139 Views ముగ్గురు గంజాయి నిందుతులు అరెస్ట్.1కేజీ 470 గ్రాముల గంజాయి,గంజాయి ప్యాకింగ్ కోసం ఉపయోగించే కవర్లు స్వాధీనంతంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామ శివారులో అక్రమంగా గంజాయి అమ్ముతున్న ముగ్గురు నిందుతులు అరెస్ట్ సిరిసిల్ల రూరల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన రూరల్ సి.ఐ ఉపేందర్.గంజాయి నిందుతులు వివరాలు.ఎండి. అహ్మద్ @ అహ్మద్ పాష s/o రఫిక్,21y, r/o కుమ్మరిగల్లి సిరిసిల్ల మండలం,.గడధస్ శివ @శ్రీకాంత్ s/o భాస్కర్,23y,r/o శాంతినగర్, సిరిసిల్ల మండలము మరియు 3.తాళ్ళపల్లి ప్రణయ్ s/o […]
ప్రాంతీయం
గౌడ సంఘానికి జెడ్పి నిధులతో బోరుబావి…
135 Views ముస్తాబాద్ ప్రతినిధి జూలై 3, తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో జడ్పీటీసీ పూర్మాణి మంజుల – లింగారెడ్డి జడ్పీ నిధులతో మండేపల్లి గౌడ సంఘానికి సంబందించిన భూమిలో భూమి పూజ చేసి బోరు వేశారు. ఈ కార్యక్రమంలో ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్, ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు, గ్రామశాఖ అధ్యక్షులు నక్కరవి బిఆర్ ఎస్ నాయకులు బుస్స లింగం, గుర్రం కిషన్ గౌడ్, పెద్ది రాజు, కడారి శ్రీను, యాస […]
రెడ్ల సంఘాల సభ్యుల ఆత్మీయ సమ్మేళనం…
151 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై 3 మండల కేంద్రంలో ఎఎమ్మార్ గార్డెన్ హాల్లో సోమవారం రోజున రెడ్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘాల సభ్యులు ఒకే చోటచేరి విలేకరుల సమావేశంలో పలు సమస్యలు గురించి మాట్లాడారు. రెడ్డి సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈసమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2018లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారని అన్నారు. అప్పటి […]
చిన్నపిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్ కేసులు తప్పవు జిల్లాఎస్పీ…
252 Views ముస్తాబాద్ ప్రతినిధి చిన్నపిల్లలతో వెట్టి చాకిరి చేస్తే కఠిన చర్యలు తప్పువు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలో జూలై 1.నుండి 30.వరకు నిర్వహించే ఆపరేషన్ మస్కాన్ 9 పోస్టర్ ను ఆవిష్కరించిన అనంతరం చిన్నపిల్లలు ఎవరైనా వ్యాపార సముదాయాలు అలాగే హోటల్లలో పనిచేయుంచుకున్నట్లయితే క్రిమినల్ కేసులు చేస్తామని ఎస్పీ అన్నారు. Telugu News 24/7tslocalvibe.com
నిరుపేద ముస్లిం కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి…
340 Viewsసహాయం…. ఎల్లారెడ్డిపేట జూలై 03 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని నిరుపేద ముస్లిం షేరీఫా కుటుంబానికి గూడుమియ్యా ద్వారా 5000 రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని సోమవారం అందజేశారు, నిరుపేద ముస్లిం కుటుంబానికి చెందిన షరీఫా కుమారుడు అథీక్ వారం రోజుల క్రితం కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో అనుమాన స్పందంగా మరణించారు,సోమవారం అథీక్ దశదినకర్మ సందర్భంగా 5000 రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని వాళ్ళ బంధువైన గూడుమియ్యా కు సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు […]
బిజెపి మండల అధ్యక్షుని తీరుపై తీవ్ర అసంతృప్తి…
137 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై 2, మండలంలో భారతీయ జనతాపార్టీ అధ్యక్షునిపై గుర్రుగా ఉన్న మండల నాయకులు గత కొన్ని నెలల నుండి మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డిపై బిజెపి నాయకులు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.. అతను పార్టీలో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ పార్టీ నాయకత్వ లోపాలను పట్టించుకోకుండా తన స్వార్ధ ప్రయోజనాలకు పార్టీని ఉపయోగించుకుంటున్నాడని అతని ఆధ్వర్యంలో పనిచేయడం కుదరదని మండల నాయకులు చాలాసార్లు జిల్లా అధ్యక్షుడికి, జిల్లా సీనియర్ నాయకులకి […]
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
117 Views బి ఆర్ ఎస్ సీనియర్ నేత బొల్లి రామ్మోహన్ పుట్టినరోజు సందర్భంగా ఆర్థిక సహాయం అందచేసిన పెద్దూరి తిరుపతిబిఆర్ఎస్ సీనియర్ నాయకులు బోల్లి రామ్మోహన్ పుట్టినరోజు సందర్భంగా గత కొద్ది రోజుల క్రితం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అనారోగ్యంతో మరణించిన జల్పటి హనుమంత్ వారి కుటుంబానికి ఆదివారం 5000/ రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెద్దూరి తిరుపతి, అనునిత్యం పేదల గురించి ఆలోచించి పేదల సమస్యలను తన సమస్యలుగా భావించే […]
తాగునీటి కష్టాలు పట్టించుకోని పాలకులు అధికారులు…
229 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూలై 1,, మండలంలోని నామాపూర్ గ్రామ పంచాయతీ పరిదిలోని తాగునీటి కష్టాలు అంతో ఇంతో కాదు ఆరు నెలల కాలంగా సమస్యల వలయంగా మారింది. కుళాయిలు మూగవోయి నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. అదేవిధంగా మిషన్ భగీరథ నీళ్లు అదిగో గడ్డి ఇదిగో మైదానం అన్నట్లు సామెతగా మిగిలిపోయింది కనీసం లోకల్ బోరు సరఫరా కాకపోవడంతో గ్రామ ప్రజలు తాగునీటిని సమీపంలోని వ్యవసాయ బోరుబావి నుండి నీటిని సేకరించి తాగాల్సి […]
జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-4 పరీక్ష… – పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్..
148 Viewsజిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-4 పరీక్ష* పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గ్రూప్ -4 పరీక్ష జిల్లాలో పరీక్ష రాసేందుకు అత్యధికంగా 14,011 మంది దరఖాస్తు చేసుకోగా ఉదయం పూట నిర్వహించిన పేపర్ కు 11,846 మంది, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ కు 11,803 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు. ఈ పరీక్ష కు హాజరయ్యే అభ్యర్థుల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, […]
మల్లిక్ కుటుంబానికి చేయూతనిచ్చిన బాల్యమిత్రులు…
473 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూన్ 30, ఇంటి పెద్ద అకాల మరణంతో వీధినపడ్డ కుటుంబాన్ని చిన్ననాటి స్నేహితులు ఆదుకున్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంచేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ముస్తాబాద్ మండలంలోని చుంచు గట్టయ్య అనారోగ్యంతో ఇటీవల పరమపదించగా అతని కుమారుడైన మళ్లీక్ నిరుపేద కుటుంబం కావడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్నిచ్చారు. ఈసందర్భంగా ఎన్నారై రామ్ రెడ్డితో పాటు రాజగౌడ్ 1994-95 బ్యాచ్ చెందిన ఓకే పాఠశాలలో చదువుకొని బాల్యం నుంచి ఆనుబంధం […]










