171 Views_శ్రీ సీతారామ ఉమామహేశ్వర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ ఆహ్వాన పత్రికను గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి అందజేయడం జరిగింది._ఈ కార్యక్రమంలో *ఆలయ ఏఈ శశిధర్ గారు , ఆలయ అర్చకులు శ్రీనివాసచార్యులు గారు ,మఠం శివకుమార్ గారు, మఠం నవీన్ కుమార్ గారు, ఆలయ కమిటీ చైర్మన్ కాల్వ శ్రీధర్ రావు గారు, మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి గారు ,మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ […]
ప్రాంతీయం
కమలం గూటికి కనవేని… బండి సంజయ్ కుమార్, వివేక్ ను కలవనున్న చలో హైదరాబాద్
296 Viewsముస్తాబాద్ మార్చ్ 9, మాజీ టిఆర్ఎస్ నాయకుడు కనమేని చక్రదర్ రెడ్డి కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, స్వామి వివేకానంద విగ్రహాలకి పూలమాల వేసి అనంతరం భారీ ఎత్తున టపాకాయలు కాల్చారు. కమలం గూటికి చేరెందుకు ముస్తాబాద్ నుండి హైదరాబాద్ కు 300 పైచిలుకు కార్యకర్తలతో బయలుదేరారు. టిఆర్ఎస్ పార్టీలో గట్టి పట్టున్న నేతగా పేరున్న కనమేని గత కొంతకాలంగా ఏమైందో ఏమో […]
పలు కుటుంబాలను పరామర్శించిన సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి
165 Views సిద్దిపేట జిల్లా రాయపోల్ గ్రామంలోని రామస్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం మరియు తలారి లక్షయ్య వారి కుటుంబ సభ్యులను దుబ్బాక నియోజకవర్గ బి ఆర్ ఎస్సీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి పరామర్శించి, ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారి వెంట రాయపోల్ జడ్పీటీసీ యదగిరి, ఆత్మ కమిటీ డైరెక్టర్ మురళి, రాయపోల్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చారి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు నర్సింగరావు, తురుము ప్రశాంత్ తదితరులు ఉన్నారు. […]
చిన్నారికి మంత్రి కేటీఆర్ భరోసా…. – చెవి మూగ శస్త్ర చికిత్స కై ఎల్లారెడ్డిపేట సర్పంచ్ ను ఆశ్రయించిన చిన్నారి..
286 Viewsచిన్నారికి మంత్రి కేటీఆర్ భరోసా…. – చెవి మూగ శస్త్ర చికిత్స కై ఎల్లారెడ్డిపేట సర్పంచ్ కు వినతి* ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట *ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రంజాన్ మేఘన 8 సంవత్సరాలు గత కొన్ని సంవత్సరాలుగా చెవి వినబడకపోవడం మాట్లాడకపోవడం వంటి సమస్యలతో బాధపడుతోంది ఆపరేషన్ చేస్తే మెరుగవుతుందని 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని అతని తల్లిదండ్రులు పేర్కొన్నారు* *ఈ విషయం ఎల్లారెడ్డిపేట లో ఉన్న సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డిని […]
యువకులకు వాలీబాల్ సెట్ అందజేత
153 Views….యువకులకు వాలీబాల్ సెట్ అందజేత సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండల్ మన గ్రామ సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు అయినటువంటి చింతకాయల స్వామి మాస్టర్ యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా మరియు ఆటపాటలతో గడిపి ఆరోగ్యం పొందాలనే ఉద్దేశంతో, మన గ్రామ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి వాలిబాల్ కోర్టుకు సంబంధించిన నెట్టు మరియు రెండు బాల్స్ ను యువతకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు PACS వైస్ చైర్మన్ బాలరాజు(jdpr) మరియు గ్రామ […]
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళను శాలువాతో సన్మానించిన ప్రజాప్రతినిధులు…
156 Views ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మణికంఠ స్టీల్ యజమానురాలు ఆగుళ్ల శ్యామల రాజేశంని సన్మానించడం జరిగినది గత 30 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో అలుపెరగని ఆదర్శమహిళ వ్యాపారాన్ని కుటుంబాన్ని నడిపిన ఉత్తమ గృహిణి ఇలాంటివారు మధ్యతరగతి కుటుంబంలో ఉంటూ వ్యాపారంగండి కుటుంబాన్ని నడపడం గర్వకారణము కావున ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా శ్యామలని సన్మానించడం జరిగినది. ఈకార్యక్రమములో బుర్ర రాములు గౌడ్, జిల్లా కాంగ్రెసు […]
బిఎస్పి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
152 Views….బిఎస్పి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గలో ని జగదేవుపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయితి పారిశుధ్య మహిళ కార్మికులకు సన్మానం చేయడం జరిగింది. ఇందులో నాయకులు మాట్లాడుతూ పురుషులతో పాటు మహిళలకు రాజ్యాంగంలో సమాన హక్కులు ఉన్నాయి, ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసను ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. మహిళా దినోత్సవం రోజున మాత్రమే మహిళలను గౌరవించడం కాకుండా ప్రతి రోజు మహిళల పట్ల విధేయత […]
గజ్వేల్ ఐ హాస్పిటల్ సందర్శించిన గజ్వేల్ కోర్టు జడ్జి ప్రియాంక
145 Views గజ్వేల్ ఐ హాస్పిటల్ సందర్శించిన గజ్వేల్ కోర్టు జడ్జి ప్రియాంక . మహిళా దినోత్సవ సందర్భంగా వారు ఈరోజు హాస్పటల్ సందర్శించడం జరిగింది. వారు మాట్లాడుతూ మార్చి ఒకటవ తారీఖు నుంచి 10 వ తారీకు దాకా మహిళలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్స్ మహేష్ ,కార్తీక్, సుజాత, శీతల్ మోహిత, పదో వార్డ్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ పాల్గొన్నారు Telugu […]
నేటి సమాజంలో మహిళలు ఆర్థికంగా బలపడి, గౌరవంగా జీవించాలి – డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి – డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు
145 Viewsమహిళలు అన్ని రంగాలలో ముందుండాలని ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో రాణిస్తూ విద్య, వైద్య, ఉద్యొగ రంగాలలో ప్రతిభను కనబరుస్తూ ముందుకెల్లాలని బుధవారం గజ్వేల్ లో టి వై ఆర్ ఫౌండేషన్ లో దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించిన సందర్భంగా డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి మహిళలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏగొండ స్వామి మాట్లాడుతూ మహిళలకు పనిగంటలు తగ్గించాలని, మెరుగైన జీవితం కొసం,ఓటు […]










