162 Viewsజిల్లా న్యాయ సేవల అధికార సంస్థ వరల్డ్ డెఫ్ డే ములుగు జిల్లా, సెప్టెంబర్ 23 ములుగు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ డెఫ్ డే సందర్భంగా డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ములుగు ఆధ్వ ర్యంలో మెడికల్ హెల్త్ క్యాప్ జిల్లా కోర్ట్ ప్రాంగణంలో నిర్వ హించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయ […]
ప్రాంతీయం
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
165 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మంగలి నాగరాజు, అనారోగ్యంతో మృతి చెందిన ముత్యం గారి సత్తయ్య, కుమ్మరి బిక్షపతి, ఉపర్పల్లి సర్పంచ్ చిత్తారి గౌడ్ సోదరుడు లక్ష్మణ్ ల కుటుంబాలను శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంకిడి స్వామి, బిజెపి మండల అధ్యక్షుడు పోతరాజు కిషన్, నాయకులు భూపాల్ […]
జర్నలిస్ట్ సోదరుడిని పరామర్శించిన ఎమ్మెల్యే
107 Viewsదౌల్తాబాద్: సీనియర్ జర్నలిస్ట్ భాస్కర్ గౌడ్ సోదరుడు ఆంజనేయులు గౌడ్ ఇటివల అనారోగ్యంతో బాధపడుతూ కార్పోరేట్ వైద్య నిమిత్తం యశోద ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఇంటికి చేరుకోగా విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు వారి నివాసానికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు. మెరుగైన వైద్యసేవలు అవసరం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంకిడి స్వామి, బిజెపి […]
ముగిసిన ఉమ్మడి జిల్లా క్రీడలు
108 Viewsదౌల్తాబాద్ : మహాత్మ జ్యోతీబాపూలే బాలుర గురుకుల విద్యాలయాల ఉమ్మడి జిల్లా క్రీడలు శనివారం దౌల్తాబాద్లో ముగిశాయి. అండర్ 17 విభాగంలో నిర్వహించిన క్రీడల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ పాఠశాలలు గెలుపొందాయి. ఖోఖోలో తునికి, దౌల్తాబాద్, కబడ్డీ సదాశివపేట, దిగ్వాల్,వాలీబాల్ కౌడిపల్లి, సదాశివపేట, టెన్నికాయిట్ తునికి, దౌల్తాబాద్, క్యారమ్స్ సదాశివపేట, దిగ్వాల్, చెస్ సదాశివపేట, గద్వాల్ జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లింగరాజుపల్లి సర్పంచ్ కేత, […]
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శ
90 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ కు చెందిన మంగలి నాగరాజు ఇటీవల టెట్ ఎగ్జామ్ కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడగా శనివారం విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీముద్దీన్ లు పరామర్శించారు. వారి వెంట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉమ్మడి నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.. Telugu News 24/7tslocalvibe.com
నియోజకవర్గ సిసిటి అధ్యక్షుడిగా రాజా జోసెఫ్
108 Viewsదౌల్తాబాద్: క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ దుబ్బాక నియోజకవర్గ పాస్టర్ల సంఘం అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన పాస్టర్ రాజా జోసెఫ్ ఎన్నికయ్యారు. శనివారం సిద్దిపేటలోని జిల్లా క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సమావేశంలో రాజాజోసఫ్ ను ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా మార్కు, ఉపాధ్యక్షుడిగా దయారత్నం, సెక్రటరీగా జీవన్ రాజ్, తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజా జోసెఫ్ ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా పాస్టర్ల సంక్షేమానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. క్రిస్టియన్ […]
అనంతరావుపల్లిలో గర్భిణులకు పోషకాహారక కార్యక్రమం
144 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంత రావు పల్లి గ్రామంలో పోషణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఐసిడిఎస్ సూపర్వైజర్ సౌజన్య మాట్లాడుతూ గర్భిణీ బాలింతలకు ఆరోగ్యం నిమిత్తం చిరుధాన్యాలు .అయినటువంటి సజ్జలు .కొర్రలు .రాగులు అరిసెలు పెసర్లు జొన్నలు అటుకులు బెల్లం అలాగే ఆకుకూర .లు గురించి చెప్పారు గర్భిణి స్త్రీ లకు లభించే పోషణ గురించి సూపర్వైజర్ సౌజన్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేందర్. ఉప సర్పంచ్ దానమైన నర్సింలు […]
హాలియాలో గురుపూజ దినోత్సవం
93 Viewsహాలియా లక్ష్మీనరసింహ గార్డెన్ లో నోముల N L ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురుపూజ దినోత్సవాన్ని పురస్కరించుకొని సన్మానత్సవ కార్యక్రమంలో భాగంగా నాగార్జున సాగర్ నియోజకవర్గస్థాయి లో ఉత్తమ సేవలందించిన 200 మంది ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉపాధ్యాయులకు శాలువా కప్పి మెమొంటో మరియు ప్రశంస పత్రాన్ని అందించి ఘనంగా సన్మానించారు ఎమ్మెల్యే నోముల భగత్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని విద్యతోపాటు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్న సత్తా ఉన్న […]
తెలంగాణ రాష్ట్ర (ఈ.ఎన్.టి)వార్షికోత్సవంలో పాల్గొన్న నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ
103 Viewsమిర్యాలగూడ యస్.పి కన్వెక్షన్ హాల్ నందు…… AOI TSCON ఆధ్వర్యంలో నిర్వహించిన….. 8వ తెలంగాణ రాష్ట్ర (ఈ.ఎన్.టి) వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న…. నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ గారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలికి, ప్రత్యేక మేమొంటును బహుకరించారు. ఈ కార్యక్రమంలో….. ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఇమ్మానుయేల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ డి.శేఖర్ రెడ్డి, ఈఎన్టి డాక్టర్స్ పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ఆధార్ సెంటర్ లేక ప్రజలు అవస్థలు
367 Views ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని తహసీల్దార్ కు వినతి ములుగు జిల్లా,ఏటూరు నాగారం,సెప్టెంబర్ 23 ఏటూరునాగారం బిజెపి మండల పార్టీ అధ్యక్షులు గండేపల్లి సత్యం ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండలంలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయా లని ఆధార్ కేంద్రం మండల కేంద్రంలో లేక పోవడం వల్ల పక్క మండలంలో ఉన్న ఆధార్ సెంటర్ వెళ్లలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోని ఆధార్ సెంటర్ ను ఏర్పాటు […]










