129 Viewsనిరుద్యోగుల జీవితాలతో సర్కారు చెలగాటం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం మండల కేంద్రం రాయపోలు అంబేద్కర్ విగ్రహం వద్ద ఐటి శాఖ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రులు, ఉన్నతాధికారులు ధన దాహంతో లక్షల మంది నిరుద్యోగులపై నీళ్లు చల్లారని ఆగ్రహం […]
ప్రాంతీయం
లిక్కర్ మీద ఉన్న ధ్యాస విద్యపై లేదు మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలి కాంగ్రెస్ నేతల డిమాండ్
141 Viewsలిక్కర్ మీద ఉన్న ధ్యాస విద్యపై లేదు మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలి కాంగ్రెస్ నేతల డిమాండ్…. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాయిని యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి లిక్కర్ వ్యాపారం పై ఉన్న వ్యామోహం నిరుద్యోగులపై లేదని రాష్ట్రము ఏర్పాటుకు జరిగినప్పటి నుండి కేవలం ఒకే ఒక నోటిఫికేషన్ ఇచ్చి […]
సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టును బేషరతుగా గజ్వేల్ కె కేటాయించాలి: గజ్వేల్ బీఎస్పీ నాయకుల డిమాండ్
144 Viewsసీనియర్ సివిల్ జడ్జ్ కోర్టును బేషరతుగా గజ్వేల్ కె కేటాయించాలి: గజ్వేల్ బీఎస్పీ నాయకుల డిమాండ్ సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షకు బీఎస్పీ గజ్వేల్ నియోజకవర్గ నాయకులు మద్దతు ఇవ్వడం జరిగింది. గతంలో గజ్వేల్ పట్టణానికి సివిల్ కోర్టు కావాలని న్యావాదులు ధీక్షలో చేస్తే కచ్చితంగా గజ్వేల్ కి ఇస్తామని ప్రభుత్వం మాట ఇచ్చింది. కానీ గజ్వేల్ కి కేటాయించిన సివిల్ జడ్జ్ కోర్టును సిద్ధిపేటకు తరలించడం సరైంది […]
శ్రీ సీతారామ ఉమామహేశ్వర దేవాలయములను సందర్శించిన ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ *తోట శ్రీకాంత్ రావు *
160 Viewsశ్రీ సీతారామ ఉమామహేశ్వర దేవాలయములను సందర్శించిన ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ *తోట శ్రీకాంత్ రావు *ఈరోజు శ్రీ సీతారామ ఉమామహేశ్వర దేవాలయాలను మరియు ఇప్పటివరకు జరిగినటువంటి గుడి అభివృద్ధి పనులను డిప్యూటీ కమిషనర్ తోట శ్రీకాంత్ రావు సందర్శించారు వాటికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు.అదే విధంగా వారికి ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, దేశపతి రాజశేఖర్ శర్మ, నంద బాల శర్మ, సాయి పంతులు, మఠం నవీన్ కుమార్ , ఆశీర్వచనం అందించి దేవుడు యొక్క […]
రాష్ట్రంలో బిఆర్ఎస్ పతనం ప్రారంభం – బిజెపి బిసి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గర్నెపల్లి కృష్ణమూర్తి
177 Views రాష్ట్రంలో బిఆర్ఎస్ పతనం ప్రారంభమైందని, దీనికి ఎమ్మెల్సీ ఎన్నికలే ఉదాహరణ అని బిజెపి బిసి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గర్నెపల్లి కృష్ణమూర్తి అన్నారు. శనివారం జగదేవపూర్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతి ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గెలువడంతో రాష్ట్రంలో బిఆర్ఎస్ పతనం ప్రారంభమైందని వాపోయారు. నిరుద్యోగుల పాలిట బిఆర్ఎస్ ప్రభుత్వం శాపంగా మారిందని ఎద్దేవా చేశారు. పేపర్ లీక్ లో బిఆర్ఎస్ […]
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యO
181 Views…ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యO సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ శాసన మండలి సభ్యులు వంటేరు డా”యాదవ రెడ్డి టి ఎస్ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ,మర్కూక్ బి ఆర్ ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు మర్కూక్ కరుణాకర్ రెడ్డి, జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, ఎంపీపీ పాండు గౌడ్,వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి మర్కూక్ మండలంలోని పాతూర్ గ్రామానికి చెందిన పుల్లే సత్తయ్య కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి […]
టిఎస్ పిఎస్ సి చైర్మన్ జనార్దన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి…
216 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 17, గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ చైర్మన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిబి సిఐడితో విచారణ జరిపించాలని పేపర్ లీకేజీ చైర్మన్ కమిషన్ కార్యదర్శి సభ్యుల బాధ్యతరాహిత్యాన్ని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాన్ఫిడెన్షియల్ విభాగంలోకి ఇతర సెక్షన్లలో డ్యూటీ చేసే వ్యక్తులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎలా ప్రవేశించారో యూజర్ ఐడి పాస్వర్డ్లు […]
కోటి తలంబ్రాల దీక్షలో ప్రముఖులు పాల్గొని వడ్లను ఓలిచి తమ భక్తిని చాటుకున్నారు. -భద్రాచల దేవస్థానానికి 2రోజుల్లో తలంబ్రాలను అందజేయనున్న రామకోటి రామరాజు
164 Viewsభద్రాచల దేవస్థాన సీతారాముల కల్యాణానికి మనము వెళ్లలేకున్న భక్తితో మనము ఓలిచి తలంబ్రాలు ఆ రామయ్య పాదాల వద్దకు వెళ్లడం ఆనందంగా ఉందని భక్తులందరూ గత 2నెలల నుండి వాడ వాడల భక్తి శ్రద్ధలతో రామ నామాన్ని స్మరిస్తూ తలంబ్రాలుగా చేసి ఈ కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యకులు రామకోటి రామరాజు అందజేశారు. కోటి తలంబ్రాల దీక్షలో చివరి రోజు శుక్రవారంనాడు సామాజిక సమరసత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కప్పుల […]
వివాహానికి హాజరైన రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత రాగుల రాజు
149 Views జగదేవపూర్ మండలం మునిగడప గ్రామానికి చెందిన ముదిరాజ్ ముద్దుబిడ్డ నర్ర బాలు చెల్లెలి వివాహం, ఆహ్వానం మేరకు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత రాగుల రాజు ముదిరాజ్, మండల ఉపాధ్యక్షులు శ్రీపతి రవి, మండల యువజన ప్రధాన కార్యదర్శి తిగుళ్ల బాలకిషన్, మునిగడప ఉప సర్పంచ్ మల్లేశం, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నర్రా స్వామి, పలుగుగడ్డ గ్రామం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఎల్లేష్, పశువుల కిషన్,పిట్టల […]
ఆర్ ఎస్.ప్రవీణ్ కుమార్ ఆమరణ నిరాహార దీక్ష వల్లే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు గజ్వేల్ బి ఎస్ పి నాయకులు నిరసన
170 Views ఆర్ ఎస్.ప్రవీణ్ కుమార్ ఆమరణ నిరాహార దీక్ష వల్లే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు గజ్వేల్ బి ఎస్ పి నాయకులు నిరసన సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష పత్రాల లీకేజీ పై నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష మరియు చైర్మన్ జనార్దన్ రెడ్డి హయాంలో జరిగిన ప్రవేశ పరీక్షలన్నీ రద్దు చేయాలని ,పేపర్ లీకేజీ కేసును […]










