51 Viewsదుబ్బాక పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి చేర్వపూర్ వార్డుకు చెందిన మూర్తి రాజేందర్ రెడ్డి దంపతులు 1,25,000/- రూపాయలను అయ్యప్ప ఆలయ చైర్మన్ చింత రాజు గుప్తకు అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సంపాదించిన దాంట్లో ఎంతోకొంత ఆలయాల నిర్మాణాలకు సహకారం చేసినప్పుడే మానవ జీవితానికి సార్ధకత ఉంటుందన్నారు. జన్మనిచ్చిన గడ్డపైన శ్రీధర్మశాస్త్ర ఆలయాన్ని నిర్మించడం అందులో తాను పాలుపంచుకోవడం పూర్వజన్మ సుకృత ఫలమన్నారు. […]
ప్రాంతీయం
ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ సర్వసాధారణమే
38 Viewsప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణ సర్వ సాధారణమని సామాజిక కార్యకర్త గంగి యాదగిరి అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని అహ్మద్ నగర్ ఎంవీఆర్ ఫంక్షన్ హాల్ లో తిరుమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎం.ముత్యం రెడ్డి పదవి విరమణ అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఉద్యోగ విరమణ తప్పనిసరి ఇలాంటి ఉద్యోగం విరమణ పొందిన మీ యొక్క జ్ఞాపకాలు, పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానాల్లో […]
మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తప్పవు. రాయపోల్ ఎస్ఐ మానస
36 Viewsమద్యం సేవించి వాహనదారులు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రాయపోలు ఎస్ఐ కె. మానస అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపే 10 వేల రూపాయల జరిమానా లేదా ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడం, రెండవసారి మద్యం సేవించి వాహనం నడిపే 15 వేల రూపాయల జరిమానా, కట్టని వారికి జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. వాహనదారులకు ప్రజలకు విజ్ఞప్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా […]
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి.
27 Viewsసిద్దిపేట జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసి జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కె.హేమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ కె.హేమావతి జిల్లా అధికారులు, ఆర్డీవోలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షం కురుస్తున్నందున జిల్లాలోని అన్ని వాగుల వంకలలో వర్షం నీరు […]
చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేయాలి
29 Viewsచట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేయాలి. మంచిర్యాల జిల్లా. రాబోయే శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి గా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దేశ జనాభాలో 10 శాతం లేని అగ్రకులాలే 79 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్నారు. దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలు పాలించబడుతున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా సామాజిక న్యాయం అని […]
మంచిర్యాలలో కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల డ్రా
21 Viewsమంచిర్యాలలో కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల డ్రా తీసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా. మద్యం దుకాణాల గడువు ముగియడంతో కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాల దరఖాస్తు డ్రా కార్యక్రమాన్ని ఈరోజు శ్రీరాంపూర్ లోని పోలీస్ స్టేషన్ పక్కన సివిఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసింది. 2025 — 27 సంవత్సరానికి గాను కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల డ్రాకు సంబంధించి మంచిర్యాల ఏరియా శ్రీరాంపూర్ […]
పోలీసు విధులపై ప్రత్యక్ష అవగాహన
22 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *విద్యార్థుల కోసం రామగుండం కమీషనరేట్ పోలీస్ ఓపెన్ హౌస్. *పోలీసు విధులపై ప్రత్యక్ష అవగాహన* *విద్యార్థుల ను ఆకట్టుకున్న డాగ్ స్క్వాడ్ ప్రదర్శన* *సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త ఉండాలి.* పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., ముఖ్య అతిథిగా పాల్గొని మంచిర్యాల డిసిపి భాస్కర్ […]
ఈ నెల 27న ఎ4 మద్యం దుకాణాల కేటాయింపు – నందగోపాల్
26 Viewsఈ నెల 27న ఎ4 మద్యం దుకాణాల కేటాయింపు జిల్లా ఆబ్కారీ, మధ్య నిషేధశాఖ అధికారి నందగోపాల్. మంచిర్యాల జిల్లా. నూతన మద్యం పాలసీ విధానం 2025- 27 లో భాగంగా ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటలకు జిల్లాలోని నస్పూర్ మండలం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల పి. వి. ఆర్. గార్డెన్స్ లో ఎ4 మద్యం దుకాణాలకు కేటాయింపు ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఆబ్కారీ, మధ్య నిషేధశాఖ […]
జాతీయ వాగ్దేవి పురస్కారంకు డా. వాసరవేణి పర్శరాములు ఎంపిక
144 Views తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలపై కృషి చేస్తున్నందుకుగాను, అదేవిధంగా బాలసాహిత్యంలో రచనా, పరిశోధన చేసినందుకుగాను డా. వాసరవేణి పర్శరాములు గారు “జాతీయ వాగ్దేవి పురస్కారం”కు ఎంపికైనట్లు తెలంగాణ వివేక రచయితల సంఘం జిల్లా కార్యదర్శి దుంపెన రమేష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
ఏసీబీ వలలో చిక్కిన జిల్లా సహకార అధికారి
31 Viewsమంచిర్యాలలో ఎసిబి వలలో చిక్కిన జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు నాయక్. మంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో ఏసీబీ వలలో చిక్కిన మరో అవినీతి తిమింగలం జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు నాయక్, జిల్లా కేంద్రంలోని తన నివాసంలో రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు శనివారం పట్టుపడ్డాడు. సస్పెండ్ అయిన ఉద్యోగికి సంబంధించి పెరిగిన వేతనాలు మంజూరు చేయడం విషయంలో 7 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయగా మొదట […]










