ఈషా ఫౌండేషన్ వారి త్రోబాల్ జాతీయ స్థాయి పోటీలకు గొల్లపల్లి విద్యార్థీణిలు
త్రోబాల్ తెలంగాణ రాష్ట్ర టీం గా
ఎనిమిది మంది గొల్లపల్లి హైస్కూల్ విద్యార్థీణిలు
గెలిచిరావాలని పిలుపునిచ్చి పదివేల ఆర్థీక సహాయం అందజేసిన జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు