141 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రాజక్కపేట గ్రామనికి చెందిన దుబ్బాక నియోజకవర్గ జర్నలిస్టు టీవీ9 యాదగిరి కుమారుడు సాయి కుమార్ మృతి చెందగా కోమటిరెడ్డి రజీనికాంత్ రెడ్డి పరామర్శించి,మృతుడికి నివాళులు అర్పించారు.అనంతరం జర్నలిస్ట్ కు 10వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.వీరి వెంట జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
సీఎం కేసీఆర్ నాయకత్వంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయం – *BRS దౌల్తాబాద్ మండల యువజన నాయకులు పఠాన్ మస్తాన్*
133 Viewsదేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో ముందుకు వెళ్తున్నారని BRS మండల యువజన నాయకులు మస్తాన్ పఠాన్ అన్నారు. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో లౌకికత్వానికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. కేంద్రంలో అధికారం కోసం బీజేపీ మతాన్ని వాడుకుంటూ, మత రాజకీయాలు చేస్తోందన్నారు. గంగా జమూన తెహజీబ్ కు ప్రతీకగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ స్థాపించడం జరిగిందన్నారు. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని […]
మండల స్థాయి గణిత ప్రతిభ పోటీలలో వడ్డేపల్లి విద్యార్థుల ప్రతిభ
133 Viewsవిద్యార్థులు గణితంను కష్టంతో కాకుండా ఇష్టం పెంచుకొని సాధన చేస్తే సులభతరం అవుతుందని మండల విద్యాధికారి నరసవ్వ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండలం వడ్డేపల్లి ఉన్నత పాఠశాల సందర్శించి మండల స్థాయి గణిత ప్రతిభ పరీక్షలలో విజయం సాధించి జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను గణిత ఉపాధ్యాయులు వెంకట్ నర్సింగరావును అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్ననాటి నుంచే విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని కనుగుణంగా నడుచుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో […]
తెలంగాణ గణిత ఫోరమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
144 Viewsరాయపోల్ మండల కేంద్రంలోని రాయపోల్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో ముందస్తుగా గణిత సంబరాలలో భాగంగా రాయపోల్ మండల పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, ప్రతిభ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపోల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ మాట్లాడుతూ విద్యార్థులు గణితాన్ని చూసి భయపడకుండా సాధన చేస్తే సులభతరమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి గణిత శ్రీరాములు, సలహాదారులు టి.రాములు, […]
సిఐటియు తెలంగాణ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి – సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య
137 Viewsడిసెంబర్ 21 నుండి 23 వరకు జరిగే సిఐటియు తెలంగాణ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య పిలుపునిచ్చారు. రాయపోలు మండలం అనాజపురం గ్రామంలో రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఐటియు రాష్ట్ర మహాసభలు మొదటిసారిగా సిద్దిపేట పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని ఈ మహాసభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభలకు జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కేరళ కార్మిక శాఖ మంత్రి శివం కుట్టి […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మద్దుల నాగేశ్వర్ రెడ్డి
131 Viewsఈరోజు మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఎర్రవల్లి పోచయ్య 65 సంవత్సరాల వయసు గల వ్యక్తి అనారోగ్యంతో మరణించడం జరిగింది. దానికి గాను బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు ఎమ్.ఎన్.అర్.ట్రస్ట్ అధినేత మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల అనుసారం వారి కుటుంబ సభ్యులకు 5000/- రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఎమ్.ఎన్.అర్ ఇంచార్జ్ పోతురాజు రవీందర్, చందారాజు, ఆస్క స్వామి , ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్.ఎన్.అర్ ట్రస్ట్ సభ్యులు మద్దెల రాజు […]
*నిరుపేదలకు అండగా ఉంటా: తెలంగాణ రెడ్డి హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాతూరి వెంకట్ రెడ్డి
132 Views మెదక్ జిల్లా చేగుంట మండలంలోని బోనాల గ్రామానికి చెందిన తలారి నారాయణ అనారోగ్యంతో మృతి చెందగా తెలంగాణ రెడ్డి హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాతురి వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. చేగుంట మండల కేంద్రనికి చెందిన మురాడి యాదగిరి కుటుంబానికి 50 కిలోల సన్న బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ…. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడే నిరుపేదలకు తాను ఎల్లప్పుడూ అండగా […]
డిసెంబర్ 23 సిద్దిపేటలో CITU రాష్ట్ర భహిరంగసభను జయప్రదం చేయండి
131 Viewsదౌల్తాబాద్ మండల సీఐటీయూ సమావేశం నిర్వహించి అనంతరం 2022 డిసెంబర్ 21,22,23 సిద్దిపేటలో జరిగే CITU తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల గోడపత్రిక విడుదల చేశారు. ఈ సందర్భంగా CITU *జిల్లా కోశాధికారి జి. భాస్కర్* మాట్లాడుతూ కార్మిక సమస్యలపై అనునిత్యం పోరాడుతున్న అఖిల భారత ట్రేడ్ యూనియన్ సంస్థ సిఐటియు సంఘం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు సిద్ధిపేట పట్టణంలో 2022 డిసెంబర్ 21 నుండి 23 వరకు జరిగే మహాసభలను జయప్రదం చేయాలని, […]
రోడ్లపై గుంతలను పూడ్చివేత
121 Viewsరాయపోల్ మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో రోడ్లు గుంతలు పడడంతో వాహనదారులకు ఇబ్బంది కలుగుతున్న సందర్భంగా మంగళవారం రాత్రి బిజెపి ఎస్సీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మంకిడి స్వామి ఆధ్వర్యంలో మానుక యాదగిరి కిరాణా షాప్ నుండి తీగూల చంద్రం ఇంటి వరకు మరియు బేగంపేట్ నుండి యెల్కల్ రోడ్డులో ఎరుకలి బిక్షపతి పొలం కల్వర్ట్ నుండి సబిస్టేషన్ రోడ్డు వరకు డస్ట్ తో పూర్తిగా గుంతలను 12 గంటల నుండి తెల్లవారు జామున మూడు […]
సెహగల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మహిళా రైతులకు అవగాహన సదస్సు
133 Viewsవ్యవసాయంలో అధునాతన పద్ధతులపై మహిళా రైతులకు అవగాహన పెంచి, ఖర్చులు తగ్గించి అధిక లాభాలు పొందేందుకు సెహగల్ ఫౌండేషన్ కృషి చేయుచున్నదని హైటెక్ సీడ్ ప్రాజెక్టు చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ పి.వి.యన్. శర్మ తెలిపారు. సెహగల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దౌల్తాబాద్ మండలంలోని ముబారస్పూర్ గ్రామములో మహిళా రైతులకు ఏర్పాటు చేసిన అవగహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సెహగల్ ఫౌండేషన్ ద్వారా మహిళలకు నూతన పద్దతులు అనుసరించి, తక్కువ శ్రమ, తక్కువ ఖర్చునుతో అధిక లాబాలు […]










