ప్రాంతీయం

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

109 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఆదివారం విశ్వకర్మ జయంతి సందర్భంగా శివాజీ చౌరస్తాలో జెండాను ఎగరవేసి విశ్వకర్మ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కరాచారి, రాయపోల్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చారి లు మాట్లాడుతూ విశ్వకర్మలను ప్రభుత్వం గుర్తించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షుడు […]

ప్రాంతీయం

ఆర్యవైశ్య కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి

177 Views      ఆర్యవైశ్య కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని గజ్వేల్ ఆర్యవైశ్య సంఘం ముక్తకంఠంతో డిమాండ్ చేశారు ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో కిరాణా వర్తక సంఘం, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు వినాయక చవితి పండుగ పూజా సామాగ్రి నెలకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్, కిరాణావర్ధక సంఘం అధ్యక్షులు సిద్ధి […]

ప్రాంతీయం

తెలంగాణా విమోచన దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరణ

180 Viewsగంభీరావుపేట సెప్టెంబర్ 17 తెలుగు న్యూస్ 24/7 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామం లో ఆదివారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది అదేవిధంగా విశ్వకర్మ దినోత్సవం గా విశ్వకర్మలకు శాలువా సన్మానం చేయడం జరిగినది ఇందులో భాగంగా పాల్గొన్నవారు నాగంపేట సర్పంచ్ ఎల్లం మరియు బిజెపి మండల ఉపాధ్యక్షులు మద్దుల రాజిరెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబీసీ జిల్లా ఓబిసి జిల్లా కార్యదర్శి మెకార్తి […]

ప్రాంతీయం

అమరుల త్యాగఫలంతోనే తెలంగాణకు విముక్తి*

199 Viewsఅమరుల త్యాగఫలంతోనే తెలంగాణ ప్రాంతానికి నిజాం నవాబు చేరల నుండి విముక్తి కలిగిందని దౌల్తాబాద్ మండలంలో ని ముబారసుపూర్ గ్రామ సర్పంచ్ యాదగిరి అన్నారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించి జాతీయజెండానుఎగురవేయాలని పిలుపుమేరకు గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ యాదగిరి జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం ఏర్పడినంతరం తెలంగాణ నిజాం పాలనలో ఉండగా సర్దార్ వల్లభాయ్ పటేల్ సెప్టెంబర్ 13 నుండి 17వరకు నాలుగురోజులోనే […]

ప్రాంతీయం

దాతలకు రుణపడి ఉంటాం

372 Viewsబ్లడ్ డోనర్స్ రూ 25,000/- రూపాయలు   ససయ్యద్ వహీద్   ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 17   మంగపేట మండలం కమలా పురంకు చెందిన కోరుకొప్పుల సత్యం (కేబుల్ ఆపరేటర్) 3 సవత్సరాలుగా అనారోగ్యంతో ఆర్ధికంగా కుటుంబా పోషణ భారంగా ఉన్న వారి ఆర్ధిక పరిస్థితి తెలుసుకున్న ఏటూరు నాగారం బ్లడ్ డోనర్స్ పరామ ర్శించి దాతల సహాయంతో వచ్చిన రూ 25,000/- చింత సతీష్ పోలసాని శ్రీనివాస్ రెడ్డి పిరంగి వెంకన్న రాజ్ […]

ప్రాంతీయం

మండలంలో విశ్వకర్మ జయంతి

265 Views   ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 17   మంగపేట మండలం తిమ్మం పేట గ్రామంలో ఆదివారం విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి సందర్బంగా విశ్వ బ్రాహ్మణ సంఘం జెండా ను ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో తునికి వెంకటేశ్వర్లు,గాదె శ్రీనివాస చారి,కటుకోజు ప్రశాంత్, కట్టుకో సదానంద చారి,గాద రాజేంద్ర చారి,గాద శ్రీనివాస్, వాపులోజు ప్రవీణ్,కట్టుకోజు విజయ్,శేఖర్,వంశీ,రంజిత్, ఆదిత్య,సిద్దు,మహేష్,నవీన్, సతీష్,పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది ఎర్రజెండానే… సిపిఎం

203 Viewsనాడు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది ఎర్రజెండా, కమ్యూనిస్టులేనని, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, మండల కార్యదర్శి కందుకూరి కోటేష్ లు. తెలిపారు. నిడమనూరు మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం […]

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

285 Views సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 17 సిద్దిపేట జిల్లా ములుగు మండలం నర్సాపూర్ గ్రామంలో అనారోగ్య కారణాల వల్ల టి రాజు గౌడ్ మరణించటం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే మృతుని కుమార్తెను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన జహంగీరి, బట్టు అంజి రెడ్డీ వారి వెంట కార్యకర్తలు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

చీకటి పాలన అంతం

199 Viewsనిడమనూరు మండల కేంద్రంలో సి పి యం ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఈసందర్బంగా అమరవీరుల చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు కత్తి లింగారెడ్డి గారిని సన్మానించి నాయకులు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన వరదయ్య

144 Views   సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 16 (TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండల కేంద్రంలో శనివారం రాగుల కిష్టయ్య తండ్రి వరదయ్య చెరువులోకి స్నానం చేయడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు కాలు జారీ చెరువులో పడి మృతి చెందడం జరిగింది. మృతునికి భార్య లలిత, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. వరదయ్య మృతితో కుటుంబములో విషాధ ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకుని ఎస్ఐ చంద్రమోహన్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. Telugu News […]