Breaking News ప్రాంతీయం

మాజీ ఏంపీపీ సరస్వతీ కుటుంబానికి మంత్రి పరామర్శ

125 Views  సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండెవెళ్లి గ్రామ ఏంపీటీసి, మాజీ ఎంపీపీ సీనియర్ నాయకురాలు మెరుపుల సరస్వతి అకాల మృతి పట్ల రాష్ట్ర మంత్రి హరీష్ రావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాజీ ఏంపీపీగా, ప్రస్తుత గ్రామ ఏంపీటీసీగా నిరంతరం కృషి చేస్తూ, చిన్నగుండవెళ్లి గ్రామంలోని వారి నివాసంలో ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అంతకు ముందు […]

Breaking News క్రీడలు ప్రాంతీయం

ఈషా ఫౌండేషన్ వారి త్రోబాల్ జాతీయ స్థాయి పోటీలకు గొల్లపల్లి విద్యార్థీణిలు

184 Viewsఈషా ఫౌండేషన్ వారి త్రోబాల్ జాతీయ స్థాయి పోటీలకు గొల్లపల్లి విద్యార్థీణిలు త్రోబాల్ తెలంగాణ రాష్ట్ర టీం గా ఎనిమిది మంది గొల్లపల్లి హైస్కూల్ విద్యార్థీణిలు గెలిచిరావాలని పిలుపునిచ్చి పదివేల ఆర్థీక సహాయం అందజేసిన జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు బండారి బాల్ రెడ్డి బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు

ప్రాంతీయం

బహుజన సమాజ్ పార్టీని ఆదరించండి

107 Viewsఅక్టోబర్ 7వ తేదీన బహుజన సింహగర్జన సభ విజయవంతం చేయడం కోసం సాగర్ నియోజకవర్గం 3వ విడతలో భాగంగా బహుజన చైతన్య సైకిల్ యాత్ర అనుముల మండలంలో కి చేరుకుని 5వ రోజు బహుజన చైతన్య సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ ( బిఎస్పీ ) సాగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమల్ల వెంకటేష్ మాట్లాడుతూ… సాగర్ నియోజకవర్గంలోని […]

ప్రాంతీయం

గంభీరావుపేట లో కోతుల కిష్కింధ కాండ

106 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని బుధవారం పెట్రోల్ బంక్ ముందు గంటసేపు కోతుల అరవిర భయంకరమైన యుద్ధం మధ్యలో ప్రయాణికులు గ్రామవాసులు బిక్కుబిక్కుమంటూ తలుపులు మూసుకుని చూసే పరిస్థితి దాపురించింది వీటికి ప్రభుత్వం త్వరగా నివారణ మార్గాలు చూపించాలి లేకపోతే ప్రజల ప్రాణాలు పోవడం ఖాయమని స్థానిక ప్రజలు అంటున్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

విద్యార్థులకు బ్యాగులు పంపిణీ

151 Views సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 19(24/7):జగదేవపూర్ మండలం గొల్లపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల కోరిక మేరకు పాఠశాల విద్యార్థులకు అవసరమైన స్కూల్ బ్యాగులను ఎడ్యుకేట్ అండ్ ఎన్ రిచ్మెంట్ ఫౌండేషన్ చైర్మన్ ప్రతిక్ శీల మంగళవారం పాఠశాల యాజమాన్య కమిటీకి అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు గార్లపాటి మధుసూదన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. పాఠశాలలో చదువుతున్న 50 మంది విద్యార్థులకు […]

ప్రాంతీయం

కులవృత్తులకు అధిక ప్రాధాన్యత

108 Viewsదౌల్తాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కులవృత్తులకు అధిక ప్రాధాన్యత లభించిందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కోనాయిపల్లి గ్రామంలో యాదవ సంఘం భవన నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు కాగా పత్రాన్ని యాదవ సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహించేలా సంక్షేమ పథకాల ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ […]

ప్రాంతీయం

బూరుగు పల్లి గ్రామంలో గర్భిణీ స్త్రీలకు పోషక వారోత్సవం అవగాహన

255 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గ్రామం బూరుగుపల్లి తేదీ:19-09-2023 మంగళవారం రోజున బూరుగుపల్లి గ్రామం లో పంచాయతీ సెక్రెటరీ రాచకొండ నాగరాజు ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు (బాలెంనత) లో పోషణ ఆహార లోపం లేకుండా ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలి అని తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా ఐసిడిఎ సూప వేజర్ సౌజన్య మాట్లాడుతూ గర్భిణీలు’మరియు బాలెనంత వారి ఆరోగ్యం నిమిత్తం చిరు ధాన్యాలు అయినటువంటి సజ్జలు,కొర్రలు,రాగులు, అరిసెలు, పెసర్లు,సామలు,మినుములు, జొన్నలు,అటుకులు,బెల్లం అలాగే ఆకుకూరలు గురించి వాటి […]

ప్రాంతీయం

నెమలి పింఛాలతో గణనాథుడి ప్రతిష్ట

203 Viewsదౌల్తాబాద్ ;మండల కేంద్రమైన చందూర్ లో శివాజీ యూత్ ఆధ్వర్యంలో గణనాథుడిని నెమలిపింఛాలతో ప్రతిష్టించారు. ఈ సందర్భంగా శివాజీ యూత్ సభ్యులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా గణనాథుడిని వినూత్న రీతిలో ప్రతిష్టించడం జరుగుతుందని తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం గవ్వలతో గణనాథుడు గత సంవత్సరం పగిలిన కొబ్బరికాయ చిప్పలతో మట్టి గణనాథుడిని ప్రతిష్టించామన్నారు. ఈ సంవత్సరం నెమలిపింఛాలతో గణనాథుని ప్రతిష్టించడంతో ఆయా గ్రామాల ప్రజలు గణనాథుడిని సందర్శించి ప్రత్యేక పూజలు చేసి యూత్ సభ్యులను […]

ప్రాంతీయం

బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో స్వచ్ఛత. హే సేవ పక్షోత్సవాలు

127 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో సర్పంచ్ పాశం బాపు రెడ్డి. మరియు పంచాయతీ సెక్రెటరీ జయరాం ఆధ్వర్యంలో స్వచ్ఛత. హే సేవ పక్షోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు స్వచ్ఛత హి స్వచ్ఛభారత్ వివరాలు సూచనలు సలహాలు తెలుపుతూ గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు గ్రామ సర్పంచ్ పాశం బాపురెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యము అని అన్నారు మనం అశ్రద్ధ చేయడం వల్ల గ్రామాలు […]

ప్రాంతీయం

ఉత్తమ ఎస్ఐగా ప్రశంశ రివార్డు

440 Views   ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 19   పోలీస్ శాఖలో ప్రజలకు ఉత్త మమైన సేవలు అందించే దిశ గా ప్రవేశపెట్టిన 5″ఎస్ ఫంక్షన ల్ వర్టికల్స్ లో ములుగు జిల్లా సిబ్బంది యోగ్యమైన సేవలు అందించినందుకుగాను మంగ పేట ఎస్ఐ గొదరి రవి కుమార్ ను ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఉత్తమ సర్వీస్ ఎంట్రీతో పాటు రివార్డును ప్రోత్సహిం చడంలో భాగంగా స్వయంగా అందజేశారు.   Telugu News 24/7tslocalvibe.com