మిర్యాలగూడ యస్.పి కన్వెక్షన్ హాల్ నందు……
AOI TSCON ఆధ్వర్యంలో నిర్వహించిన…..
8వ తెలంగాణ రాష్ట్ర (ఈ.ఎన్.టి) వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న….
నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ గారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలికి, ప్రత్యేక మేమొంటును బహుకరించారు.
ఈ కార్యక్రమంలో…..
ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఇమ్మానుయేల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ డి.శేఖర్ రెడ్డి, ఈఎన్టి డాక్టర్స్ పాల్గొన్నారు.




