నిడమనూరు మండల కేంద్రంలో సి పి యం ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఈసందర్బంగా అమరవీరుల చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు కత్తి లింగారెడ్డి గారిని సన్మానించి నాయకులు.




