135 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని బందారం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైనటువంటి చెప్యాల రవి (35) గత కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ విషయం తెలుసుకున్న బి.అర్.ఎస్ రాష్ట్ర నాయకులు ఎమ్.జే.బి ట్రస్ట్ వ్యవస్థాపకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి వారి కుటుంబానికి 5,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్బంగా ఎమ్.జే.బి ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా ఆపద వస్తే నేనున్నానంటూ ముందడుగు వేయడానికి […]
ప్రాంతీయం
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో స్టీల్ ప్లేట్స్ పంపిణీ
131 Viewsసామాజిక కార్యక్రమాలు చేపట్టడమే లయన్స్ క్లబ్ మిత్ర లక్ష్యమని లయన్స్ క్లబ్ మిత్ర అధ్యక్షులు బుద్ద నాగరాజు అన్నారు మంగళవారం వార్డు సభ్యులు బుద్ధ చిన్న సత్యం దంపతుల పెళ్లిరోజు సందర్భంగా జగదేవపూర్ లోని రెండు అంగన్వాడి సెంటర్ లో చిన్నారులకు దాదాపు 40 బోజనం ప్లేట్లు స్పున్,అరటి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా లయన్స్ క్లబ్ మిత్ర సేవలను అన్ని రకాల సేవ కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో […]
కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు.. వారితోనే పార్టీకి తీవ్ర నష్టం: దామోదర రాజనర్సింహ
141 Viewsతెలంగాణ కాంగ్రెస్ కొత్త కమిటీల చిచ్చు తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి కొండా సురేఖ తదితరులు అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజాగా మరో సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తన ఆవేదనను వెళ్లగక్కారు. పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకి న్యాయం జరగడం లేదని ఆక్షేపించారు. హైకమాండ్ను గౌరవిస్తామని.. కానీ ఆత్మగౌరవాన్ని మించింది ప్రపంచంలో ఏదీ లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఆయన […]
*రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నిక…
146 Viewsముస్తాబాద్ డిసెంబర్ 13, ముస్తాబాద్ మండల పరిధిలోని సేవలలాల్ గ్రామానికి చెందిన దరంసోత్ ప్రకాష్ నాయక్ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నారని. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాలలో 9 నుండి 11వ తేదీ వరకు రాష్ట్ర మహాసభలు జరిగాయని రాష్ట్ర మహాసభల్లో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నుకున్నారని అందులో భాగంగా తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధి […]
రాజీవ్ గాంధీ బీమాపథకం అందజేత…
144 Viewsముస్తాబాద్ డిసెంబర్ 12 ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన గోపాల్ పల్లెకి చెందిన సురేష్ అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు రాజీవ్ గాంధీ ప్రమాద భీమా చెక్కుని వాళ్ళ కుటుంబ సభ్యులకు మండలంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద అందచేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ళబాల్ రెడ్డి ఈకార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు గజ్జెల రాజు, రాజిరెడ్డి, పెద్దిగారి శ్రీనివాస్, ఎంపీటీసీ గుండెల్లీ శ్రీను దీటి నర్సింలు, ఆరుట్ల మహేష్, వేముల సత్యం, ఉచ్చిడి బాల్ […]
ఎమ్మార్పీఎస్ మండల కార్యవర్గం ఎన్నిక
140 Viewsదౌల్తాబాద్: దౌల్తాబాద్ ఎమ్మార్పీఎస్ మండల కార్యవర్గాన్ని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా జంగపల్లి సాయిలు ఉపాధ్యక్షులుగా మారగల స్వామి, కర్రోల్ల బాబు, డప్పు నర్సింలు ప్రధాన కార్యదర్శిగా సత్యం, కార్యదర్శులుగా శ్రీనివాస్, స్వామి, స్వామి, మహేందర్, పంచమి స్వామి, లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్ బలోపేతం చేస్తామని తెలిపారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, […]
మృతుని కుటుంబానికి మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆర్థిక సహాయం
163 Viewsబాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెన్నార్ ట్రస్టు అండగా నిలుస్తుందని ఉమ్మడి మండలాల మాజీ వైస్ ఎంపీపీ తలారి నర్సింలు దుబ్బాక నియోజకవర్గం ఎమ్ ఎన్ ఆర్ ట్రస్ట్ బాధ్యులు చందా రాజు, పోతరాజు రవీందర్ లు అన్నారు. బేగంపేట్ గ్రామానికి చెందిన ఎర్ర సత్య నారాయణ అకాల మరణాన్నికి ఎమ్మెన్నార్ ట్రస్టు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి సహకారంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, 5,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం మృతుని […]
మహంకాళి అమ్మవారి దేవాలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
140 Viewsదుబ్బాక మండలం కమ్మర్పల్లి గ్రామంలో నిర్మిస్తున్న మహంకాళి అమ్మవారి దేవాలయానికి తన వంతు సహకారం అందించాల్సిందిగా దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావును రెడ్డి సంఘం సభ్యులు కోరగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ పనులు త్వరగా పూర్తి చేయాల్సిందిగా రెడ్డి సంఘం సభ్యులను ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరారు. Telugu News 24/7tslocalvibe.com
పేదింటి ఆడబిడ్డకు అండగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
121 Viewsతమ కూతురి పెళ్లికి సహాయం చేయాల్సిందిగా దుబ్బాక ఎమ్మెల్యే ని కోరిన దుబ్బాక పట్టణానికి చెందిన మయబ్రహ్మ పోలర్జీ అంజమ్మ సత్యనారాయణచారి అనే నిరుపేద కుటుంబం.. వారి కూతురి వివాహానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. దుబ్బాక పట్టణానికి చెందిన మయబ్రహ్మ పోలర్జీ అంజమ్మ సత్యనారాయణచారి కుమార్తె అనుష వివాహం ఈనెల 17న దుబ్బాక పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో ఉందని తమది నిరుపేద కుటుంబమని కూతురు అనూష వివాహానికి సహాయం […]
ఇక దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడమే మన గమ్యం.. అదే భారత రాష్ట్ర సమితి…ఆవిర్భావ లక్ష్యం తొగుటలో బీఆర్ఎస్ జెండావిష్కరణలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు
141 Viewsతొగుట: తెలంగాణ తరహా దేశాన్ని అభివృద్ధి , సంక్షేమం దిశగా ముందుకు తీసుకెళ్లడానికే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టడం జరిగిందని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు.. మండల కేంద్రమైన తొగుటలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తో కలిసి బీఆర్ఎస్ పార్టీ జెండావిష్కరణ చేశారు…ఈసందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ..నాడు తెలంగాణ కోసం సబ్బండ వర్గాలను ఒక్క తాటిపైకి తెచ్చి.. సాకారం చేసుకున్నామని, […]










