232 Viewsభగత్ సింగ్ విగ్రహ స్థలం పై స్టే ఇచ్చిన హైకోర్టు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గజ్వెల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో భగత్ సింగ్ విగ్రహ నిర్మాణ స్థలంలో ఎలాంటి ఇతర నిర్మాణాలు చేపట్టకూడదని భగత్ సింగ్ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు మరియు వివిధ ప్రజాసంఘాల నాయకులు హైకోర్టు నుండి స్టే తీసుకురావడం జరిగింది. తదనంతరం భగత్ సింగ్ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు కానుగుల రమనకర్ మరియు కెతోజి వినోద్ మాట్లాడుతూ దేశ […]
ప్రాంతీయం
మల్లన్న పట్నాలకు హాజరై నూతన గ్రామపంచాయతీ ప్రారంభించి పలు హామీలు… మంత్రి కేటీఆర్…
170 Views ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఎల్లారెడ్డి పేట మండలం దుమాలలో మల్లన్నపట్నాలకు హాజరైన రాష్ట్ర మంత్రి కే. తారక రామారావు.. ఎల్లారెడ్డి పేట మండలం కిస్టనాయక్ తండా వద్ద మంత్రి తారక రామారావు ను కలిసిన మహిళలు. మహిళా భవనం మంజూరుకు విజ్ఞప్తి. మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి .. – ఎల్లారెడ్డి పేట మండలం రాజన్న పేట గ్రామంలో రూ. 35లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనంను ప్రారంభించిన […]
గూడెంగ్రామంలో ఐకెపి సెంటర్ ప్రారంభించిన ఎంపీపీ…
432 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 17, మండలంలోని గూడెం గ్రామంలో యాసంగి వడ్ల కొనుగోలు సెంటర్ ను ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించిన ఎంపీపీ జనగామ శరత్ రావు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సీజన్ లొ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ముస్తాబాద్ మండలం లోని గూడెం గ్రామంలో (ఐకేపీ) ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు నాణ్యమైన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ కు తీసుకవచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని దళారుల మాటలు నమ్మి రైతులు […]
గుండె నొప్పి ఎవరికి చెప్పి రాదు సిపిఆర్ చేసి ప్రాణాలను రక్షించవచ్చు: వైద్యాధికారి రాజశేఖర్
142 Views జగదేవపూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ బాలేశం గౌడ్ అధ్యక్షతన ఎంపీడీవో సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులకు సిపిఆర్ పై శిక్షణ కార్యక్రమంచేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ బాలేశం గౌడ్, డా. రాజశేఖర్ మాట్లాడుతూ ఇటీవల గత కొద్ది కాలంగా ఎక్కువ మంది గుండె నొప్పి తో మరణిస్తున్నారని, గుండె నొప్పి అనేది ఏ వయస్సు అనేది తేడాలేకుండా, ఎవ్వరికి […]
బాధితులకు అండగా నిలుస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి
124 Viewsతొగుట; అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తూ..మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొండంత భరోసా ఇస్తున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు..మండలంలోని వెంకట్రావుపేటలో మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గార్ల సహకారంతో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లక్ష్మీనర్సవ్వ కు రూ 16,000, బెజ్జనమైన రాధకు రూ.11000 చెక్కులను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్యంకు […]
గ్రామ దేవతకు దున్నపోతు బలి..
506 Viewsగ్రామ దేవతకు దున్నపోతు బలి.. ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట గ్రామస్తులు రైతులు పంట పొలాలు చల్లగా ఉండాలని ఏలాంటి వ్యాధులు రాకుండా గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని రైతులు ఊరు మీద గత రెండు సంవత్సరాల నుండి దున్నపోతును మైసమ్మకు వదిలిపెట్టారు ఆదివారం రోజు డప్పు చప్పులతో ఊరేగింపుతో మేకపోతు గొర్రెపోతు దానికి తోడుగా అర్ధరాత్రి రాత్రి 11 గంటలకు ప్రాంతంలో బలి ఇవ్వడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు ఈ యొక్క బలి ఇచ్చిన తర్వాత […]
ఆత్మీయ సమ్మేళనానికి కదిలిన అంతాయగూడం బిఆర్ఎస్ నాయకులు
130 Views నేడు జగదేవపుర్ మండల కేంద్రంలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనoకు అంతాయగూడెం స్థానిక సర్పంచ్ సత్యం మరియు బీ ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడు హేమ సురేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు బయలు దేరారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు దామోదర్, పరుశురామ్ ,సుధాకర్ , నవీన్ ,నాగరాజు, కుమార్, శ్రీనివాస్ ,నర్సింలు , గ్రామ యువకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు Telugu News 24/7tslocalvibe.com
సమ్మె నోటీసు అందజేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు
112 Views తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులుగా నాలుగు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ పూర్తి చేసుకున్నందున తమను ఎగ్జామ్ నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా సర్వీస్ తో కూడిన రెగ్యులరైజేషన్ చేయాలని తమ కార్యాచరణ మరియు సమ్మె నోటీసు జగదేవపూర్ ఎంపీడీవో గారికి జూనియర్ కార్యదర్శులు ఈరోజు సమ్మె నోటీసు అందజేశారు. *గత మూడు సంవత్సరాల నుండి ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ అవార్డులలో దాదాపు తెలంగాణకి రాష్ట్రంలోని గ్రామాలకె అన్ని అవార్డులు దక్కాయి*, దేశంలోనే ఏ రాష్ట్రంలో […]
నిండు గర్భవతులకు పండ్ల పంపిణీ…. పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఎల్లారెడ్డిపేట ఉప సర్పంచ్ దంపతులు
380 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ పుట్టినరోజు సందర్బంగా గర్భవతులకు పండ్ల పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు శనివారం రోజున్ల ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచయతీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ జన్మదిన సందర్బంగా ఎల్లారెడ్డిపేట లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లోని గర్భవతులకు సుమారు 30 మందికి పండ్ల పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారిని స్రవంతి, వైద్యసిబ్బంది రజని సతీష్, భారతం వెంకటేష్,ఆశ వర్కర్ దోనుకుల […]










