ముస్తాబాద్ ప్రతినిధి జూలై 3, తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో జడ్పీటీసీ పూర్మాణి మంజుల – లింగారెడ్డి జడ్పీ నిధులతో మండేపల్లి గౌడ సంఘానికి సంబందించిన భూమిలో భూమి పూజ చేసి బోరు వేశారు. ఈ కార్యక్రమంలో ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్, ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు, గ్రామశాఖ అధ్యక్షులు నక్కరవి బిఆర్ ఎస్ నాయకులు బుస్స లింగం, గుర్రం కిషన్ గౌడ్, పెద్ది రాజు, కడారి శ్రీను, యాస మధు, గడ్డపురం కిషోర్,
గౌడ సంఘం సభ్యులు, గుర్రం బలరాం, పెద్ది లస్మయ్య, పెద్ది శంకరయ్య, బండి శ్రీనివాస్, గోనెపెల్లి శేఖర్, పెద్దిపర్శరాములు, గుర్రం కిషన్, దాసరపు శ్రీధర్ పాల్గొన్నారు.
171 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్19, మండలంలోని నామపూర్ గ్రామంలో శ్రీదేవి శరన్నవరాత్రులు ఉత్సవాలు సందర్భంగా రేపు ఉదయం 9,గంటలకు అత్యంత వైభవపేతంగా కుంకుమార్చన పూజలు మరియు మధ్యాహ్నం ఒంటిగంటకు మహాన్నదాన కార్యక్రమం శ్రీదేవి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కలదు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ దుర్గామాత ఆశీస్సులు కృప కటాక్షములు అందుకోని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులుగా చేరి విజయవంతం చేయగలరని సోషల్ మీడియా […]
435 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు8 మండల కేంద్రంలో రెండవ ఏఎన్ఎంలను ఎలాంటి పరీక్షలు లేకుండా రెగ్యులర్ చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు ఉత్తరము పంపించిన రెండవ ఏఎన్ఎంలు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సంజాయ్సి తెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ ఉండదని ఎన్నో సభలలో చెప్పిన ఈనాటి ముఖ్యమంత్రి అనుకున్న మాదిరిగానే వీఆర్ఏ, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసేందుకై 26-02-2016న […]
346 Viewsబ్లడ్ డోనర్స్ రూ 25,000/- రూపాయలు ససయ్యద్ వహీద్ ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 17 మంగపేట మండలం కమలా పురంకు చెందిన కోరుకొప్పుల సత్యం (కేబుల్ ఆపరేటర్) 3 సవత్సరాలుగా అనారోగ్యంతో ఆర్ధికంగా కుటుంబా పోషణ భారంగా ఉన్న వారి ఆర్ధిక పరిస్థితి తెలుసుకున్న ఏటూరు నాగారం బ్లడ్ డోనర్స్ పరామ ర్శించి దాతల సహాయంతో వచ్చిన రూ 25,000/- చింత సతీష్ పోలసాని శ్రీనివాస్ రెడ్డి పిరంగి వెంకన్న రాజ్ […]