191 Views మర్కూక్ మండల కేంద్రంలో ఆదివారం మర్కూక్ ద్విచక్ర వాహన మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో ఇటీవల సేవ రత్న అవార్డు పొందిన మర్కూక్ మండల్ బిఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ కు శాలువాతో సత్కరించి ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కుమ్మరి రాజు మాట్లాడుతూ మ్యాకల కనకయ్య ముదిరాజ్ సమాజ సేవలో ముందు వరసలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మ్యాకల కనకయ్య ముదిరాజ్ కి హైదరాబాద్ […]
ప్రాంతీయం
నిరుపేదలకు అండ సీఎం సహాయనిధి
140 Viewsనిరుపేదలకు అండగా సీఎం సహాయనిది జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు తంగళ్ళపల్లి మండల జిల్లెల్ల గ్రామంలో బి ఆర్ యస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అబ్బాడి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో సీఎంఆర్ ఎఫ్ చెక్కులను లబ్దిదారుల ఇంటి ఇంటికి వెళ్లి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.దూమల నర్సవ్వ-60000.రుద్రరాపు మల్లయ్య-17500.కొనరావుపేట పద్మ-22500.ఈదుల్లా ఎల్లయ్య గౌడ్-12500.అబ్బాడి చంద్ర రెడ్డి-33000.ఈ కార్యక్రమంలో జిల్లెల్ల సర్పంచ్ మాట్ల మధు, ఉప సర్పంచ్ నర్రా సతీష్ రెడ్డి, రైతు సమన్వయ […]
*హైదరాబాద్ తరలివెళ్తున్న ముస్తాబాద్ జర్నలిస్టులు…*
593 Views ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 8, హైదరాబాద్ లోని పటన్ చెరులో జరగనున్న టియూడబ్ల్యూజే హెచ్ 143 ఐజేయూ మహాసభలు, ప్లీనరీ సమావేశాలకు, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నుండి అధ్యక్షుడు సుంచు బాబు ఆధ్వర్యంలో జర్నలిస్టులు బైరి బాల్ రాజు,సుంచు బాబు,కొల్లూరి శంకర్, బరిగెల రమేష్,గున్నాల పర్శ రాములు, రుద్రోజు శ్రీనివాస్,కస్తూరి వెంకట్ రెడ్డి, సమావేశాలకై తరలి వెళ్లారు. Telugu News 24/7tslocalvibe.com
మధ్యాహ్న భోజనాలు మెనూ ప్రకారం అందించడంలో జాప్యం ఎందుకు…
220 Views ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 7, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ముస్తాబద్ మండల శాఖ ఆధ్వర్యంలో మండలం లోని పాఠశాలలు సందర్శించడం జరిగింది . నిన్న ఎల్లారెడ్డిపేట్ మండలం రచర్ల లో స్కూల్ ఫుడ్ పోషన్ కావడం విద్యార్థి పరిషత్ నాయకులు మండలంలో పలు పాఠశాలను సందర్శించి ,పిల్లతో కలిసి భోజనం చేసి వంట అన్నం కూరలు బాగున్నాయి పాఠశాలలో మౌళిక వసతులు ఎలా ఉన్నవి అని విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగిందని […]
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకo తెలంగాణలో ప్రారంభం మల్లారపు సంతోష్ రెడ్డి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి…
259 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 7, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ కొరకు అందరూ EKYC చేసుకోవలసి ఉంటుంది. కావున ఆధార్ లింక్ ఉన్న మొబైల్, ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్ తీసుకొని దగ్గరలోని CSC సెంటర్ లో సంప్రదించాలని జిల్లా అధికార ప్రతినిది సంతోష్ రెడ్డి కోరారు. రేషన్ కార్డులో ఉన్న మెంబర్స్ అందరిది EKYC చేయవలసి ఉంటుంది.కావున కుటుంబం నుండి ఒకరు వస్తే మిగతా వారివి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని రావాలి. […]
విద్యార్తులకు నాణ్యమైన వైద్యం అందించాల అని బీసీ విద్యార్థిసంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ డిమైండ్…
215 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 7, విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ నిన్నటి రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 30 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవడంపై చాలా దురదృష్టకరమని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు విద్యార్థుల జీవితాలతో […]
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 30 పడగల ఆసుపత్రిని పట్టించుకోని మంత్రి కేటీఆర్…
179 Views ముస్తాబాద్ జనవరి 7, ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల మరియు 30 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన కార్యక్రమము చేశారు. ఈనియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ముస్తాబాద్ మండలాన్ని చిన్నచూపు చూస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేసిన పట్టించుకోవడం లేదు మండలానికి […]
సీఎం సహాయనిధి చెక్కులు నిరుపేదలకు వరం…
160 Views సీఎం సహాయనిది చెక్కులు నిరుపేదలకు వరం… ముస్తాబాద్ జనవరి 7, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి కూడలిలో సీఎంఆర్ఎఫ్ పథకంద్వారా మంజూరైన చెక్కులను బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు మాట్లాడుతూ పేదలకు సీఎం సహాయనిధి చెక్కులు పలువురు అనారోగ్యంతో బాధపడగా వైద్య ఖర్చులకు భరోసాగా నిలిచిన పేదింటి కి పెద్ద […]
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నాయిని రాజగోపాల్
125 Viewsదౌల్తాబాద్: మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేమ శ్రీనివాస్ మామ నాగయ్య మండల పరిధిలోని అప్పాయిపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందగా విషయం తెలుసుకున్న బీజేపీ దుబ్బాక నియోజకవర్గ నాయకులు, పులిమామిడి కిష్టాపూర్ మాజీ సర్పంచ్, నాయిని రాజగోపాల్ శనివారం కుటుంబాన్ని పరామర్శించారు. నాగయ్య మృతిపట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చెట్ల నర్సంపల్లి సర్పంచ్ వేమ జనార్ధన్, ఉప సర్పంచ్, కేశబోయిన ప్రభాకర్ తదితరులు ఉన్నారు Telugu News 24/7tslocalvibe.com
బాధిత కుటుంబాలకు అండగా ఉంటా దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు
126 Viewsదౌల్తాబాద్: దుబ్బాక నియోజకవర్గం లో బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఇటీవల సఫాయి కార్మికుడు అల్వాల శ్రీనివాస్, మాదారం వెంకటేష్ లు మరణించగా కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కౌకూరి యాదగిరి, బిజెపి మండల అధ్యక్షుడు పోతరాజు కిషన్, నాయకులు కుమ్మరి నర్సింలు, భూపాల్ రెడ్డి, రామస్వామి గౌడ్, రంజిత్ గౌడ్, నర్సింలు, […]










