39 Viewsముస్తాబాద్, జూలై18 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ గ్రామంలోని కెసిఆర్ నగర్ లోని డబుల్ బెడ్ రూమ్ నందు మహమ్మద్ షాదుల్ అనునతడు రోజు మద్యం బాగా సేవించి ఇంటికి వచ్చి తనభార్య, కొడుకును వేధించగా, వారు ఆ వేధింపులు తట్టుకోలేక ఎలాగైనా చంపాలని, నిర్ణయించుకొని ఈనెల16 రోజున మధ్యాహ్నం 1.30 గంటలకు సాధుల్ తాగి ఇంటికి రాగ, మొదటగా అనుకున్నవిధంగా అతనికొడుకు అస్రఫిన్ క్రికెట్ బ్యాట్ తో మరియు భార్య హఫీజా వైపర్ ఐరన్ పైప్ […]
ప్రాంతీయం
అక్రమదారులను అడ్డుకొని చర్యలు తీసుకోవాలి…
57 Viewsముస్తాబాద్, జూలై17(24/7న్యూస్ ప్రతినిధి): నావాపురం శివారులోని గూడూరు గుట్టలను అక్రమంగా ఆక్రమించి, పర్యావరణానికి తీవ్రనష్టం కలిగిస్తున్నారని మాజీ జిల్లా ప్రధానకార్యదర్శి గుంటి వేణు మరికొందరు మండలంలోని తాహసిల్దార్ ఎంఎ షారుక్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గుంటి వేణు మాట్లాడుతూ కొందరు స్వార్థపరులు గుట్టలను ఆక్రమించి మనం కూర్చున్న కొమ్మను మనమే నరికేసినట్లుగా పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే కుట్రలకు పూనుకున్నారని దీనివల్ల వర్షాలు పడక భూగర్భ జలాలు తగ్గుతాయని, చెరువులు కుంటలు పూర్తిగా […]
సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ…
78 Viewsసీఎం నిధి చెక్కులు అందజేత ముస్తాబాద్, జూలై 17 (24/7న్యూస్ ప్రతినిధి): బందనకల్ గ్రామంలో సీఎం సహాయనిధి కింద నలుగురు లబ్ధిదారులకు మొత్తం రూ1,32,500 విలువైన చెక్కులను అందజేశారు. ఆరే. మల్లేష్ రూ55,000, పాతూరు బుచ్చిరెడ్డి రూ19,000, వడ్ల చంద్రకళ రూ17,000, కస్తూరి గాల్రెడ్డి రూ21,500 పొందారు. లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి, గజ్జలరాజు, ఎల్ల బాల్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లబ్ధిదారులతోపాటు రంజిత్, పొన్నం రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు. […]
వృద్ధాశ్రమానికి మోటార్ సెట్ వితరణ
12 Views వేములవాడ లోని ఓ వృద్ధాశ్రమానికి మోటార్ పంపు సెట్ వితరణ చేసిన మహమ్మద్ లాల TS తెలుగు న్యూస్ 24/7: తెలంగాణ ప్రొటక్షన్ ఆఫ్ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ సెక్రెటరీ లాల్ మొహమ్మద్ లాలా రాజన్న సిరిసిల్ల జిల్లా యువచైతన్య దీపం ఫౌండేషన్ ద్వారా వేములవాడ మున్సిపల్ లోని 15వ వార్డ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నిరాశ్రయుల వృద్ధాశ్రమంలో సంపు మోటర్ లేక ఇబ్బంది కలుగుతుంది అని తెలుసుకొని లాల్ మొహమ్మద్ సుమారు […]
పాములపర్తి గ్రామంలో ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మహిళ మృతి..
246 Viewsమార్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మహిళ మృతి సిద్దిపేట్, మర్కుక్, జులై 16, తెలుగు న్యూస్ 24/7 మార్కుక్ మండలం, పాములపర్తి గ్రామానికి చెందిన రుద్రారం యెల్లమ్మ, ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆమె చిన్న కుమార్తె రుద్రారం శ్రీలత, (36 సంవత్సరాలు) పోలియో కారణంగా చిన్ననాటి నుంచే శారీరక వైకల్యంతో బాధపడుతూ ఇంటి వద్దే నివసిస్తూ అప్పుడప్పుడు ఇంటి పనులు చేసుకుంటూ ఉండేది. ఉదయం సుమారు 7:00 గంటలకు ఫిర్యాదుదారు […]
హైమాక్స్ లైట్లు ప్రారంభించిన అధ్యక్షులు గజ్జల రాజు…
17 Viewsముస్తాబాద్ జూలై 15 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని బంధనకల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 5 హైమాక్స్ లైట్లను ఏళ్ల బాల్ రెడ్డి గ్రామస్తుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జెల రాజు చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గజ్జలరాజును బంధనకల్ గ్రామస్తులు మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గజ్జలరాజు మాట్లాడుతూ హైమాక్స్ లైట్ల ఏర్పాటుకు కృషి చేసిన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ […]
పిట్ల మదారి 450 గడ్డివాము కట్టలు దహనం.. రైతుకు 40 వేలు నష్టం..
437 Viewsసిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి విలేజ్, బావుల కాడ కెసిఆర్ కాలనీలో, పిట్ల మదారి, 450, గడ్డివాము కట్టలు దహనం గజ్వేల్ నుంచి ఫైర్ ఇంజన్ వచ్చేవరకు 450 గడ్డివాము కట్టలు కాలిపోయి బూడిదయ్యాయి , రైతుకు పిట్ల మదారి 40,000 నష్టం, ప్రభుత్వం సహకరించి, రైతును ఆదుకోవాలని కుటుంబ సభ్యులు పిట్ల సాయికిరణ్, కోరారు.. ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ 9100622768
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో SIR ప్రోగ్రాం ప్రోగ్రెస్ పై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ప్రత్యేక రివ్యూ
14 Viewsమంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో SIR ప్రోగ్రాం ప్రోగ్రెస్ పై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ప్రత్యేక రివ్యూ: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో కొనసాగుతున్న SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం యొక్క పురోగతి గురించి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, TPCC సభ్యులు నూకల రమేష్ తో కలిసి పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఓటర్ల సవరణకు సమయం దగ్గర పడుతున్నOదున ప్రతి ఒక్కరు […]
మంచిర్యాల బి జె పి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్ర లో పాల్గొన్న బీజేపీ నాయకులు
25 Viewsమంచిర్యాల బి జె పి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్ర లో పాల్గొన్న బీజేపీ నాయకులు సింగరేణి భరోసా యాత్రలో భాగంగా రెండో రోజు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు మంచిర్యాల జిల్లాకు చేరుకున్న నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో మంచిర్యాల అసెంబ్లీ సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా SRP-3 మైన్ లో కార్మికులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం […]
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ను సందర్శించిన రాజన్న జోన్-3 డీఐజీ సున్ప్రీత్ సింగ్, ఐపీఎస్..
52 Viewsసిద్దిపేట పోలీస్ కమిషనరేట్ను సందర్శించిన రాజన్న జోన్-3 డీఐజీ సున్ప్రీత్ సింగ్, ఐపీఎస్ సిద్దిపేట్ జులై 14, తెలుగు న్యూస్ 24/7 రాజన్న జోన్-3 డీఐజీ శ్రీ సున్ప్రీత్ సింగ్, ఐపీఎస్, మంగళవారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనరేట్కు చేరుకున్న డీఐజీ కి సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ పోలీసుల నుంచి వందనం (గార్డ్ ఆఫ్ హానర్) స్వీకరించారు. […]










