145 Viewsముస్తాబాద్ డిసెంబర్ 27, సెస్ఎన్నికల్లో అధికార పార్టీ బిఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి ప్రధాన రహదారి వెంబడి టపాకాయలు పేల్చి భారీ డీజే మేలాలతొ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు కలిసి సందుపట్ల అంజిరెడ్డికి శాల్వాతో సన్మానం చేసి పూలమాల వేసి ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లికి పూలమాల సమర్పించి ర్యాలీ కొనసాగించారు. ఈకార్యక్రమంలో మండల రైతుబంధు […]
ప్రాంతీయం
గంభీరావుపేట మండలకేంద్రం లోషాదీ ముబారక్ చెక్కులు పంపిణీ
143 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని మంగళవారం ఇద్దరు ముస్లిం మహిళలకు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు, ముస్లిం సోదరులు అందరు కలసి పంపిణీ చేశారు ఈ కార్యక్రమం లో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ కోఆపరేట్ సభ్యులు మహమ్మద్ అహ్మద్, గంభీరావుపేట మండల పరిషత్ మాజీ కార్పొరేట్ సభ్యులు ఆలీ, గంభీరావుపేట మైనారిటీ మండల అధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్ వహీద్, నాయకులు […]
వైద్య ఆరోగ్యం విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.
137 Views గజ్వేల్ మండలం అహ్మదిపూర్ గ్రామనికి చాకలి భాగ్యమ్మ కి 24000.మంద రాజు 25000 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిది నుండి మంజూరు కాబడిన చెక్కులను మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అందచేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహిస్తూ వైద్య ఆరోగ్య శాఖ లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని అన్నారు.రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం అయిందని అన్నారు.కొత్తగా మెడికల్ కాలేజీలతో […]
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అంద చేసిన గ్రామ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్
159 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో మంగళవారం రోజు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులకు కుర్మా పాపవ్వకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ముస్తాబాద్ మండల సెస్ డైరెక్టర్ గా సందుపట్ల అంజిరెడ్డి…
140 Views ముస్తాబాద్ డిసెంబర్ 26, ముస్తాబాద్ మండలం నుంచి టిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన సెస్ డైరెక్టర్ అభ్యర్థి పోటీచేసి గెలుపొందిన సందుపట్ల అంజిరెడ్డి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి చౌరస్తా కూడలిలో ఎద్దండి నరసింహారెడ్డి గుర్రాల రమేష్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ సభ్యులు సెస్ డైరెక్టర్ గా సందుపట్ల అంజిరెడ్డిని 743 మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మండల ఎంపీపీ జనగామ శరత్ రావు, మండల రైతు బంధు […]
గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ గాబిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గౌరినేని నారాయణ రావు గెలుపు
141 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం సెస్ ఎలక్షన్స్ లో 15 స్థానంలో అత్యధిక 2718 ఓట్ల మెజారిటీ తో బిఆర్ఎస్ పార్టీ గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ గా గౌరనేని నారాయణ రావు ఘన విజయం. సాధించారు సెస్ డైరెక్టర్ గా ఎన్నికైన గౌరినేని నారాయణ రావు కు శుభాకాంక్షలు తెలిపిన గంభీరావుపేట మండలం నర్మాల తెరాస నాయకులు గంభీరావుపేట మండలం సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలిపారు గౌరినేని నారాయణ […]
గంభీరావుపేటమండలం సెస్ డైరెక్టర్ గా బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గౌరినేనినారాయణరావుగెలుపు
146 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం సెస్ ఎలక్షన్స్ లో 15 స్థానంలో అత్యధిక 2718 ఓట్ల మెజారిటీ తో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ గా గౌరనేని నారాయణ రావు ఘన విజయం. సాధించారు సెస్ డైరెక్టర్ గా ఎన్నికైన గౌరినేని నారాయణ రావు కు శుభాకాంక్షలు తెలిపిన గంభీరావుపేట మండల తెరాస యూత్ అధ్యక్షులు ఎడబోయిన రత్నాకర్ మండల తెరాస నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు గౌరినేని […]
మృతుని కుటుంబాన్ని పరమర్శించిన – బీఆర్ఏస్ రాష్ట్ర నాయకులు చిందం రాజ్ కమార్
147 Viewsరాయపోల్ మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి గ్రామానికి చేందిన సీనియర్ టిఆర్ఎస్ నాయకులు పలుఫునూరి భుచ్ఛిరెడ్డీ అనరోగ్యానికి గురై మృతి చెందగా ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఏస్ రాష్ట్ర నాయకులు చిందం రాజ్ కమార్ సోమవారం అయన స్వగ్రామమైన అంకిరెడ్డిపల్లి గ్రామంలో బాధిత కుటుంభ సభ్యులను వారి కుమారులను పరమర్శించి ఓదార్చారు. అంకిరెడ్డి పల్లి, రాంసాగర్, వీరనగర్ గ్రామాల్లో భుచ్ఛి రెడ్డికి మంచి ప్రేమనురగాలు ఉండడంతో పాటు నమ్మిన సిద్దంతాల కోసం పని చేసిన వ్యక్తి పాలుపునూరి […]
ప్రసాద్ రెడ్డి అకాల మరణం బాధాకరం బాధిత కుటుంబీకులను పరామర్శించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు
141 Viewsప్రసాద్ రెడ్డి అకాల మరణం బాధాకరం బాధిత కుటుంబీకులను పరామర్శించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తొగుట: ఏటిగడ్డ కిష్టాపూర్ కు చెందిన యువ నాయకుడు దామరంచ ప్రసాద్ రెడ్డి అకాల మరణం తనను ఎంతో కలిచి వేసిందని మెదక్ పార్లమెంటు సభ్యులు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.. ఏటిగడ్డ కిష్టాపూర్ కు చెందిన సర్పంచ్ దామరంచ ప్రతాప్ రెడ్డి గారి సోదరుని కుమారుడు ప్రసాద్ […]
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
143 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని పలు గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు ఉదయం నుంచే చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించుకొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. దీంతో చర్చిలో క్రీస్తు పాటలతో మారుమ్రోగాయి. మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో బేతేలు ప్రార్థన మందిరంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, ఇంచార్జ్ సర్పంచ్ ముత్యం గారి యాదగిరి, […]










