ప్రాంతీయం

నూతన వధూవరులను ఆశీర్వదించిన పలువురు నేతలు…

544 Views  ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే 5, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముస్తాబాద్ నలుమూలల నుండి గ్రామస్తులు బండారి సత్యయ పుత్రుడి వివాహానికి హాజరై నూతన వదూ వరులను ఆశీర్వదించిన వారిలో ముఖ్య అతినిధులు జడ్పీటీసీ గుండం నర్సయ్య , సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు, రామలక్ష్మణ పల్లె సర్పంచ్ దమ్మ రవీందర్ రెడ్డి, కోడె శ్రీనివాస్, కూర సంతోష్, శ్రీనివాస్ రెడ్డి, కూర భిక్షపతి, […]

ప్రాంతీయం

వట్టిపల్లి గ్రామంలో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు యాశ్వంత్ రెడ్డి

140 Views  జగదేవపూర్ మండలమలోని వట్టిపల్లి గ్రామంలోని కంటి వెలుగు కార్యక్రమంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని యశ్వంత్ రెడ్డి అన్నారు,మండలం లోని వట్టిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంను శుక్రవారం *మండల బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి యశ్వంత్ రెడ్డి,గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్,గ్రామ నాయకులతో కలిసి స్థానిక ఎంపీటీసీ స్రవంతి శివకుమార్, స్థానిక సర్పంచ్ రజిత రాజేందర్ రెడ్డి** రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ […]

ప్రాంతీయం

దివ్యాంగులకు బస్సు అందజేసినా నాచారం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి.

140 Viewsదివ్యాంగులకు బస్సు పాస్ లు అందజేత ఆర్టీసీ బస్సులోనే ప్రయాణికులకు ప్రయాణం సురక్షితమని నాచారం సర్పంచ్ శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం నాచారం గ్రామానికి చెందిన 22మంది దివ్యాంగులకు ఆయన తన సొంత ఖర్చుతో బస్ పాసులను ఆర్టీసీ. సిబ్బంది స్వాతి జయందేర్ రెడ్డి తో కలిసి పంపిణీ చేశారు. ప్రజా శ్రేయస్సు కోసమే ఆర్టీసీ బస్సులు నడిపిస్తుందని, ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సురక్షితంతో పాటు ఆర్టీసీ ప్రజలకు అందించే రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆర్టిసీ […]

ప్రాంతీయం

తెర్లుమద్దిలో ముగిసిన 7.రోజుల కంటివెలుగు కార్యక్రమం…

148 Views    ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే5, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం గ్రామాల్లో పకడ్భందీగా నిర్వహిస్తున్నట్టు సర్పంచ్‌ కలకొండ కిషన్ రావు అన్నారు. శుక్రవారం తెరులుమద్ది గ్రామంలో 7రోజులుగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ఈశుక్రవారంతో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో సర్పంచ్లు పొరం అధ్యక్షుడు కలకొండ కిషన్ రావు ఆధ్వర్యంలో వైద్యులు, వైద్య సిబ్బందిని ఆశా వర్కర్లును ఘనంగా శాలువలతో సత్కరించారు. ఈసందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ కంటి […]

ప్రాంతీయం

రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి ఏ.ఎమ్.సి దోమల కొమురయ్య

113 Views *తొగుట* వరిధాన్యం కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి కోరారు..మండలంలోని లింగాపూర్, ఎల్ బంజేరు పల్లి, బండారు పల్లి గ్రామాల్లో ఐకేపీ, ఆధ్వర్యంలో వరిధాన్యం కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య, సర్పంచ్ లు బిక్కనూరి రజిత శ్రీశైలం, కుంభం శారదా రఘోత్తమ్ రెడ్డి, రాచకొండ మంజులతో కలిసి ఆమె ప్రారంభించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లిందని ఆమె పేర్కొన్నారు..మార్కెట్ కమిటీ […]

ప్రాంతీయం

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.

126 Viewsరైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. తొగుట : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని పెద్ద మాసన్ పల్లి సర్పంచ్ మెట్టు వరలక్ష్మి స్వామి ముదిరాజ్ అన్నారు.గురువారం సొసైటీ ఆధ్వర్యంలో గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ విక్రయా కేంద్రలొనే ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసి మష్టి సుమలత కనకయ్య ముదిరాజ్. మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కంది రాంరెడ్డి ఉప సర్పంచ్ రాజిరెడ్డి. సింగిల్ […]

ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ,,ఠాణా దివస్,,…

196 Views  ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే3, రాజన్న సరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో 04-05-2023 గురువారం రోజున,,ఠాణా దివస్,, నిర్వహించబడునని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు పత్రికా ముఖంగా తెలిపారు ,,ఠాణా దివస్,, కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో తేదీ 4-5 -2023 గురువారం రోజున నిర్వహించే ,,ఠాణా దివస్,, ఉదయం 10:30 నిమిషాల నుండి జిల్లా ఎస్పీ ఉంటారని మండల పరిధిలోని గ్రామాల ప్రజలనుండి ఆర్జీలను […]

ప్రాంతీయం

రైతులవద్ద వివరాలు సేకరించకుండానే వారికీ ఎలాంటి సహకారాలు అందించడం చేతకాదుకానీ ధర్నారాస్తారోకో చేస్తారా… దమ్ముంటే చర్చలకు దిగుదాం మేము రెడీ… మీరు రెడీనా బిఆర్ఎస్…

319 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే,3 అధికారం చేపట్టాలనే దురాశతో ముందుకు సాగుతున్న ఎన్ని పన్నాగాలు పన్నిన బీజేపీ.. రాష్ట్రంలో అధికార బిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు తెలంగాణలో అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న బీజేపీ నాయకులు ధర్నా చేయడానికి మరి ఎక్కడ గ్రామాలు లేవా పోతుగల్ సహకార సంగం ఎదుట ధర్నాచేయడం రైతుల వద్దకువెళ్లి పూర్తిగా వివరణ తీసుకోకుండా అర్థంలేని మాటలతో మాట్లాడడం ఎంతవరకు సమంజసం అన్నారు పోతుగల్ సింగిల్విండో చైర్మన్ బాపురావు రాష్ట్రంలో అధికార […]

ప్రాంతీయం

ముస్తాబాద్ మండలం మోహినికుంటా గ్రామంలో మోహినికుంట నుండి వెంకట్రావుపల్లెకు వెళ్లే… 

597 Views         ముస్తాబాద్ ప్రతినిది వెంకటరెడ్డి మే 3, రోడ్డు నరసింహ స్వామి, గుట్ట దగ్గర, నూతన బిడ్జి నిర్మాణంకు భూమి పూజ చేసిన సర్పంచ్ కల్వకుంట్ల వనజ… ఈకార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు,సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజి రెడ్డి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు, ఉపాధ్యక్షుడు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు, […]

ప్రాంతీయం

రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం..రైతు పండించిన ప్రతి గింజని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది… మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.

131 Viewsగజ్వేల్ మండలం అహ్మదీపూర్ , సింగాటం గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఐకేపీ వారి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ప్రారంభించడం జరిగింది.అదేవిధంగా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ట్లో fdc చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఎంపీపీ అమరావతి, జడ్పీటిసి మల్లేశం , ఆత్మకమిటి చైర్మన్ కృష్ణ రెడ్డి, భారస […]