168 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 24(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన దుర్గామాత ఆలయానికి మునిగడప గౌడ సంఘం తరుపున ₹ 2,00,000 లక్షల రూపాయలను మునిగడప గ్రామ ముదిరాజ్ సంఘం కు విరాళం గా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ముదిరాజ్ ల కోరిక మేరకు అడిగిన వెంటనే గుడి నిర్మాణం కు ₹ 2,00,000 లక్షల రూపాయలు అందించడం జరిగిందని వారు […]
ప్రాంతీయం
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
317 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 24(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన సోప్పరి నర్సమ్మ వారం రోజుల క్రితం అనారోగ్యంతో బాధ పడుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న అంతాయ గూడెం సర్పంచ్ సిద్ధిపేట జిల్లా ముదిరాజ్ సంఘం యూత్ విభాగం అధ్యక్షులు తిగుళ్ళ సత్యం సహకారం తో బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం ఆ కుటుంబానికి ₹ 3000/- రూపాయలు అర్థిక సహాయం […]
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
213 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 24(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండల పరిధిలోని అంతయ గూడెం గ్రామానికి చెందిన పిట్టల ఎల్లయ్య శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు, విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాపరెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మండల పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి ఎంపీటీసీల పోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ […]
జెండా ఆవిష్కరణ.. భారీగా చేరికలు..
243 Viewsముస్తాబాద్, సెప్టెంబర్24, మండలంలోని గూడూరు, మొఱ్ఱాయిపల్లి, మద్దికుంట గ్రామాలలో పలువురు నాయకులు ,మహిళలు సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో తదితర గ్రామాలలో బారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కాగా నేడు కూడా చేరికలు జరిగాయి ఈమూడు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. అనంతరం కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజీవ్ పథకాల స్థానంలో కెసిఆర్ పథకాలొచ్చాయి ఏఒక్క పథకం తీర్చిన […]
గుత్తి కోయలకు లయన్స్ చేయూత
201 Views దోమతెరలు పంపిణి చేసిన సీఐ రాజు ఎస్ఐ కృష్ణ ప్రసాద్ ములుగు జిల్లా,ఏటూరు నాగారం,సెప్టెంబర్ 24 ఏటూరునాగారం మండ లంలోని పలు గుత్తికోయలకు లయన్స్ క్లబ్ అండగా నిల్చింది. ఏటూరునాగారం సీఐ మండల రాజు చొరవతో హైదరాబాద్ కి చెందిన సికింద్రాబాద్ వివేకానం దపురం లయన్స్ క్లబ్ వరంగల్ కి చెందిన లయన్స్ క్లబ్ వరం గల్ వారు సంయుక్తంగా మండ లంలోని రాయబందం చింతల పాడు,సండ్రగూడెం,కొమురం భీమ్ నగర్ లకు […]
ఇల్లు కూలిపోయి నిరాశృలయిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
178 Viewsఇల్లు కూలిపోయి నిరాశృలయిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత ఎల్లారెడ్డిపేట : ఇల్లు కూలిపోయి నిరాశృలైన బాధిత కుటుంబానికి 4వేల ఆర్థిక సహాయాన్ని సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణా రెడ్డి అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ముద్దం పుష్పలత ఎల్లయ్య ఇల్లు ఇటీవల కురిసిన వర్షానికి ఇల్లు నేలమట్టం అయి నిరాశ్రులై సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ని ఆదివారం తన నివాసంలో కలిసి తమకు జరిగిన నష్టాన్ని చెప్పడంతో ఆర్థిక […]
మల్లంపల్లి మండలం ప్రకటించిన కెసిఆర్ కు కృతజ్ఞతలు
290 Views మంత్రులకు ధన్యవాదములు మల్లంపల్లి మండలం జగదీశ్ అంకితం ములుగు ఆత్మ చైర్మన్ చందా చక్రపాణి ములుగు జిల్లా,సెప్టెంబర్ 24 ములుగు జిల్లా మల్లంపల్లి పరిసర ప్రాంతాల ప్రజల మనోభావాలను గుర్తించి మూడు రెవెన్యూ గ్రామాలు 50 గ్రామాలు 14 గ్రామ పంచా యతీల ఆరు ఎంపీటీసీల పరిధి 22 వేల ఓట్ల పరిధినీ స్వర్గీయ జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అభీష్టo మేరకు మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు కావడం చాల శుభ సూచికం అని […]
అక్క పెళ్లి గ్రామ శివారులో రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరు
289 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామం లేతమామిళ్ల వద్ద వరద నీరు రోడ్డుపై ప్రవహించడంతో అక్క పెళ్లి గ్రామస్తులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కొద్దిపాటి వర్షానికి వరద నీరు అధికంగా రావడంతో అక్కపల్లి నుంచి ఎల్లారెడ్డిపేటకు రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా ఎంతోమందికి ఆ వరదలు చిక్కుకొని తీవ్ర గాయాలు చేసుకున్నారు. ఇప్పటికైనా సమంత అధికారులు వెంటనే చొరవ తీసుకొని బ్రిడ్జి […]
మంగళగిరిలో 21 అడుగుల దశావతార గణపతికి రెండు కోట్ల 20 లక్షల నగదు తో ఆలంకరణ*
156 Viewsసెప్టెంబర్ 24 *పలువురు ప్రముఖులు దశావతార గణపతిని చూసేందుకు భారీగా భక్తులు* *భక్తులకు స్వామి వారిని చూసేందుకు ఒక క్యూ లైన్, ఫోటోలు తీసుకునేందుకు కూడా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు* *వచ్చిన భక్తులకు తీర్ధప్రసాదాలు అందచేసిన నిర్వాహక కమిటీ సభ్యులు* *ఆర్యవైశ్య సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు, పలువురు బ్యాంకు అధికారులతో పాటు పలువురు భక్తుల సహాయ సహాకారాలతో గణపతికి నగదుతో ఆలంకరణ* *వారందరి సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపిన నిర్వాహాక కమిటీ సభ్యులు […]
చిరకాల ఆకాంక్ష నెరవేరింది
315 Views మండల ఏర్పాటుతో సంబరాలు కేసిఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు మల్లంపల్లి ప్రజలకు శుభాకాంక్షలు సంబరాల్లో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ములుగు జిల్లా,సెప్టెంబర్ 23 మల్లంపల్లి ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన మల్లంపల్లిని మండలంగా ప్రకటిస్తానని చెప్పిన కేసిఆర్ నేడు ఇచ్చారని ఇది ఎంతో సంతోషకరమైన నిర్ణయమని ములుగు జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు.ఈసందర్బంగా ఆమె ముఖ్యమంత్రి కేసిఆర్ […]










