ప్రాంతీయం

ప్రథమ స్థానంలో నిలిచిన తుర్కపల్లి…

264 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే20, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో పోతుగల్ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు ఆధ్వర్యంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని, ప్రతి ఒక్కవరిగింజను 131రైతుల ద్వారా 3357 క్వింటాళ్ల  ధాన్యాన్ని రాష్ట్రంలో మన జిల్లాలోనే మాతుర్కపల్లి గ్రామం ధాన్యం కొనుగోలులో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాసోల్ల పద్మ – దుర్గాప్రసాద్, పాక్స్ డైరెక్టర్లు సతీష్ చందర్ రావు, బైరి బాలవ్వ (బైరి […]

ప్రాంతీయం

హామీలను నెరవేర్చని మంత్రి… కాంగ్రెస్ నాయకులు కేకే…

251 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 20, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో తన స్వగృహంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమానికి నియోజకవర్గ బాధ్యులు కేకే మహేందర్ రెడ్డి హాజరైనారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్య మంత్రి అని చెప్పుకునే నియోజకవర్గ మంత్రి  నియోజకవర్గానికి గాని ముస్తాబాద్ మండలానికి గాని ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. ముస్తాబాద్ మండలానికి 30 పడగల ఆసుపత్రి గాని […]

ప్రాంతీయం

సర్పంచి ఇంటి నిర్మాణం కోసం నిబంధనలు మార్చిన ఈవోని సస్పెండ్ చేయాలని సెల్ టవర్ ఎక్కిన జిల్లెల్ల ఉపేంద్ర ..

188 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే20, గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన ముస్తాబాద్ సర్పంచి గాండ్ల సుమతి కొత్త ఇంటి నిర్మాణం .నేటి నిరసనతో ఓ కొలిక్కి వచ్చింది. శనివారం సర్పంచి సుమతి అధికార దుర్వినియోగానికి , ఈవో రాజు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ… బిజేపి నాయకులు జిల్లెల్ల ఉపేంద్ర స్థానిక రత్నాలకుంట వద్ద సెల్ టవర్ ఎక్కారు. జిల్లెల ఉపేంద్ర మాట్లాడుతూ … తాను ఈ అక్రమ నిర్మాణంపై గతంలో జిల్లా కలెక్టరుకి ఫిర్యాదు చేసినా […]

ప్రాంతీయం

సెల్ టవర్ ఎక్కిన యువకుడు…

130 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 20, సర్పంచ్ సెట్ బ్యాక్ లేకుండా అక్రమ నిర్మాణాన్ని అపాలంటూ సెల్ టవర్ ఎక్కిన బీజేపీ నాయకుడు ఉపేంద్ర. అక్రమంగా కట్టిన గోడను కూల్చివేస్తామని హామీ ఇచ్చిన గ్రామ పంచాయతీ ఈవో. అక్రమంగా కట్టిన గోడను తక్షణమే కూల్చివేయాలని ప్రధాన రహదారికి అడ్డంగా ద్విచక్ర వాహనాలు పెట్టీ ధర్నాకు దిగిన బిజెపి, కాంగ్రెస్ నాయకులు. ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తు సస్పెండ్ చేయాలని బిజెపి కాంగ్రెస్ నాయకులు. […]

ప్రాంతీయం

శ్రీనిధి సురక్ష ఇన్సూరెన్స్ పథకం ద్వారా బాధితుడికి సహాయక నిధి.

126 Viewsవర్గల్ మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో,మౌనిక, గ్రామ సంఘం ద్వారా శ్రీనిధి ద్వారా తీసుకున్న సభ్యురాలు తిమ్మాపురం వినోద, భర్త పేరు నాగరాజ్, సభ్యురాలుమరణించడం జరిగింది. శ్రీనిధి సురక్ష ఇన్సూరెన్స్ పథకం కింద 45 వేల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా క్క్లైమ్ వచ్చింది, ఇట్టి డబ్బులను నామిని తిమ్మాపురం నాగరాజు కు, గ్రామ సర్పంచ్ అంజిరెడ్డి, ఉప సర్పంచ్ జైపాల్ రెడ్డి, వర్గల్ మండల ఎపిఎం యాదగిరి, శ్రీనిధి మేనేజర్ శ్రీరామ్, క్లస్టర్ సిసి జి.సత్యనారాయణ, సిసి […]

ప్రాంతీయం

కిషోర్ కిషోర్ కుట్టు మిషన్ ప్రారంభించారు…

137 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే18, బంధనకల్ గ్రామంలో ఉచిత టైలరింగ్ శిక్షణ తరగతులను గురువారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో కిశోర కుట్టు శిక్షణకేంద్రం ప్రారంభించారు. ఈకార్యక్రమం నెలరోజులపాటు ఉదయం 9,గం.నుండి 11,గం.వరకు నిర్వహించునని తెలిపారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ అరవింద మాట్లాడుతూ బాలికలకు వృత్తి శిక్షణ కోర్సులను కుటుంబ పోషణకు అనుగుణంగా భవిష్యత్తులో బాగుపడతారన్నారు. బాలికలు స్వశక్తితో ఎదిగేందుకు ఐసిడిఎస్ కేంద్రం ద్వారా వృత్తి శిక్షణ సక్రమంగా హాజరైతేనే పూర్తి స్థాయిలో వృత్తి శిక్షణ కోర్సుల్లో నైపుణ్యం […]

ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫ్లెక్సీ దగ్ధం…

171 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే18, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు వెంటనే లక్షరూపాయల రుణమాఫీచేసి పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద కెసిఆర్, కేటీఆర్ ఫ్లెక్సీఫోటో దహనం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 2018లో ఎన్నికల సందర్భంగా రైతులకు లక్షరూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు రుణమాపి చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. అకాల వర్షానికి పంటనష్టపోయిన రైతుల వద్దకువెళ్లి పర్యావేక్షించి నష్టపోయిన […]

ప్రాంతీయం

వర్గల్ మండలంలోని మజీద్ పల్లి గ్రామంలో పోచమ్మ గుడికి గంగపుత్రుల విరాళం.

120 Viewsవర్గల్ మండలంలోని మజీద్ పల్లి గ్రామంలో గల గంగపుత్ర సంఘం వారు పోచమ్మ గుడి ప్రారంభోత్సవానికి 40,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మజీద్ పల్లి గ్రామ సర్పంచ్  రాములు గౌడ్, మండల ఎంపీపీ, గంగపుత్ర సంఘం వారు, గ్రామ యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

కంటి వెలుగును ప్రారంభించిన గ్రామసర్పంచ్ ప్రజా ప్రతినిధులు, ప్రతి ఒక్కరూ కంటి వెలుగును చదివినయం చేసుకోవాలి…

362 Views         ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 17, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో సర్పంచ్ సాకల రమేష్ కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు కంటి పరీక్షలు చేయించుకొని కంటి సమస్యలు ఉన్నవారు తప్పని సరిగా చేయించుకోవాలని ఉచిత అద్దాలు మందులు తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. […]

ప్రకటనలు ప్రాంతీయం

సాహిత్యం సమాజాన్ని చైతన్యం చేస్తుంది….

224 Viewsసాహిత్యం సమాజాన్ని చైతన్యం చేస్తుంది… ఆంగ్ల రచయిత కొండ మురళికి గౌరవ సత్కారం) సాహిత్యం సమాజాన్ని చైతన్యం చేస్తున్నదనీ, ప్రాచీనకాలం నుండి నేటివరకు రచయితలెందరో రచనలు చేసి ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించారనీ అటువంటి రచయితలను మరిచిపోకుండా స్మరించాలనీ, గౌరవించాలని తెలంగాణ వివేక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా.వాసరవేణి పర్శరాములు అన్నారు. తేదీ 16-05-2023రోజున యెల్లారెడ్డిపేటలో తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఆంగ్ల రచయిత కొండ మురళిగారిని శాలువా […]