154 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో ఎల్లం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న సర్పంచ్ అయ్యగారి నర్సింలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సత్యం, నాయకులు వెంకటరెడ్డి, బాల నర్సాగౌడ్, నర్సింలు, పీటర్, స్వామి, బాలకిషన్, రవి, రాజు, ఐలయ్య, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు… No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
29 Views గట్టు భాపురెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి చెందిన గట్టు బాపురెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అయిదు రోజుల క్రితం శుక్రవారం రోజున మృతి చెందగా గురువారం రోజున బాపురెడ్డి భార్య తారవ్వ ను కుమారులైన గట్టు కృష్ణారెడ్డి,గట్టు శ్రీకాంత్ రెడ్డి లను జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి పరామర్శించి మనోధైర్యం కలిగించారు. […]
93 Viewsప్రతాపరుద్ర సింగరాయ జాతరలో అపశ్రుతి సిద్దిపేట జిల్లా, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందినబొందిలి శివసాయి వయస్సు 15 సంవత్సరాలు 9వ తరగతి చదువుతున్నాడు.సింగరాయజాతరలో స్నానంచేస్తుండగా అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో నీటిలోపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులువెంటనే అంబులెన్స్లో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికితరలించారు. మార్గమధ్య లోనే మృతి చెందినట్లువైద్యులు ధృవీకరించారు. కళ్లముందే కుమారుడి ప్రాణాలు కోల్పోవడంతో తల్లి సోనీ, తండ్రి నర్సింగ్ కన్నీరుమున్నీరవుతున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. […]