155 Viewsముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్ 22, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని జిల్లా కేంద్రంలో అంబెడ్కర్ విగ్రహం ముందు ఫీజు దీక్ష నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపల్లి పూజ హాజరై ప్రారంభించారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
దుబాయిలో వినాయక నవరాత్రి వేడుకలు….
601 Viewsదుబాయ్ లోని బార్ దుబాయ్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన చేగంటి కొమురయ్యకు చెందిన కాంపౌండ్ లో వినాయక చవితి పూజలు నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమాలు తొమ్మిది రోజులు కొనసాగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో చేగంటి కొమురయ్య, అంజి,మధు, అనిల్, బాబు,ఎల్లయ్య, రాములు, పరశురాములు, తిరుపతి, శేఖర్, మహిపాల్, ప్రవీణ్,గంగాధర్,సురేష్,మోహన్, ,రఫీ, గణేష్,తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పులి పిల్లల సంచారం
328 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగాలపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఉదయం పులి పిల్లలు సంచరించినట్లు స్థానికులు తెలిపారు. శివంగాలపల్లి గ్రామ శివారులో ఓ రైతు పంట పొలాల్లోకి పులి పిల్లలు ప్రత్యక్షమయ్యాయని, స్థానిక రైతు ఉదయం లేచి పంట పొలంలోకి వెళ్లి పనులు చేస్తుండగా పులి పిల్లల శబ్దం రావడంతో వెళ్లి చూడగా రెండు పులి పిల్లలు ఆగుపడ్డాయని జంతు సంరక్షణ శాఖ అధికారులకు సమాచారం అందించామని వారు పేర్కొన్నారు. Telugu News […]
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం**
102 Viewsసెప్టెంబర్ 22 *సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు రాచర్ల నరేష్** జగదేవపూర్: మండల కేంద్రానికి చెందిన బి అర్ ఎస్ పార్టీ కార్యకర్త రాగుల సాయి కుమార్ వారం రోజుల అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న చాట్లపల్లి సర్పంచ్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు రాచర్ల నరేష్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం ఆ కుటుంబానికీ అండగా నిలిచి ₹ 20,000/- వేల రూపాయలు ఆర్థిక […]
మునుగోడు ను నియోజక వర్గంగా తొలగించ నున్నారా*……..
113 Viewsసెప్టెంబర్ 22 *మునుగోడు* మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో స్టూడెంట్ యూనియన్ నాయకులు *చెరుకు శివగౌడ్* మాట్లాడుతూ మునుగోడును నియోజకవర్గ కేంద్రంగా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కుట్రలో భాగంగానే నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన రెవెన్యూ డివిజన్ ను చండూర్ కు కేటాయించడం, నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ ఇప్పటివరకు కనీసం 30 పడకల ఆస్పత్రి మునుగోడు లో ఏర్పాటు చేయకపోవడం,కనీసం ప్రభుత్వ ఇంటర్ కళాశాలను ఏర్పాటు చేయకపోవడం, మునుగోడుకు మంజూరైన […]
దుబ్బాక ప్రభుత్వాసుపత్రిలో అరుదైన ఆపరేషన్
121 Viewsదుబ్బాక: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్త పల్లి గ్రామానికి చెందిన మహిళ గత కొద్దీ రోజులుగా కడుపునొప్పి తో బాధ పడుతూ పలు ప్రయివేట్ ఆసుపత్రి లకు తిరిగిన నొప్పి తగ్గక పోవడం తో మూడు రోజుల క్రితం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్ హేమరాజ్ సింగ్, వైద్య బృందం ఆధ్వర్యంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పెద్ద లార్జ్ పైబ్రేయిడ్ గడ్డ ఉందని నిర్దారింఛి గురువారం ఆపరేషన్ చేయగా […]
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
112 Viewsదౌల్తాబాద్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ ప్రభాకర్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి జీవితంలో శారీరక దృఢత్వం అవసరమన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసం తో పాటు శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములు […]
స్వచ్ఛతతోనే వ్యాధులు దూరం
117 Viewsదౌల్తాబాద్: స్వచ్ఛతతోనే వ్యాధులు ప్రబలవని సర్పంచ్ అప్ప వారు శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల పరిధిలోని గాజులపల్లి గ్రామంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా తడి పొడి చెత్త నిర్వహణ, కంపోస్ట్ తయారీ, ప్లాస్టిక్ నిర్మూలన పై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హంసకేతన్ తదితరులు పాల్గొన్నారు…. Telugu News 24/7tslocalvibe.com
పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం
127 Viewsదౌల్తాబాద్: పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా గర్భవతులు, తల్లులు రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఎంపీటీసీ ఆది వనిత వేణుగోపాల్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసోత్సవంలో భాగంగా గర్భవతులు, తల్లులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాదగిరి, అంగన్వాడీ టీచర్లు సరోజ, […]
నిరుపేదలకు ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్
88 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 21(TS24/7 తెలుగు న్యూస్):నిరుపేదలకు ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ , సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం అని సర్పంచ్ యాదలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామానికి చెందిన కేశపూరం వనజ అనారోగ్యo తో హాస్పిటల్ లో చేరగా అధిక ఖర్చులు నిమిత్తం సర్పంచ్ యాద లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ […]










