
నేడు జగదేవపుర్ మండల కేంద్రంలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనoకు అంతాయగూడెం స్థానిక సర్పంచ్ సత్యం మరియు బీ ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడు హేమ సురేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు బయలు దేరారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు దామోదర్, పరుశురామ్ ,సుధాకర్ , నవీన్ ,నాగరాజు, కుమార్, శ్రీనివాస్ ,నర్సింలు , గ్రామ యువకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు




