ప్రాంతీయం

ఆయుష్మాన్ భారత్ నిరుపేదలకు 5,లక్షలు బీమా కార్డు పొందుటకు ఈనెల 31, వరకే అవకాశం ఉన్నందు…

359 Views  వస్తావా ప్రతినిది వెంకటరెడ్డి మార్చి 24,  ఆయుష్మాన్ భారత్.. అందరికీ ఆరోగ్య భీమా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలి. ఈ నెల 31 వరకు ఈ కేవైసీకి అవకాశం భారత్ ఆరోగ్యశ్రీ పథకం కింద తెల్లరేషన్ కార్డు (ఫుడ్ సెక్యూరిటీ కార్డు) కలిగిన ప్రతి ఒక్కరికీ రూ. 5 లక్షల వరకు కార్పోరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు పొందడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు […]

ప్రాంతీయం

సమగ్ర శిక్ష సిబ్బందిని రెగ్యులర్ చేయాలి ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ్ డిమాండ్…

145 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 24, క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ్ సిరిసిల్లలో మాట్లాడుతూ సమగ్ర శిక్షలో భాగంగా గత 15 సంవత్సరాలుగా విద్యా శాఖలోపనిచేస్తున్న KGBV/CRP/MISCO/IERP/PTI s/Messengers/URS Staff/DPO Staff సిబ్బందిని రెగ్యులర్ చేసి వేతన స్కేలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఢిల్లీ మహారాష్ట్ర ఒరిస్సా హర్యానా రాష్ట్రాలలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్ చేయడం జరిగిందని మన రాష్ట్రంలో కూడా రెగ్యులర్ […]

ప్రాంతీయం

భద్రాచల సీతారాముల కల్యాణం వాల్ పోస్టర్స్, కరపత్రాలు ఆవిష్కరణ

208 Viewsశ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో భద్రాచల సీతారాముల కల్యాణం వాల్ పోస్టర్స్, కరపత్రాలు ఆవిష్కరణ. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈనెల 30వ తేదీన భద్రాచల దేవస్థానంలో జరిగే సీతారాముల కల్యాణం 12ఏళ్లకోసారి జరిగే వసంత పక్ష పుష్ప రథోత్సవములకు సంధించిన వాల్ పోస్టర్స్, కర పత్రాలను శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో శుక్రవారంనాడు కిరాణ వర్తక సంఘంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజు మాట్లాడుతూ భారతావనిలో అతి ప్రసిద్ధి గాంచిన శ్రీరామ క్షేత్రం […]

ప్రాంతీయం

క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం : సత్యప్రకాష్

130 Views క్షయ  వ్యాధిని 2025 సంవత్సరము వరకు  పూర్తిగా నిర్మూలించాలని డాక్టర్ సత్యప్రకాష్ జగదేవపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాటశాల  విద్యార్థుల చేత అవగాహాన ర్యాలి నిర్వహించడం జరిగింది క్షయ వ్యాధి వచ్చి నట్లయితే మందులతో తగ్గించుకోవచ్చు కానీ  భయపడకుండా  ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

బండి సంజయ్ మహాధర్నా విజయవంతం చేయాలి — ధరం గురువా రెడ్డి

140 Viewsగజ్వేల్ పట్టణంలో శుక్రవారం రోజున ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో భారతీయ జనతా పార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం గజ్వెల్ పట్టణ ఇన్చార్జి గురువారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా గురువారెడ్డి మాట్లాడుతూ టిఎస్ పి ఎస్ పేపర్ లీకేజీ పై ఆరోపణలు వచ్చినప్పుడు ఐటీ మంత్రి కేటీఆర్ మాకు ఏలాంటి సంబంధం లేదు అనడం సిగ్గుచేటు అని ఐటి మంత్రి కేటీఆర్ ను విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయలని నిరుద్యోగులకు లక్ష రూపాయల జీవనభృతి […]

ప్రాంతీయం

స్వచ్ఛభారత్ పూర్తిస్థాయిలో అమలు చేయాలి…

137 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి24, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామంలో క్షేత్ర స్థాయిలో స్వచ్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి సంబంధించిన మ్యాప్ వేయడం జరిగింది దానిపై అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఎంపీటీసీ చంద్రారెడ్డి, సర్పంచ్ లు కల్వకుంట్ల వనజ, గుర్రపు వెంకటేశ్వరి నారగౌడ్, ఎంపీడీఓ రమాదేవి, ఏ […]

ప్రాంతీయం

కంటి వెలుగు కార్యక్రమన్ని ప్రారంభించినసర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు …

281 Viewsముస్తాబాద్  ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి24, కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన పోతుగల్ సర్పంచ్ గౌతమ్ రావు. ఈకార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘము అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ , వైద్యాధికారుల బృందం, ఎంపీటీసీ కొండని బాలకిషన్, ఉప సర్పంచ్ మంజుల రమేష్, వార్డు మెంబర్లు, టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బాల్ నర్సు , ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్ వాడి సిబ్బంది సిఎ లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Telugu […]

ప్రాంతీయం

గ్రూప్ 4, ఉచిత శిక్షణ తరగతుల కొరకు ఏప్రిల్ 2, లోగా దరఖాస్తులు చేసుకోవాలి…

126 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి 23, గ్రూప్ 4, కు ఉచిత శిక్షణ తరగతులకు ధరఖాస్తులు ఆహ్వానం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ  బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో గ్రూప్ 4, అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించబడును. దీనికి గాను అభ్యర్థులు డిగ్రీలో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాటు 5.లక్షల లోపు సంవత్సర ఆదాయం కలిగిన వారు తేదీ 02, 04, 2023. లోగా ధరకాస్తు చేసుకోగలరని బీసీ […]

ప్రాంతీయం

మోహినికుంట సర్పంచ్ కల్వకుంట్ల వనజ చేతులమీదుగా సీఎం సహాయనిధి చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ….

126 Views    ముస్తాబాద్ ప్రతి కస్తూరి వెంకటరెడ్డి మార్చి 23,    రాజన్న  సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ చేతుల మీదుగా లబ్ధిదారులకు సూత్రపు లావణ్యకి 25. వేలు, మందడి గుట్టయ్యకి 25, వేల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గోవర్ధన్ రావు పాల్గొన్నారు.  లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి  కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. Telugu […]

ప్రాంతీయం

బయ్యారం గ్రామానికి కేంద్ర మంత్రిత్వ శాఖ జాతీయస్థాయి దీన్ దయాల్ పంచాయతీ రాజ్ పురస్కార్ అవార్డు

149 Viewsబయ్యారం గ్రామానికి జాతీయస్థాయి పంచాయతీ రాజ్ అవార్డు గ్రామ సర్పంచ్ మద్దూరి శ్రీనివాస్ రెడ్డి గ్రామపంచాయతీ సెక్యూరిటీ నరేష్ కు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి అవార్డును అందజేసి శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎఫ్బిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, జడ్పిటిసి పంగా మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బయ్యారం గ్రామ సర్పంచ్ మద్దూరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బయ్యారం […]