ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

263 Views

సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 17

సిద్దిపేట జిల్లా ములుగు మండలం
నర్సాపూర్ గ్రామంలో అనారోగ్య కారణాల వల్ల టి రాజు గౌడ్ మరణించటం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే మృతుని కుమార్తెను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన జహంగీరి, బట్టు అంజి రెడ్డీ వారి వెంట కార్యకర్తలు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *