినిధి) గౌడ్స్అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక కావడం పట్ల శ్రీ ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ్ ని మండల అధ్యక్షుడు కదిరె పరశురామ్ గౌడ్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమములో గౌడ్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (గోపా)జిల్లా కోశాధికారి పదిర బాలాగౌడ్, ఉపాధ్యక్షులు జిల్లెల్ల శ్రీనివాస్ గౌడ్, అక్కపల్లి లక్ష్మీపతి గౌడ్, పదిర రాజు గౌడ్, బాధ వేణి అంజయ్య గౌడ్, ఈడుగురాళ్ల […]
63 Viewsఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం కావాలి – రఘునాథ్ వెరబెల్లి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్ ,హమలివాడ మరియు పాత మంచిర్యాలలో రఘునాథ్ వెరబెల్లి పట్టభద్రుల ఓటర్లను కలిసి బీజేపీ అభ్యర్థి శ్ర అంజి రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఈనెల 27 న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ పట్టభద్రుల అభ్యర్థి […]
138 Views జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో పురాతన శివాలయంలో శుక్రవారం శివపంచాయతనము నవగ్రహాలు, ధ్వజ స్థంభ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. ఆలయాన్ని పూలతో సుందరంగా తీర్చిదిద్దారు. వేద పండితుల మధ్య ప్రతిష్టాత్సోవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. శుక్రవారం ఉ: 9.00 గంటలకు గణేశ – గురు ప్రార్ధన శాంతిమంత్ర పఠనము, పంచగవ్యప్రాశనము దీక్షాధారణ-ఋత్విగ్వరణం అఖండదీవస్థావన. అంకురారోపణం, మంటవ దేవతాస్థావనం. ప్రధానకలశస్థాపన ప్రతిమాశోధనము మంగళహారతి తీర్థ ప్రసాద […]