ప్రాంతీయం

విశ్వబ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలి…

130 Views       ముస్తాబాద్ డిసెంబర్ 28, ముస్తాబాద్  విశ్వబ్రాహ్మణ కుల సంఘం మండల అధ్యక్షుడు సితోజ్ బాలయ్య  మాట్లాడుతూ దేవరకొండ తిరుపతిని సెస్ వైస్ చైర్మన్ పదవికి ఎన్నుకున్నందుకు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇతర కులాల వారికి ఉన్నటువంటి పథకాలు తెలంగాణ ప్రభుత్వం మరెన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటివి మా విశ్వబ్రాహ్మణ కులానికి కూడా ప్రయోజనాలు చేకూరే విధంగా పథకాలు రూపొందించాలని మంత్రి కేటీఆర్ కు విశ్వ బ్రాహ్మణ కుల సంఘాల సభ్యులు […]

ప్రాంతీయం

80 కుటుంబాల సాంఘిక బహిష్కరణ చేయడం సిగ్గు చేటు

129 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో  బుధవారం విలేకరుల సమావేశం లో ఇండియా ప్రజాబంధు పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూనిజాంబాద్ జిల్లా శాపూర్ లోగ్రామభివృద్ధి కమిటీనిర్వాహ కంకాలం మారుతుంది కానీ వారి ఆలోచన మాత్రం పాతకాలంలో నే ఉంది నిజాంబాద్ జిల్లా నందిపేట మండలంలో శాపూర్ గ్రామంలో మున్నురు కాపు సామాజిక వర్గానికి చెందిన 80 కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ సాంఘిక బహిష్కరణ చేయడం సిగ్గుచేటు వారితో […]

ప్రాంతీయం

మోత మోగనున్న ఖాతాలు – రాయపోల్ మండల రైతుబంధు అధ్యక్షులు రేకుల నరసింహారెడ్డి

130 Viewsరైతులకు యాసాంగి పంటల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల కోసం యాసంగి పంటల కోసం రైతుల ఖాతాలలో రైతుబంధు జమచేయనుంది. చిన్న సన్నకారు రైతులందరికీ ఒక ఎకరా ఉన్న రైతులకు రైతుల ఖాతాలలో వేయడం జరిగిందని ఉన్నారు. మిగతా రైతులకు రెండు మూడు రోజులలో ఆ రైతులకు ఖాతాలలో రైతుబంధు డబ్బులను జమ చేయడం జరుగుతుందని రాయపోల్ రైతుబంధు అధ్యక్షులు రేకుల నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు పథకం కింద రాష్ట్ర […]

ప్రాంతీయం

గ్రామపంచాయతీల నిధులను మళ్లించడం సరైనది కాదు. – మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు మాదాస్ వెంకట్ గౌడ్

140 Viewsరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును బిజెపి మండల అధ్యక్షుడు మాదాస్ వెంకట్ గౌడ్ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలుగా వర్ణించక తప్పదు ఎందుకంటే ప్రతి గ్రామపంచాయతీలో నిధులు లేక సర్పంచులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మనందరికీ తెలిసిన విషయమే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వక వచ్చిన 15 ఫైనాన్స్ నిధులను రాష్ట్ర ఖజానాకు వాడుకోవడం దుర్మార్గమైన చర్య కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామపంచాయతీకి […]

ప్రాంతీయం

ఆకస్మితంగా తనిఖీ చేసిన జిల్లా అధికారి శివప్రసాద్

122 Views  దౌల్తాబాద్ మండలాన్ని వ్యవసాయ జిల్లా అధికారి శివప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. మండలంలోని వ్యవసాయ కార్యాలయం మరియు విత్తన షాపులను సందర్శించి, షాపుల యొక్క రికార్డులు ఎప్పటికప్పుడు రాయాలని, అలాగే చట్ట ప్రకారం నడుచుకావాలని సూచించారు. ప్రతి రైతుకూ తప్పని సరిగా బిల్లు ఇవ్వాలని అలాగే బిల్లు పైన రైతు సాంతకం చేపించలని, సూచించారు. అలాగే యశంగి సీజన్లో అవసరమయ్యే ఎరువులు కూడా సరిపడేవని అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఏఈఓలు కూడా పంట నమోదు చేయాలని […]

ప్రాంతీయం

ఆటో డ్రైవర్ కు ఆర్థిక సహాయం

116 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని దొమ్మాట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వడ్ల నర్సింలు బుధవారం గుండెపోటుతో మృతిచెందగా బిఆర్ఎస్ మండల యువజన అధ్యక్షులు నర్ర రాజేందర్ రూ.5 వేలు, భగత్ సింగ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రూ.10 వేలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సింలు కుటుంబానికి అండగా ఉంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షఫీ, చంద్రయ్య, యాదగిరి, రవి, సాయిలు, కృష్ణ, కనకరాజు, నాగరాజు, పాండు, ఖాజా, […]

ప్రాంతీయం

ఆర్థిక సహాయం అందజేత

148 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ కు చెందిన గొల్ల లింగం గత కొన్ని రోజులుగా సోరియాసిస్ వ్యాధితో బాధపడుతుండగా బుధవారం బిఆర్ఎస్ యూత్ నాయకులు సయ్యద్ కలీలుద్దీన్ రూ 5వేలు, ముత్యం గారి స్వామి రూ.2 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ […]

ప్రాంతీయం

బిఆర్ఎస్ తోనే గ్రామాల అభివృద్ధి

126 Viewsదౌల్తాబాద్: బిఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని మాచిన్ పల్లి గ్రామంలో రూ.5 లక్షలతో ముదిరాజ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ గ్రామాలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి పథంలోకి తీసుకు పోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తుందని […]

ప్రాంతీయం

సరిపడే ఎరువులు అందుబాటులో ఉన్నాయి జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్

142 Viewsసరిపడే ఎరువులు అందుబాటులో ఉన్నాయి జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ దౌల్తాబాద్: యాసంగి సీజన్లో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఫర్టిలైజర్ షాపులను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతుకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని, బిల్లుల పైన రైతు సంతకం తీసుకోవాలని అన్నారు. నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందులు అందుబాటులో ఉంచాలని యాజమాన్లకు సూచించారు. […]

Breaking News ప్రాంతీయం

సిరిసిల్ల రాజేశ్వరి ఇక లేరు… చెదరని ఆత్మవిశ్వాసం ఆమె కవిత్వం.

142 Viewsసిరిసిల్ల రాజేశ్వరి ఇక లేరు… చెదరని ఆత్మవిశ్వాసం ఆమె కవిత్వం. సిరిసిల్ల నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి జీవితాన్ని వైకల్యం చిన్న భిన్నం చేసింది. ఎక్కడ చెదరని గుందేనిబ్బరం తో కాళ్ల ను చేతులుగా మలచుకుని తన ఆత్మవిశ్వాసాన్ని అక్షరాలుగా నిలబెట్టి ఎన్నో కవితలు రాశారు. చెదరని ఆత్మవిశ్వాసం తో రాజేశ్వరి ఎన్నో కవితలు.రాశారు.”సంకల్పం ముందు వైకల్యం ఎంత! దృడ చిత్తం ముందు దురదృష్టం ఎంత! ఎదురీత ముందు విధిరాత ఎంత. పోరాటం ముందు […]