దుబాయ్ లోని బార్ దుబాయ్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన చేగంటి కొమురయ్యకు చెందిన కాంపౌండ్ లో వినాయక చవితి పూజలు నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమాలు తొమ్మిది రోజులు కొనసాగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో చేగంటి కొమురయ్య, అంజి,మధు, అనిల్, బాబు,ఎల్లయ్య, రాములు, పరశురాములు, తిరుపతి, శేఖర్, మహిపాల్, ప్రవీణ్,గంగాధర్,సురేష్,మోహన్, ,రఫీ, గణేష్,తదితరులు పాల్గొన్నారు




